ఈ రెండు సినిమాలు కూడా 2025 సెప్టెంబర్ 25న ప్రేక్షకుల ముందుకు రానున్నాయి.
న్యూస్ లైన్ , స్పెషల్ డెస్క్ : 2025 లోనే బిగ్గెస్ట్ బాక్సాఫీస్ వార్ కు తెరలేపనుంది. ఈ సారి దసరా జాతర జరిగేటట్టే ఉంది. అందులో ఒకటి పవర్ స్టార్ ఓజీ చిత్రం కాగా మరొకటి నందమూరి నటసింహం బాలకృష్ణ అఖండ2 చిత్రం . ఈ రెండు సినిమాలు కూడా 2025 సెప్టెంబర్ 25న ప్రేక్షకుల ముందుకు రానున్నాయి.
వర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న ఓజీ చిత్రానికి సుజిత్ దర్శకత్వం వహిస్తున్నారు. ప్రియాంక అరుళ్ మోహన్ కథానాయిక శ్రియా రెడ్డి కీలక పాత్రను పోషిష్తున్న ఈ మూవీకి తమన్ మ్యూజిక్ అందిస్తున్నారు. డివివి ఎంటర్ టైన్మెంట్స్ పై దానయ్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రం పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలే ఉన్నాయి. ఇప్పటికే ఈ చిత్ర షూటింగ్ దాదాపు గా పూర్తి అయ్యింది. పవన్ క్యారక్టర్ కు సంబంధించిన షూటింగ్ రీసెంట్ గా పూర్తయ్యింది. ఈ విషయం
ప్రియాంక అరుళ్ మోహన్ కథనాయిక. శ్రియా రెడ్డి కీలక పాత్రను పోషిస్తున్న ఈ చిత్రానికి తమన్ సంగీతాన్ని అందిస్తున్నారు. డివివి ఎంటర్టైన్మెంట్స్ పై దానయ్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రం పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలే ఉన్నాయి. ఇప్పటికే ఈ చిత్ర షూటింగ్ దాదాపుగా పూర్తి కావొచ్చింది. పవన్ పాత్రను సంబంధించిన షూటింగ్ ఇటీవలే పూర్తైంది. ఈ విషయాన్ని చిత్ర బృందం తెలియజేసింది. మరి రిలీజ్ డేట్ పక్కా నా కాదా అని చెప్పాలి.