Cm: సీఎంను కలిసిన మహంకాళి ఆలయ అర్చకులు

సికింద్రాబాద్ మహంకాళి బోనాల ఉత్సవాల్లో పాల్గొనాల్సిందిగా ఆలయ అర్చకులు శుక్రవారం సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసి ఆహ్వానం అందించారు.


Published Jul 19, 2024 07:26:52 AM
postImages/2024-07-19/1721390359_temple2.PNG

న్యూస్ లైన్ డెస్క్: సికింద్రాబాద్ మహంకాళి బోనాల ఉత్సవాల్లో పాల్గొనాల్సిందిగా ఆలయ అర్చకులు శుక్రవారం సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసి ఆహ్వానం అందించారు. ఈ సందర్భంగా అర్చకులు మాట్లాడుతూ సీఎం రేవంత్‌ని మహంకాళి బోనాల ఉత్సవాలకు రావాల్సిందిగా కోరడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో రాజ్యసభ సభ్యుడు అనిల్ కుమార్ యాదవ్, దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజా రామయ్యర్, దేవాదాయ శాఖ కమిషనర్ హనుమంతరావు, జీహెచ్ఎంసీ మేయర్ విజయలక్ష్మి తదితరులు ఉన్నారు.

newsline-whatsapp-channel
Tags : telangana cm-revanth-reddy press-meet bonalu pandithulu

Related Articles