TG Assembly: నేడు అసెంబ్లీలో రుణమాఫీపై చర్చ

ఈరోజు అసెంబ్లీలో రుణమాఫీ గురించి చర్చ జరుగనుంది. కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న రెండు లక్షల రుణమాఫీ గురించి ఈరోజు సభలో వాడివేడిగా చర్చ జరుగనుంది.


Published Jul 24, 2024 08:00:00 AM
postImages/2024-07-24/1721786701_IMG20240724072639640x400pixel.jpg

న్యూస్ లైన్ డెస్క్ : ఈరోజు అసెంబ్లీలో రూ.2 లక్షల రుణమాఫీపై  అసెంబ్లీలో చర్చ జరగనుంది. ఈ చర్చకు అనుమతించాలన్న సీఎం రేవంత్ ప్రతిపాదనను స్పీకర్ ఆమోదించారు.

రాష్ట్ర ప్రభుత్వం రేపు బడ్జెట్ ప్రవేశపెట్టనున్న సంగతి తెలిసిందే. సభ్యులు అవగాహన తెచ్చుకునేందుకు ఈ నెల 26న విరామం ఇచ్చి 27, 28 తేదీల్లో పద్దుపై సభలో చర్చిస్తారు. 30న ప్రభుత్వం పలు బిల్లులను ప్రవేశపెట్టనుంది. 31 నాడు ద్రవ్య వినిమయ బిల్లుకు సభ ఆమోదం తెలుపనుంది.

newsline-whatsapp-channel
Tags : kcr telangana ts-news brs ktr cm-revanth-reddy congress-government assembly harish-rao jagadish-reddy farmersloans croploan assembly-budget-session

Related Articles