Swapnil kusale: ఒలింపిక్స్‌లో భారత్‌కు మరో పతకం

పారిస్‌ ఒలింపిక్స్‌లో భారత్‌కు మరో పతకం వరించింది.


Published Aug 01, 2024 04:12:07 AM
postImages/2024-08-01/1722503256_swap.PNG

న్యూస్ లైన్ స్పోర్ట్స్: పారిస్‌ ఒలింపిక్స్‌లో భారత్‌కు మరో పతకం వరించింది. షూటింగ్‌ సంచలనం మను భాకర్‌ ‘డబుల్‌ మెడల్‌’తో సత్తా చాటిన విసయం తెలిసిందే. ఇక గురువారం ఈ విశ్వ క్రీడలో భారత్‌కు మరో పతకం వరించింది.  యువ షూట‌ర్ స్విప్నిల్ కుశ‌ల్‌‌ ఫైనల్‌లో సత్తాచాటాడు. షూటింగ్ విభాగంలో కాంస్యం సాధించాడు. 50 మీట‌ర్ల మెన్స్‌ 3 పొజిషన్‌ షూటింగ్‌లో మూడో స్థానంలో నిలిచారు. 451.4 పాయింట్లతో స్వప్నిల్‌ మూడోస్థానంలో నిలిచి కాంస్య పతకాన్ని ముద్దాడాడు. దీంతో ప్రస్తుతం ఒలింపిక్స్‌లో భారత పతకాల సంఖ్య మూడుకు చేరింది. 

newsline-whatsapp-channel
Tags : criminal-case paris-olympic paris2024 manu-bhakar

Related Articles