RAYAN: రాయన్ ఓటీటీలోకి వచ్చేస్తోంది.. ఎప్పుడంటే?

హీరో ధనుష్ రాయన్ సినిమా ఓటీటీ అప్ డేట్ వచ్చింది. ధనుష్ డైరక్టర్ గా హీరోగా  చేసిన సినిమా రాయన్ .


Published Aug 16, 2024 10:54:00 PM
postImages/2024-08-16/1723829127_cine060524brk4a.jpg

న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్: హీరో ధనుష్ రాయన్ సినిమా ఓటీటీ అప్ డేట్ వచ్చింది. ధనుష్ డైరక్టర్ గా హీరోగా  చేసిన సినిమా రాయన్ . ఈ మూవీ కి థియేటర్ అంత పాజిటివ్ టాక్ రాలేదు. కానీ కోలీవుడ్ మాత్రం బాగానే కలక్షన్స్ సంపాదించింది.ధనుష్ కెరియర్ ఇద 50 వ సినిమా రాయన్. ఫ్యాన్స్ కు నచ్చింది. ఇప్పుడు ఓటీటీలోకి కూడా వచ్చేస్తుంది.


అమెజాన్ ప్రైమ్‌లో వచ్చే వారం నుంచి స్ట్రీమింగ్ కాబోతోంది. మిక్స్డ్ టాక్ వచ్చినా  వంద కోట్లకు పైగా ధనుష్ కొల్లగొట్టాడు. డైరక్టర్ గా తను 100 మార్కులు సాధించాడంటున్నారు. ఈ ఓటీటీ విషయాన్ని అమెజాన్ ప్రైమ్ అధికారికంగా ట్వీట్ వేసింది. ఈ చిత్రంలో సందీప్ కిషన్, దుషార విజయన్ నటన హైలెట్‌గా నిలిచిన సంగతి తెలిసిందే. 


ధనుష్ రాయన్ ఎక్కువగా కేరింగ్ తీసుకున్నాడు. ప్రతిషాట్ ను ధనుష్ చాలా క్రియేటివ్ గా డిసైన్ చేశాడు. ధనుష్ తన టీంను చాలా జాగ్రత్తగా మానిటర్ చేస్తూ రాయన్ ను హిట్ టాక్ వచ్చేలా చేశాడు. ధనుష్ ప్రస్తుతం శేఖర్ కమ్ములతో కుబేర అనే చిత్రాన్ని చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ మూవీలో నాగార్జున కీలకపాత్రలో నటిస్తున్నాడు. ధనుష్ తో రష్మిక హీరోయిన్ గా నటిస్తుంది. పోస్టర్లు, గ్లింప్స్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇక ఇప్పుడు ధనుష్ రాయన్‌తో మంచి సక్సెస్ కొట్టడంతో కుబేర మీద భారీ అంచనాలు ఏర్పడతాయి. ధనుష్ సినిమా అనగానే తమిళ జనాలు ఊగిపోతారు. మరి శేఖర్ కమ్ముల సినిమా కోసం ఇప్పుడు వెయిట్ చేస్తున్నారు.

newsline-whatsapp-channel
Tags : newslinetelugu movie-news kollywood

Related Articles