gold: మరోసారి భారీగా పెరిగిన బంగారం ధర !

ఇప్పడు ఆంధ్రా లో  ఇప్పుడు తులం బంగారం లక్ష పైమాటే.బంగారం కొనుగోలు చేసేందుకు సిద్ధమయిన వారికి బిగ్ షాకింగ్ న్యూస్


Published Jun 12, 2025 11:26:00 AM
postImages/2025-06-12/1749707823_goldprice1.webp

న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్ : బంగారం ధర దేశంలో బంగారం ధర పెరిగింది. బుధవారం 10 గ్రాముల​ బంగారం ధర రూ.99,430 ఉండగా..గురువారం నాటికి రూ.810 పెరిగింది. ఇప్పుడు బంగారం ధర పది గ్రాములు 24 క్యారట్ల బంగారం ధర.1,00,240కు చేరుకుంది. బుధవారం కిలో వెండి ధర రూ.1,09,450 ఉండగా, గురువారం నాటికి రూ.675 తగ్గి రూ.1,08,775కు చేరుకుంది. 


హైదరాబాద్ లో పది గ్రాముల బంగారం ధర రూ. 1,00,240గా ఉంది. కిలో వెండి ధర రూ.1,08,775గా ఉంది.ఇప్పడు ఆంధ్రా లో  ఇప్పుడు తులం బంగారం లక్ష పైమాటే.బంగారం కొనుగోలు చేసేందుకు సిద్ధమయిన వారికి బిగ్ షాకింగ్ న్యూస్. గతవారం వరుసగా తగ్గుతూ వచ్చిన గోల్డ్ రేట్లు.. ఈ వారం మళ్లీ పెరుగుతున్నాయి. ఈ క్రమంలో బుధవారం భారీగా పెరిగిన బంగారం ధర.. ఇవాళ కూడా భారీగా పెరిగింది. దీంతో గడిచిన రెండు రోజుల్లోనే 10గ్రాముల 24 క్యారట్ల బంగారంపై రూ. 1700 పెరిగింది. వెండి ధర కూడా భారీ గా పెరిగింది. ముంబయి, బెంగళూరు నగరాల్లో కిలో వెండి ధర రూ.1,08,900 వద్దకు చేరింది.

newsline-whatsapp-channel
Tags : newslinetelugu business goldrates silver-rate

Related Articles