Telangana: సాగర్‌లో వినాయక నిమజ్జనంపై హైకోర్టులో విచారణ

హుస్సేన్‌ సాగర్‌ పరిరక్షణ హైడ్రా బాధ్యత కాబట్టి ప్రతివాదిగా చేర్చాలని పిటిషనర్‌ కోరారు.


Published Sep 09, 2024 04:48:49 PM
postImages/2024-09-09/1725880729_telanganahicourtimages.jpg

న్యూస్ లైన్ డెస్క్: హుస్సేన్‌సాగర్‌లో వినాయక నిమజ్జనంపై తెలంగాణ హైకోర్టులో విచారణ జరిగింది. హుస్సేన్‌ సాగర్‌లో వినాయక నిమజ్జనం చేయకూడదంటూ హైకోర్టులో పిటిషన్ దాఖలైన విషయం తెలిసిందే. హుస్సేన్‌ సాగర్‌ పరిరక్షణ హైడ్రా బాధ్యత కాబట్టి ప్రతివాదిగా చేర్చాలని పిటిషనర్‌ కోరారు. ఈ మేరకు హైకోర్టు ఆదేశాలు అమలు చేయాలని పిటిషనర్ కోరారు. ఈ అంశంపై వాదనలు విన్న న్యాయస్థానం.. తదుపరి విచారణను రేపు జరిపించనున్నట్లు వెల్లడించింది. 

newsline-whatsapp-channel
Tags : telangana ts-news news-line newslinetelugu hyderabad tspolitics telanganam telanganahighcourt

Related Articles