AI Professionals : భారత్‌లో AI నిపుణులకు ఫుల్ డిమాండ్ !

2026 నాటికి 10 లక్షల మంది ఏఐ స్కిల్స్ కలిగిన వారి అవసరం మరింత పెరగనుందని అంచనా.


Published Jun 02, 2025 12:40:00 PM
postImages/2025-06-02/1748848326_1761059untitleddesign20250601t103746.646.avif

న్యూస్ లైన్ , స్పెషల్ డెస్క్ : టెక్నాలజీ రంగంలో ఏఐకి ఫుల్ క్రేజ్ పెరిగిపోతుంది. ఏపీ కి తగినట్లుగా టెక్ కంపెనీలు సైతం ఏఐ ఆధారిత అప్లికేషన్లు డెవలప్ చేస్తున్నాయి. 2026 నాటికి పది లక్షల మందికి చేరుకునే అవకాశం ఉంది. ఫుల్ క్రేజ్ పెరిగిపోతోంది.టెక్ కంపెనీలు సైతం ఏఐ ఆధారిత అప్లికేషన్లు డెవలప్ చేస్తున్నాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్  నిపుణులకు డిమాండ్ భారీగా పెరగనుంది. 2026 నాటికి 10 లక్షల మంది ఏఐ స్కిల్స్ కలిగిన వారి అవసరం మరింత పెరగనుందని అంచనా.


ఈ మేరకు కేంద్ర ఎలక్ట్రానిక్స్ , ఐటీ మంత్రత్వశాఖ " ఇండియాస్ ఏఐ రివల్యూషన్ వీక్షిత్ భారత్ కు రోడ్ మ్యాప్ " పేరుతో ఒక నివేదికను విడుదల చేసింది.2026 నాటికి భారత్ 35 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మారే దిశగా అడుగులు వేస్తోంది.ఇందులో ఏఐ, ఆటోమేషన్, ఇంటర్ డిసిప్లినరీ ఆవిష్కరణలతో ఉద్యోగ మార్కెట్ డిమాండ్లకు తగినట్టుగా చాలా ఛేంజెస్ చేయనున్నారు. 2024-25 విద్యా సంవత్సరానికి బీటెక్ సీట్ల సంఖ్య 14.9 లక్షలకు పెరిగింది.


4 ఏళ్లలో దాదాపు 16 శాతం పెరిగింది. కంప్యూటర్ సైన్స్ , అనుబంధ ఏఐ , మిషన్ లెర్నింగ్ , డేటా సైన్స్ , సైబర్ సెక్యూరిటీ , క్లౌడ్ కంప్యూటింగ్ , బ్లాక్ చెయిన్ లకు 50 శాతం కన్నా ఎక్కువ సీట్లు పెరగడమే ప్రధాన కారణంగా చెప్పవచ్చు.
 

newsline-whatsapp-channel
Tags : newslinetelugu artificial-intelligence india

Related Articles