PAC: పీఏసీ చైర్మన్‌గా అరికెపూడి గాంధీ నియామకం

శాసనసభ పబ్లిక్ అకౌంట్స్ కమిటీ ఛైర్మన్‌‌గా కాంగ్రెస్ ఎమ్మెల్యే అరికెపూడి గాంధీని రాష్ట్ర ప్రభుత్వం నియమించింది.


Published Sep 09, 2024 06:14:57 PM
postImages/2024-09-09/1725885897_arika.PNG

న్యూస్ లైన్ డెస్క్: శాసనసభ పబ్లిక్ అకౌంట్స్ కమిటీ ఛైర్మన్‌‌గా కాంగ్రెస్ ఎమ్మెల్యే అరికెపూడి గాంధీని రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. ఈ మేరకు తెలంగాణ శాసనసభ పబ్లిక్ అకౌంట్స్, ఎస్టిమేషన్, పబ్లిక్ టేకింగ్ మూడు కమిటీలను ఏర్పాటు చేసింది. ఎస్టిమేషన్ కమిటీ చైర్‌పర్సన్‌గా ఎన్.పద్మావతిరెడ్డి, పబ్లిక్ అండర్ టేకింగ్ కమిటీ చైర్మన్‌గా కె.శంకరయ్య తోపాటు ఒక్కో కమిటీలో 12 మంది చొప్పున సభ్యులను శాసనసభ కార్యదర్శి నరసింహచార్యులు నియమిస్తూ  సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. 

newsline-whatsapp-channel
Tags : telangana mla congress cm-revanth-reddy arikepudigandhi

Related Articles