అమెరికాలో వరంగల్ యువకుడు మృతి

అమెరికాలో వరంగల్ యువకుడు మృతి చెందాడు.


Published Aug 16, 2024 06:14:50 PM
postImages/2024-08-16/1723812290_body2.PNG

న్యూస్ లైన్ డెస్క్: అమెరికాలో వరంగల్ యువకుడు మృతి చెందాడు. హనుమకొండ జిల్లా ఆత్మకూరు మండలానికి చెందిన ఏరుకొండ రాజేష్(32 ) మూడు రోజుల క్రితం మృతి చెందాడు. ఉన్నత చదువుల కోసం తొమ్మిదేళ్ల కిందట రాజేష్ అమెరికాకు వెళ్లాడు. గత తొమ్మిదేళ్లుగా అక్కడే ఉండి చదువుకొని రాజేష్ ఉద్యోగం చేస్తున్నాడు. అయితే మూడు రోజుల క్రితం రాజేష్ మృతి చెందినట్లు స్నేహితులు కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి విషయాని తెలిపారు. గత కొన్ని సంవత్సరాల క్రితం రాజేష్ తండ్రి మృతి చెందారు. మృతదేహాన్ని స్వగ్రామానికి తీసుకురావడానికి రాజేష్ తల్లి ఆర్థిక ఇబ్బందులతో ఉన్నారు. రాజేష్ మృతదేహాన్ని స్వగ్రామానికి తీసుకురావాలని  రాజేష్ కుటుంబ సభ్యుల ప్రభుత్వాన్ని కోరుతున్నారు. 


 

newsline-whatsapp-channel
Tags : telangana student america boy-dies government

Related Articles