National: భారీ ఎన్‌కౌంటర్.. 10 మంది మావోల మృతి

కాల్పులు జరిగిన స్థలంలో పెద్ద మొత్తంలో ఆయుధాలను స్వాధీనం చేసుకున్నామని పోలీసులు తెలిపారు. 


Published Sep 03, 2024 01:38:44 PM
postImages/2024-09-03/1725350924_encounter2.jpg

న్యూస్ లైన్ డెస్క్: ఛత్తీస్‌గఢ్‌లో భారీ ఎన్‌కౌంటర్ జరిగింది. మంగళవారం తెల్లవారుజామున బీజాపూర్ దంతెవాడ జిల్లాలో లావాపురంగెల్ వద్ద కాల్పులు జరిగాయి. పోలీసులు జరిగిపిన కాల్పుల్లో 10 మంది మావోయిస్టులు మృతిచెందినట్లు తెలుస్తోంది. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు. కాల్పులు జరిగిన స్థలంలో పెద్ద మొత్తంలో ఆయుధాలను స్వాధీనం చేసుకున్నామని పోలీసులు తెలిపారు. 

newsline-whatsapp-channel
Tags : news-line newslinetelugu telanganam police -police- national encounter maoists

Related Articles