TGSPSC: రజినీ సాయిచంద్ అరెస్ట్

ఇది అసలు ప్రజాస్వామ్యమేనా అని ప్రశ్నించారు. సీఎం రేవంత్ రెడ్డి వెంటనే స్పందించాలని డిమాండ్ చేశారు. సర్కార్ వ్యతిరేక విధానాలతో విసిగెత్తిన రాష్ట్ర ప్రజలు కచ్చితంగా బుద్ధి చెబుతారని హెచ్చరించారు.


Published Nov 30, -0001 12:00:00 AM
postImages/2024-07-05/1720162665_Saichand.gif

న్యూస్ లైన్ డెస్క్: నిరుద్యోగ యువతకు మద్దతుగా నిలిచిన బీఆర్ఎస్ నాయకురాలు రజినీ సాయిచంద్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. టీజీఎస్‌పీఎస్‌‌సీ భవన్ దగ్గర ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో ఆమెను అరెస్ట్ చేసి గోషామహల్ పీఎస్‌కు తరలించారు. అరెస్ట్ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఇది అసలు ప్రజాస్వామ్యమేనా అని ప్రశ్నించారు. సీఎం రేవంత్ రెడ్డి వెంటనే స్పందించాలని డిమాండ్ చేశారు. సర్కార్ వ్యతిరేక విధానాలతో విసిగెత్తిన రాష్ట్ర ప్రజలు కచ్చితంగా బుద్ధి చెబుతారని హెచ్చరించారు. ఈ హింసాత్మక ఘటనలను ప్రతి ఒక్కరూ ఖండించాలన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వాళ్లిచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేశారు. నిరుద్యోగుల విషయంలో నిర్లక్ష్యం తగదనన్నారు.  

newsline-whatsapp-channel
Tags : police arrest tgspsc rajini-saichand

Related Articles