ఫొటోలను సోషల్ మీడియాలో సాక్షి పోస్ట్ చేసింది. ఈ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్: ప్రపంచం నలుమూలల క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరుపుకుంటున్నారు. క్రైస్తవ సోదరులందరు చర్చిల్లో ప్రార్ధనలు నిర్వహించారు. మరో వైపు టీమిండియా మాజీ కెప్టెన్ ధోని కూడా తన ఫ్యామిలీ క్రిస్మస్ వేడుకలు జరుపుకున్నారు. అంతేకాదు తన భార్య , కూతురు తో శాంతాక్లాజ్ వేషంలో ఫొటోలు దిగారు.దీనికి సంబంధించిన ఫొటోలను సోషల్ మీడియాలో సాక్షి పోస్ట్ చేసింది. ఈ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.