MOVIE : 'కమిటీ కుర్రోళ్ళు', ట్రైలర్ రిలీజ్, 20 మంది కొత్త ఆర్టిస్ట్ లతో సినిమా

యదు వంశీ దర్శకత్వంలో నిహారిక కొణిదెల నిర్మాతగా తెరకెక్కుతున్న చిత్రం కమిటీ కుర్రోళ్లు. ఈ సినిమాతో 20 మంది కొత్త వాళ్లు ఇండస్ట్రీ కి పరిచయం అవుతున్నారు.


Published Jul 29, 2024 07:23:13 AM
postImages/2024-07-29/1722255650_WhatsAppImage20240501at9.02.17PMe1714577563673.jpeg

న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్ : యదు వంశీ దర్శకత్వంలో నిహారిక కొణిదెల నిర్మాతగా తెరకెక్కుతున్న చిత్రం కమిటీ కుర్రోళ్లు. ఈ సినిమాతో 20 మంది కొత్త వాళ్లు ఇండస్ట్రీ కి పరిచయం అవుతున్నారు. సినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లో భాగంగా ట్రైలర్‌ను రిలీజ్ చేయగా ఇది ఆకట్టుకుంటోంది. గోదావరి జిలాల్లోని ఓ ఊర్లో ఉండే 90s కిడ్స్ చాలా బాగా కనెక్ట్ అవుతారు. 

సందీప్ సరోజ్, యశ్వంత్, ఈశ్వర్ త్రినాథ్ ముఖ్య పాత్రల్లో నటిస్తుండగా ఆగ‌స్టు 9న సినిమా ప్రేక్ష‌కుల ముందుకురానుంది. ట్రైలర్‌పై మీరు ఓ లుక్కేయండి.. రవితేజ మిస్టర్‌ బచ్చన్‌ నుంచి రెప్పల్‌ డప్పుల్‌ ఫుల్ లిరికల్ వీడియో సాంగ్‌ ఇదిగో, నెట్టింట వైరల్ అవుతోన్న మాస్ మహారాజా సాంగ్


మోస్ట్లీ యదువంశీ 90S కిడ్స్ చిన్న చిన్న విషయాలను కూడా ఇప్పటి వాళ్లు చాలా హ్యాపీ గా కనెక్ట్ అవుతారు. 90 S మిడిల్ క్లాస్ ..సీరిస్ ఏ రేంజ్ హిట్టు కొట్టిందో ఈ సినిమా ఖచ్చితంగా హిట్టవుతుందని మూవీ టీం అంచనాలు వేస్తున్నారు. 

 

newsline-whatsapp-channel
Tags : news-line newslinetelugu niharika

Related Articles