KCR: భారత జాతి ముద్దుబిడ్డ పీవీ

నాటి ప్రపంచ ఆర్థిక విధానాలకు అనుగుణంగా సంస్కరణలు చేపట్టి దేశ ఆర్థిక స్థితిని చక్కదిద్దిన దార్శనికుడు, భరత జాతి ముద్దుబిడ్డ పీవీ నరసింహారావు అని కొనియాడారు. 


Published Nov 30, -0001 12:00:00 AM
postImages/2024-06-28/1719559738_Untitleddesign26.jpg

న్యూస్ లైన్ డెస్క్: భారత జాతి ముద్దుబిడ్డ పీవీ. నరసింహా రావు అని మాజీ సీఎం, BRS అధినేత కేసీఆర్ అన్నారు. శుక్రవారం  భారతరత్న, మాజీ ప్రధానమంత్రి పీవీ.నరసింహారావు(P.V.Narasimha Rao) జయంతి వేడుకల్లో కేసీఆర్ పాల్గొన్నారు. 

ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన ఆయన.. నాటి ప్రపంచ ఆర్థిక విధానాలకు అనుగుణంగా సంస్కరణలు చేపట్టి దేశ ఆర్థిక స్థితిని చక్కదిద్దిన దార్శనికుడు, భరత జాతి ముద్దుబిడ్డ పీవీ నరసింహారావు అని కొనియాడారు. తెలంగాణ బిడ్డగా మనందరం గర్వపడాల్సిన పీవీ అందించిన స్ఫూర్తి మరువలేనిదని కేసీఆర్ తెలిపారు.

newsline-whatsapp-channel
Tags : kcr telangana ts-news news-line newslinetelugu telanganam p.v.narasimha-rao p.v.narasimha-rao-jayanti-

Related Articles