Govt: క్రికెట‌ర్ సిరాజ్‌కు ఇంటి స్థలం కేటాయించిన ప్రభుత్వం

టీమిండియా క్రికెట‌ర్ మ‌హ్మ‌ద్ సిరాజ్‌కు తెలంగాణ ప్రభుత్వం ఇంటి స్థలం కేటాయించింది.


Published Aug 10, 2024 12:19:13 AM
postImages/2024-08-09/1723207585_sriraj3.PNG

న్యూస్ లైన్ స్పోర్ట్స్ : టీమిండియా క్రికెట‌ర్ మ‌హ్మ‌ద్ సిరాజ్‌కు తెలంగాణ ప్రభుత్వం ఇంటి స్థలం కేటాయించింది. జూబ్లీహిల్స్‌లో 600 చదరపు గ‌జాల స్థ‌లం కేటాయించింది. ఈ మేరకు శుక్రవారం రెవెన్యూ శాఖ ఉత్త‌ర్వులు జారీ చేసింది. టీ20 ప్రపంచకప్‌లో అద్భుతంగా రాణించిన సిరాజ్‌కు ఇంటి స్థలం, గ్రూప్ 1 ఉద్యోగం ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వం కేబినేట్ మీటింగ్‌లో నిర్ణయించింది. ఈ క్రమంలో సిరాజ్‌కు ఇంటి స్థలం కేటాయించింది.
 

newsline-whatsapp-channel
Tags : telangana government cricket-news cricket

Related Articles