Olympcis: భారత హాకీ జట్టుకు కాంస్య పతకం

పారిస్ ఒలింపిక్స్ మెగా టోర్నీలో భారత ఆటగాళ్లు సత్తా చాటుతున్నారు.


Published Aug 08, 2024 09:15:08 AM
postImages/2024-08-08//1723125938_hoc22.PNG

న్యూస్ లైన్ స్పోర్ట్స్: పారిస్ ఒలింపిక్స్ మెగా టోర్నీలో భారత ఆటగాళ్లు సత్తా చాటుతున్నారు. ఈ టోర్నీలో టీమిండియాకు మరో పతకం వరించింది. భారత హాకీ టీమ్ కాంస్యం పతకని సాధించింది. గురువారం స్పెయిన్‌‌తో జరిగిన వ్యాచ్‌లో  స్పెయిన్‌పై 2-1 తేడాతో భారత హాకీ జట్టు గెలిచింది. దీంతో ఇప్పుడు ఇండిమా ఖాతాలో నాలుగు పతకాలు ఉన్నాయి. 
 

newsline-whatsapp-channel
Tags : india parisolympics paris2024 bronzemedal

Related Articles