ఈ ఎంట్రన్స్ ఎగ్జామ్ మూడు విడతల్లో రాయడానికి అవకాశం కల్పించారు. జూన్ 30 నుంచి డిగ్రీ కళాశాలలో తరగతులు ప్రారంభమవుతాయి.
న్యూస్ లైన్ , స్పెషల్ డెస్క్ : తెలంగాణ రాష్ట్రంలో డిగ్రీలో ప్రవేశాల కోసం దోస్త్ నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. దోస్త్ నోటిఫికేషన్ విద్యామండలి ఛైర్మన్ బాలక్రిష్ణారెడ్డి రిలీజ్ చేశారు. ఈ ఎంట్రన్స్ ఎగ్జామ్ మూడు విడతల్లో రాయడానికి అవకాశం కల్పించారు. జూన్ 30 నుంచి డిగ్రీ కళాశాలలో తరగతులు ప్రారంభమవుతాయి.
* ఫస్ట్ ఫేజ్ :
మే 21 వరకు దరఖాస్తుల స్వీకరణ
మే 10 నుంచి మే 22 వరకు వెబ్ ఆప్షన్లకు అవకాశం
మే 29 న మెుదటి ఫేజ్ సీట్ల కేటాయింపు
* రెండో ఫేజ్ : -
మే 30 నుంచి జూన్ 8 వరకు దరఖాస్తుల స్వీకరణ
మే 30 నుంచి జూన్ 9 వరకు వెబ్ ఆప్షన్లకు అవకాశం
జూన్ 13 న రెండో ఫేజ్ సీట్ల కేటాయింపు
* మూడో ఫేజ్ : -
జూన్ 13 నుంచి జూన్ 19 వరకు దరఖాస్తుల స్వీకరణ
జూన్ 13 నుంచి జూన్ 19 వరకు వెబ్ఆప్షన్లకు అవకాశం
జూన్ 23 న మూడో ఫేజ్ సీట్ల కేటాయింపు