Cm Revanth: విద్యుత్ శాఖపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష

జూబ్లీహిల్స్ నివాసంలో విద్యుత్ శాఖపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష సమావేశం నిర్వహించారు.


Published Sep 04, 2024 10:44:37 AM
postImages/2024-09-04/1725461625_cmkaka.PNG

న్యూస్ లైన్ డెస్క్: జూబ్లీహిల్స్ నివాసంలో విద్యుత్ శాఖపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమీక్షలో గృహ జ్యోతి పథకం అమలు, నిరంతర నాణ్యమైన విద్యుత్ సరఫరా, విద్యుత్ శాఖకు వస్తున్న ఆదాయ - వ్యయాలు, డిస్కాంల రెవెన్యూ లోటు ఇతర అంశాలపై అధికారులకు సీఎం రేవంత్ కీలక ఆదేశాలు జారీ చేశారు. ఈ సమావేశానికి ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, సింగరేణి సీఎండీ బలరాం, రొనాల్డ్ రోస్, ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు.

newsline-whatsapp-channel
Tags : telangana cm-revanth-reddy congress-government electricity-sector ias-officer

Related Articles