Yamini: ప్రముఖ నృత్యకారిణి కన్నుమూత

ప్రముఖ నృత్యకారిణి యామినీ కృష్ణమూర్తి (84) మరణించారు.


Published Aug 03, 2024 09:02:04 AM
postImages/2024-08-03/1722693434_yamini.PNG

న్యూస్ లైన్ డెస్క్: ప్రముఖ నృత్యకారిణి యామినీ కృష్ణమూర్తి (84) మరణించారు. రోగ్య సమస్యలతో బాధపడుతూ ఢిల్లీ అపోలో ఆస్పత్రిలో కృష్ణమూర్తి తుదిశ్వాస విడిచారు. భరతనాట్యం, కూచిపూడి, ఒడిస్సీ నర్తకిగా యామినీ కృష్ణమూర్తి ఖ్యాతిని పొందారు. కర్ణాటక సంగీతం సైతం నేర్చుకొని పాటలు పాడుతూ నృత్య ప్రదర్శనలు ఇచ్చింది. ఆంధ్రప్రదేశ్‌లోని చిత్తూరు జిల్లా మదనపల్లెలో 1940వ సంవత్సరం డిసెంబరు 20న జన్మించిన కృష్ణమూర్తి సంస్కృత పండితులు ఆమె తాత ఉర్దూ కవి. కళారంగంలో యామినీ కృష్ణమూర్తి విశిష్ట సేవలకు గాను భారత దేశం పద్మశ్రీ, పద్మభూషణ్, పద్మభూషణ్ అవార్డులతో సత్కరించింది.

newsline-whatsapp-channel
Tags : telangana congress cm-revanth-reddy global-awards womens

Related Articles