MISS WORLD 2025 : ఏఐజీ హాస్పటిల్ లో మిస్ వరల్డ్ బ్యూటీలు !

జంక్ ఫుడ్ వల్ల పిల్లలు చాలా అనారోగ్యానికి గురవుతున్నారని డాక్టర్లు తెలిపారు. ఈ సందర్భంగా ఐసీయూలోని చిన్నారులకు  చిన్న చిన్న గిఫ్ట్స్ ను బహుమతులు అందించారు


Published May 16, 2025 04:13:00 PM
postImages/2025-05-16/1747392501_MissWorldHyderabadMedicalTourismVjpg442x2604g.webp

న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్ : మిస్ వరల్డ్ పోటీదారులు తెలంగాణ లో ఉన్న పర్యాటక ప్రాంతాలను సందర్శిస్తున్నారు. ఈ రోజు గచ్చిబౌలిలోని ఏఐజీ హాస్పటిల్ ని మిస్ వరల్డ్ సుందరీ మణులంతా సందర్శించారు.  ఏఐజీ హాస్పటిల్ ఛైర్మన్ డా. నాగేశ్వర్ రెడ్డి వారికి ఆసుపత్రి ప్రత్యేకతలను వివరించారు. తమ వద్ద జరుగుతున్న ట్రీట్మెంట్ ప్రాసెస్ ను , పరిశోదనలను వివరించారు. 


జంక్ ఫుడ్ వల్ల పిల్లలు చాలా అనారోగ్యానికి గురవుతున్నారని డాక్టర్లు తెలిపారు. ఈ సందర్భంగా ఐసీయూలోని చిన్నారులకు  చిన్న చిన్న గిఫ్ట్స్ ను బహుమతులు అందించారు.  సాయంత్రం మోడల్స్ హైదరాబాద్ చిలుకూరులోని ఎకో పార్క్​కు వెళుతుండగా, మరో బృందం మహబూబ్​నగర్ జిల్లాలోని ప్రపంచ ప్రఖ్యాత పిల్లలమర్రి మానును చూసేందుకు వెళ్తున్నారు. వీరి రాక సంధర్భంగా మహబూబ్ నగర్ జిల్లా అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. నిన్న మిస్ వరల్డ్ పోటీదారులు యాదగిరిగుట్టను , పోచంపల్లిని సందర్శించారు.
 

newsline-whatsapp-channel
Tags : newslinetelugu hyderabad hospital beauty

Related Articles