TG Assembly :  శాసనసభలో బడ్జెట్ ప్రవేశపెట్టిన ఆర్థికమంత్రి భట్టి

తెలంగాణ 2024-25 సంవత్సరానికి గానూ.. ఆర్థికమంత్రి భట్టి విక్రమార్క బడ్జెట్ ప్రవేశపెట్టారు.


Published Jul 25, 2024 01:37:37 PM
postImages/2024-07-25//1721894857_modi20240725T133647.838.jpg

న్యూస్ లైన్ డెస్క్ : తెలంగాణ ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క శాసనసభలో రాష్ట్ర బడ్జెట్ ను ప్రవేశపెట్టారు. అసెంబ్లీలో భట్టి బడ్జెట్ ప్రసంగాన్ని చదివి వినిపించారు. అటు శాసన మండలిలో పారిశ్రామిక శాఖామంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు బడ్జెట్ ప్రవేశపెట్టారు.

లోక్ సభ ఎన్నికల సమయంలో ఈ ఏడాది ఫిబ్రవరిలో రాష్ట్ర ప్రభుత్వం ఓటాన్ అకౌంట్ పద్దు కింద 2.75 లక్షల కోట్లు ప్రవేశపెట్టింది. కాగా.. 2024-2025 సంవత్సరానికి 2,91,159 కోట్లతో బడ్జెట్ ప్రవేశపెట్టారు. ఇందులో రెవెన్యూ వ్యయం 2,20, 945 కోట్లు కాగా.. మూలధన వ్యయం 33,487 కోట్లుగా ఉంది.

 

newsline-whatsapp-channel
Tags : kcr telangana ts-news revanth-reddy cm-revanth-reddy assembly assembly-budget-session

Related Articles