CHANDRA BABU: సీఎం చంద్రబాబు పెయింట్ వేసిన టాలీవుడ్ హీరో.. ఫొటో వైరల్..!

ఇండస్ట్రీ లో పెద్ద వాళ్లంతా చంద్రబాబుకు పరిచయయమే. అయితే ఆయన కొడుకు మంచు విష్ణు..మరియు మోహన్ బాబు చంద్రబాబును కలిశారు.


Published Sep 28, 2024 08:41:00 PM
postImages/2024-09-28/1727536859_images1.jpg

న్యూస్ లైన్ , స్పెషల్ డెస్క్: ఆంధ్రా సీఎం చంద్రబాబు గురించి స్పెషల్ గా చెప్పాల్సిన అవసరం లేదు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో తొమ్మిదేళ్లు.. 2014లో ఐదేళ్లు మొత్తం 14 ఏళ్ల పాటు సీఎంగా పని చేశారు. మళ్లీ ప్రస్తుతం మరో ఐదేళ్లపాటు సీఎంగా ఉండనున్నారు చంద్రబాబు. ఇండస్ట్రీ లో పెద్ద వాళ్లంతా చంద్రబాబుకు పరిచయయమే. అయితే ఆయన కొడుకు మంచు విష్ణు..మరియు మోహన్ బాబు చంద్రబాబును కలిశారు.

వరద బాధితులకు సీఎం సహాయనిధి కింద విరాళంగా రూ.25లక్షల చెక్కును చంద్రబాబుకు అందజేశారు మోహన్ బాబు, విష్ణు. సోషల్ మీడియా వేదికగా మంచు విష్ణు పోస్ట్ చేశారు.  అంతేకాదు మంచు విష్ణు అన్నా ..సారుది బొమ్మ కూడా గీసాడు. ఈ విషయాన్ని విష్ణు ట్విట్టర్ వేదికగా ఈ విషయాన్ని తెలిపారు. అంతేకాదు తన ఆర్ట్ వర్క్ మీద ఆటోగ్రాఫ్ కూడా తీసుకున్నానంటు విషయం షేర్ చేశాడు.

 మంచు అన్నా లో ఈ టాలెంట్ కూడా ఉందా అంటూ ఆశ్చర్యపోతున్నారు నెటిజన్లు. మనకు తెలీకుండా ఈ టాలెంట్ ఎప్పటి నుంచి అని కొందరు..ఇలా రకరకాల కామెంట్లు పెడుతున్నారు. పాపం మంచు ఫ్యామిలీ మంచి చేసినా ..ఏదో ఒకటి ట్రోల్ చేస్తానే ఉంటారంటున్నారు.

 

newsline-whatsapp-channel
Tags : newslinetelugu chandrababu-naidu manchu-family manchu-vishnu

Related Articles