A PHP Error was encountered

Severity: Warning

Message: Attempt to read property "tag_name" on null

Filename: controllers/Telugu_News.php

Line Number: 163

Backtrace:

File: /home3/newslbhu/newslinetelugu.com/application/controllers/Telugu_News.php
Line: 163
Function: _error_handler

File: /home3/newslbhu/newslinetelugu.com/index.php
Line: 315
Function: require_once

A PHP Error was encountered

Severity: Warning

Message: Attempt to read property "tag_id" on null

Filename: controllers/Telugu_News.php

Line Number: 167

Backtrace:

File: /home3/newslbhu/newslinetelugu.com/application/controllers/Telugu_News.php
Line: 167
Function: _error_handler

File: /home3/newslbhu/newslinetelugu.com/index.php
Line: 315
Function: require_once

Latest Telugu News | Breaking News Telugu | Viral News Today | Trending News Today - Newsline Telugu

వార్తలు

MS సుబ్బలక్ష్మి (ms subbalakshmi)తెలియని తెలుగు వారుండరు. సుప్రభాతసేవ( suprabhatam) నుంచి ఆమె పాట వింటూనే ఉంటాం. ఎంత మంచి పాటలు..ఎన్ని వేల కచేరీలు ఇంతటి గొప్ప సింగర్ లైఫ్ భావితరాలకు తెలియాల్సిందే. అందుకే ఎం ఎస్ సుబ్బలక్ష్మి బయోపిక్ కోసం సర్వం సిధ్ధమవుతున్నాయి. 

కొన్ని పనులు చేస్తే దరిద్రం చుట్టుకుంటుందని పెద్దలు చెబుతుంటారు. కాని మనం ఈ జనరేషన్ లో ఎవరు వినట్లేదు కాని ..చిన్న చిన్న పనులకు దూరం గా ఉంటే ఈ పేదరిక ఛాయలు దగ్గరకు రావు. అవేంటో చూద్దాం. 

వ్యవసాయ మంత్రి తుమ్మలకు రైతులు షాక్ ఇచ్చారు. మంత్రి ఆశించింది ఏదీ రైతులు చెప్పాలేదు.

ఈ బ్యాంకు పేరు ఇంటర్నేషనల్ సీతారామ్ బ్యాంక్( SEETHA RAM BANK). రాముడి నగరంలోని ఈ బ్యాంకులో ఖాతా తెరవాలంటే సీతారాం( SEETHA RAM) అని 5 లక్షల సార్లు రాయాలి. అయితే ఈ బ్యాంకు ఈ రోజు ...ఈ ఏడాది మొదలైంది కాదు ...1970 సంవత్సరంలో స్థాపించబడింది.ఈ బ్యాంకులో 35,000 మంది ఖాతాదారులు ఉన్నారు.

ఎలాంటి సినీ బ్యాగ్రౌండ్ లేకుండా ప్రత్యేకమైన సినిమాలతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చారు విశ్వక్ సేన్. ఇండస్ట్రీలోకి వచ్చిన కొద్ది కాలంలోనే మంచి హీరోగా గుర్తింపు పొందారు.అలాంటి విశ్వక్ సేన్ తో వరుసగా మూడు సినిమాల్లో ఈ  నటించింది నివేత పెతురాజ్. దీంతో విశ్వక్ సేన్ మరియు ఈమె మధ్య ఏదో నడుస్తుందని అనేక వార్తలు వినిపిస్తున్నాయి. ఈమె తాజాగా పరువు అనే వెబ్ సిరీస్ లో నటించింది. ఈ వెబ్ సిరీస్ మంచి టాక్ తో దూసుకుపోతోంది. ఈ వెబ్ సిరీస్ ప్రమోషన్స్ లో పాల్గొన్న నివేతకు  ఊహించని ప్రశ్న రిపోర్టర్స్ నుంచి ఎదురయింది.  విశ్వక్ తో మరో సినిమా ఎప్పుడు చేస్తారని ప్రశ్నించగా..  నేను ఇక విశ్వక్ తో సినిమాలు చేయనని చెప్పింది. ఆయనతో చేయాలంటేనే భయం వేస్తోంది అనే విధంగా మాట్లాడింది.

చంద్రయానంలో చైనా( CHINA)  ప్రపంచ రికార్డు సృష్టించింది. చాంగే -6 చంద్రుని ఆవల ఉపరితలంపై నుండి రాళ్లు, మట్టి ( SAND) నమూనాలను తీసుకుని భూమిపైకి వచ్చింది. ఉత్తర చైనాలోని ఇన్నర్ మంగోలియన్ ప్రాంతంలో దిగినట్లు అధికారులు తెలిపారు.మే లో నింగికి ఎగిరిన చాంగే -6   దాదాపు 53 రోజుల పాటు ప్రయాణించి నేడు భూమికి చేరుకుంది.

దేశంలో అత్యున్నతమైన ఐఏఎస్( ias)  , ఐపీఎస్( ips)  ఉద్యోగాలకు  ఎంత పోటీ. అసలు ఢిల్లీ( delhi) , ముంబై( mumbai) హైదరాబాద్ , ఇలా పెద్ద పెద్ద సిటీస్ అన్నింటిలోనే లక్షల్లో విద్యార్ధులు కోచింగ్ సెంటర్స్ లో పడిగాపులు కాస్తున్నారు. పకడ్బందీ ప్రణాళికతో ఎగ్జామ్‌కి సన్నద్ధం అవుతుంటారు. 
కొందరు గ్రాడ్యుయేషన్( graduation)  పూర్తయ్యాక ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తే.. మరికొందరు ఎర్లీగానే మొదలు పెడతారు. యూపీఎస్సీ పరీక్షకు ఏజ్ లిమిట్ ఉంటుంది. జనరల్ కేటగిరీ అభ్యర్థులకు 32 ఏళ్ల వరకు అప్లై చేసుకునే ఫెసిలిటీ ఉంది. కానీ, యూపీఎస్సీ క్రాక్ చేయడం అంత ఈజీ కాదు కాబట్టి మన చేతిలో ఉన్న టైంలోనే యూపీఎస్సీ క్రాక్ చెయ్యాలి. సో జాగ్రత్తగా ప్లాన్ చెయ్యాలి.

 రేణు దేశాయ్  ఒకప్పుడు తెలుగు సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా వెలుగు వెలిగింది. పవన్ కళ్యాణ్ తో బద్రి సినిమాలో ఎప్పుడైతే నటించిందో అప్పటినుంచి వీరి మధ్య మంచి బాంటింగ్ కుదిరింది. అంతేకాకుండా అది ప్రేమగా మారింది. చివరికి ఇద్దరు పెళ్లి చేసుకుని ఇద్దరు పిల్లలకు జన్మ కూడా ఇచ్చారు. కానీ వీరి మధ్య ఏమైందో ఏమో విడాకులు తీసుకొని విడిపోయారు. ఇక  అప్పటి నుంచి తన ఇద్దరు పిల్లలను చూసుకుంటూ  ఒంటరిగానే ఉంటుంది.  కానీ పవన్ కళ్యాణ్ మరో దేశస్తురాలు అయినటువంటి అన్నా లేజినోవాను పెళ్లి చేసుకున్నారు.

ఇండియన్ ఫేమస్ డైరెక్టర్ శంకర్ అంటే తెలియని వారు ఉండరు.  డైరెక్షన్ లో అద్భుతాలు సృష్టించే శంకర్ సినిమాల్లో ప్రజలకు ఉపయోగపడే ఏదో ఒక మెసేజ్ తప్పక ఉంటుంది. అలాంటి శంకర్ దర్శకత్వంలో  వస్తున్నటువంటి పాన్ ఇండియా చిత్రం భారతీయుడు2. భారతీయుడు సినిమాకి సీక్వెల్ గా ఈ చిత్రాన్ని చేస్తున్నారు. అలాంటి ఈ మూవీలో  లోక నాయకుడు అయినటువంటి కమలహాసన్ హీరోగా చేస్తున్నారు. భారతీయుడు చిత్రం 1996లో వచ్చి అద్భుతమైన విజయాన్ని అందుకుని చరిత్ర సృష్టించింది.

రామగుండంలో 62.5 మెగావాట్ల ఆధునిక థర్మల్ విద్యుత్ కేంద్రాన్ని నిర్మిస్తామని డిప్యూటీ సీఎం భట్టి  విక్రమార్క మల్లు స్పష్టం చేశారు.

బీఆర్‌ఎస్ నాయకుడు ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్ ఎమర్జెన్సీపై మంగళవారం ఎక్స్‌లో ట్విట్ చేశారు. ఒకే ఒక్క ఎంపీ సీటు కోసం, ఒక వ్యక్తి ఈగో కోసం 21 నెలలపాటు ఈ దేశం మనుషుల్ని కోల్పోయింది.

వర్షాకాలం ( RAINY SEASON) స్టార్ట్ అవుతుంది. ఓ వైపు ఎండలు మరో వైపు చిన్న చిరుజల్లులు...వేడిగా ఉందనో తడిచి ముద్దయితే ...జ్వరాలు( FEVER) , జలుబులు( COLD)  తప్పవు. మన పెద్దలు కూడా చెబుతుండేవారు...తొలి జల్లులకు తడవరాదని...వర్షం నీరు చెత్తను, దుమ్ముని , ధూళిని తీసుకువస్తుందట,.
ఇప్పటికే రాష్ట్రంలోని( STATE)  పలు ప్రాంతాల్లో ఎక్కువమంది దగ్గు, జలుబు, విష జ్వరాలతో ఇబ్బందులు పడుతున్నారు.

ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్‌ను క్రికెటర్ హనుమ విహారి మంగళవారం మర్యాదపూర్వకంగా క్యాంప్ ఆఫీసులో కలిశారు. జగన్ ప్రభుత్వంలో తనకు జరిగిన అవమానాలు, అన్యాయంపై లోకేష్ దృష్టికి తీసుకెళ్లారు.

తెలుగు సినిమా ఇండస్ట్రీలో అతి చిన్న వయసు హీరోయిన్లలో  శ్రీలీలా కూడా ఒకరు. ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన కొద్ది కాలంలోనే స్టార్ హీరోయిన్ల లిస్టులో చేరిపోయింది. పెళ్లి సందడి అనే చిత్రం ద్వారా  తెలుగు సినిమా ఇండస్ట్రీలోకి అరంగేట్రం చేసిన ఈ ముద్దుగుమ్మ  అనతి కాలంలోనే ఇండస్ట్రీలో ఉండేటువంటి స్టార్ హీరోలు అందరితో తెరను పంచుకుంది. కేవలం తెలుగులోనే కాకుండా తమిళ్ లో కూడా ఆఫర్లు అందుకుంటుంది.

తెలుగు సినిమా ఇండస్ట్రీలో విజయ్ దేవరకొండ(Vijay devarakonda) ఎంతటి ప్రాచుర్యం పొందారో మనందరికీ తెలుసు. ఈయనకు రౌడీ హీరోగా మంచి పేరు వచ్చింది.  అలాంటి విజయ్ దేవరకొండ ఖుషి(Kushi) సినిమా తర్వాత ఇంకా ఏ సినిమాలో నటించలేదు. యంగ్ డైరెక్టర్ రాహుల్ సంకృత్యన్ తో ఓ సినిమా చేయబోతున్నారు.  మైత్రి మూవీ మేకర్స్ నిర్మించబోతున్న ఈ మూవీ వీడి14 అనే వర్కింగ్ టైటిల్ తో ప్రీ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటున్నది.

ఫిల్మ్ ఇండస్ట్రీలో( FILM INDUSTRY)  అంటేనే మాయాలోకం. ఇక్కడ కంటికి కనిపించని ఎన్నో నాటకాలు నడుస్తాయి. మన ముందే నవ్వుతూ ఆడే బొమ్మలు తెర వెనుక ఏం చేయలేక...దిక్కుతోచక గదిలో ఇరుక్కుపోయిన వారందెరో.. ఒక్కోసారి వరుస విజయాలతో తీసుకెళ్ళి ఎక్కడో కూర్చోబెడతారు... వరుస ఫెయిల్యూర్స్( FAILURES)  వస్తేమాత్రం.. గట్టిగా కిందకు తోసేసిట్టు పాతాళానికి పడిపోతుంటారు.బాలీవుడ్ యంగ్ , ఎనర్జిటిక్ ...హాట్ ఫిగర్ కు ఇప్పుడు ప్లాపులు కారణ:గా రెమ్యూనిరేషన్ తగ్గించేశారు. 

సింగపూర్ ( SINGAPORE)     లో ఓ వింత సంఘటన జరిగింది. పాపం గెలవక గెలవక ఓ వ్యక్తి క్యాసినోలో 4 మిలియన్లు గెలిచాడు. ఓ గంట సేపు గెలిచిన ఆనందంలో తెగ తబ్బిఉబ్బిపోయాడు. తర్వాత తట్టుకోలేక ...ఆనందం భరించలేక హార్ట్ అటాక్( HEART ATTACK)  తో చనిపోయాడు. పాపం జాక్ పాట్ ను అనుభవించకుండానే చనిపోవడంతో బాధపడుతున్నారు .

కాంగ్రెస్ పార్టీలో చేరిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పోచారం శ్రీనివాస్ రెడ్డి, సంజయ్ లపై అనర్హత వేటు వేయాలని కోరుతూ పిటిషన్ ఇచ్చేందుకు మాజీ మంత్రి, ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డి స్పీకర్ ప్రసాద్ కుమార్ అపాయింట్మెంట్ కోరారు.

ఈ నిధుల విడుదలలో ఆలస్యం కావ‌డంతో అత్య‌వ‌స‌ర వైద్య సేవ‌ల‌కు అంత‌రాయం కలుగుతోందని నడ్డాకు రేవంత్ తెలిపారు. సిబ్బందికి ఇబ్బందులు క‌ల‌గ‌కుండా ఉండేందుకు రాష్ట్ర వాటాతో పాటు కేంద్రం వాటా మొత్తాన్ని కూడా అక్టోబర్ 2023 నుంచి రాష్ట్ర ప్రభుత్వమే విడుద‌ల చేస్తున్న విషయాన్ని కేంద్ర మంత్రి దృష్టికి రేవంత్ రెడ్డి తీసుకెళ్లారు.

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రచారంలో నీతులు చెప్పి.. ఇప్పుడు ప్రభుత్వంలోకి వచ్చాక నీతిమాలిన పనులు చేస్తున్నారని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు.

ప్రస్తుతం మార్కెట్ లో ఎన్నో రకాల మొబైల్స్ ఉన్నాయి.  ఇందులో అద్భుత క్వాలిటీతో దూసుకుపోతున్న మొబైల్ రెడ్మీ. ఈ కంపెనీ నుంచి ఇప్పటికే పలు రకాల వేరియంట్లు అందుబాటులోకి వచ్చాయి.   తాజాగా రెడ్మి 13  ప్రో స్కార్లెట్ రెడ్ ఎడిషన్ ఇండియాలో లాంచ్ అయింది. అయితే ఈ మొబైల్ ను వారం రోజుల క్రితం గ్లోబల్ మార్కెట్లో విడుదల చేసింది. ఈ స్పెసిఫికేషన్స్ విషయానికి వస్తే. 6.67 అంగుళాల 1.5కు 120Hz Oled డిస్ప్లే కలిగి ఉంది.

సురేష్‌ షెట్కర్‌, రఘునందన్‌రావు, ఈటల, అసదుద్దీన్‌, మల్లు రవి, కుందూరు రఘవీర్‌, చామల కిరణ్‌కుమార్‌ రెడ్డి, కావ్య, బలరాం నాయక్‌, రామసాయం రఘురాం రెడ్డిలు తమ ప్రమాణస్వీకారం పూర్తయిన జై తెలంగాణ నినాదం అని నినాదాలు చేశారు. ఈటల రాజేందర్ జై సమ్మక్క సారలమ్మ అని నినాదం చేశారు. 

బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్‌ని మంగళవారం ఎర్రవెల్లిలోని నివాసంలో పలువురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, నాయకులు కలిశారు.

ఏదో  ఒక సమయంలో మనం అధిక బరువు ( OVER WEIGHT)పెరిగిపోతూ ఉంటాం. సరైన లైఫ్ స్టైల్( LIFE STYLE)   ఫాలో కాకపోవడం, జంక్ ఫుడ్( JUNK FOOD)  తినడం లాంటి కారణాలు, అధికంగా తినడం వల్ల కూడా బరువు పెరుగిపోతూ ఉంటాం. ఒక్కసారి పెరిగామా...తగ్గించుకోవడం చాలా కష్టం. తగ్గడానికి మీరు ఎన్ని ప్రయత్నాలు చేసినా ...అప్పుడు మాత్రం మనం ఏం చెయ్యలేం.  కాని సరైన డైట్ ఫాలో అయితే తగ్గడం సులువే అంటున్నారు. అందులోను ఓట్స్ మరింత బాగా పనిచేస్తుందట. 

నెల్లూరు జిల్లాలో అవినీతి నిరోధకశాఖ అధికారులు మంగళవారం సొదాలు నిర్వహించారు.

సాధారణంగా ప్రభుత్వ పథకాల పంపిణీలో ప్రజాప్రతినిధులే పాల్గొని లబ్దిదారులకు చెక్కులను పంపిణీ చేయాలి. కానీ ఎలాంటి పదవి లేకుండా సీఎం రేవంత్ రెడ్డి సోదరుడు తిరుపతి రెడ్డి కల్యాణ లక్ష్మి చెక్కులను పంపిణీ చేస్తున్నారు. మంగళవారం తిరుపతి రెడ్డి తమ నియోజకవర్గంలో కల్యాణ లక్ష్మి చెక్కులను పంపిణీ చేయడంతో దౌల్తాబాద్ జడ్పీటీసీ కోట్ల మహిపాల్ ఆయనపై మండిపడ్డారు. ఎలాంటి పదివి లేకున్నా కేవలం ముఖ్యమంత్రి అన్న అనే కారణంతో కల్యాణ లక్ష్మి చెక్కులు ఎలా పంపిణీ చేస్తారని ప్రశ్నించారు. ప్రోటోకాల్ ప్రకారమే చెక్కులను పంపిణీ చేయాలని కోరారు.

బల్కంపేట ఎల్లమ్మ తల్లి కల్యాణ మహోత్సవ వేడుకలు సమీపిస్తున్న నేపథ్యంలో ప్రభుత్వం అన్ని రకాల చర్యలు చేపట్టింది.  జూలై 8, 9, 10 వ తేదీల్లో జరిగే బల్కంపేట ఎల్లమ్మ కళ్యాణం, ఉత్సవాలపై హైదరాబాద్ మంత్రి పొన్నం ప్రభాకర్ దేవాదాయ శాఖ ఉన్నతాధికారులతో రాష్ట్ర స్థాయి సమీక్షా సమావేశాన్ని ఏర్పాటు చేశారు.

ఇప్పుడు పెళ్లి( MARRIGE) అంటే ఎంత హ్యాపీగా చేసుకుంటున్నారు..పెళ్లి ముందు పొటోలు ...పెళ్లి తర్వాత ఫొటోలు..అసలు పెళ్లి తంతు అంతా ఫొటోలే. అయితే ఈ సందడి పాతతరం వాళ్లకి లేదు. బ్లాక్ అండ్ ఫొటోస్ ను ఎఐ (ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌) టెక్నాలజీతో లేనిది ఉన్నట్టుగా క్రియేట్‌ చేసుకునే వీలుంది. ఈ టెక్నాలజీ సాయంతో యువత కొత్త కొత్త ప్రయోగాలు చేస్తున్నారు.

ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి నివాసానికి ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రి శ్రీధర్ బాబు చేరుకుని జీవన్ రెడ్డిని బుజ్జగించారు. ఆయనతో భట్టి విక్రమార్క, శ్రీధర్ బాడు చర్చలు జరిపారు.

తెలంగాణ‌లో నేరాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. ముఖ్యంగా హైద‌రాబాద్ న‌గ‌రంలో రోజుకో ఘోరం చోటు చేసుకోవడం ఆందోళ‌న క‌లిగిస్తోంది. ఇటీవ‌ల న‌గ‌రంలో ఒక్క‌రోజే ఐదు హ‌త్య‌లు జ‌ర‌గ‌టం క‌ల‌క‌లం రేపింది. అంతే కాకుండా అత్యాచార ఘ‌ట‌న‌లు సైతం పెరిగిపోయాయి. హోంశాఖ మంత్రి లేక‌పోవ‌డంతోనే ఈ స్థాయిలో క్రైం రేటు పెరుగుతోంద‌నే విమ‌ర్శ‌లు వ‌చ్చాయి. దీంతో ప్ర‌భుత్వం అప్ర‌మ‌త్తం అయింద‌ని, సీఎం రేవంత్ రెడ్డి పోలీస్ శాఖ‌కు కీల‌క ఆదేశాలు జారీ చేశారని కాంగ్రెస్ పార్టీ అధికారిక ఖాతా, మంత్రి పొంగులేటి ఓ వార్త‌ను సోష‌ల్ మీడియాలో షేర్ చేశారు. 

ఢిల్లీ మద్యం కేసుకు సంబంధించి ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు మరోసారి సుప్రీంకోర్టులో నిరాశ ఎదురైంది

 ప్రజాదర్బార్ వేస్ట్ ప్రజా దర్బార్, వాళ్ల కోసం, వాళ్ల పీఆర్ స్టంట్ల కోసం పెట్టుకున్న దర్బార్ అని ఆగ్రహం వ్యక్తం చేశాడు.

రైలులో(TRAIN)  సామాను పోయిందా...చాలా వరకు ఆ సామాను రాములోరి ఖాతాలోకి వెళ్లినట్టే. పోలీసులకు కంప్లైంట్ ఇచ్చినా దొరకదు...మన అదృష్టం బాగుండి...సామాను దొరికినా ..అందులో అన్నీ ఉండవు.  అయితే రైలులో సామాను పోగొట్టుకొని ...తిరిగి రైల్వే శాఖే ( RAILWAY) లక్ష పరిహారం చెల్లించాలని తీర్పు నిచ్చింది వినియోగదారుల కమిషన్.

న్యూస్ లైన్ డెస్క్: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ డబ్బు కోసం అలాంటి పని చేశారా.. అంత పెద్ద హీరోకి డబ్బు అవసరమా అని చాలామంది నోరెళ్లబెడతారు. అయితే ప్రతి ఒక్కరికి డబ్బు అవసరం అనేది ఉంటుంది. మామూలు జనాలకి వేలలో ఉంటే పెద్ద పెద్ద సెలబ్రిటీలకి లక్షల్లో,కోట్లలో ఉంటుంది. అయితే అప్పట్లో పవన్ కళ్యాణ్ కి కూడా డబ్బు అవసరం పడి ఒక పని చేశారట.ఆ పని ఏంటంటే..ఓ ప్రకటనలో నటించడం. అయితే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇప్పటివరకు ఎలాంటి ప్రకటనలో కూడా నటించడానికి ఒప్పుకోరు.

ఇక గతంలో ఆయన పెప్సీ అనే కూల్ డ్రింక్ యాడ్ లో నటించారు.అది కూడా ఆయన పొలం కొనడానికి కొన్ని డబ్బులు తక్కువ పడడంతో ఆ డబ్బు కోసం ఈ యాడ్ లో నటించారట. అయితే ఆ తర్వాత ఈ కూల్ డ్రింక్ వల్ల ఆరోగ్యానికి హానికరం అనే విషయం తెలుసుకున్న పవన్ కళ్యాణ్ మళ్లీ ఆ యాడ్లో నటించడానికి ఒప్పుకోలేదట. ఇక ఈ యాడ్ లో నటించడానికి బాలీవుడ్ లో ఉన్న స్టార్ హీరోల కంటే అధిక రెమ్యూనరేషన్ ఇస్తానని చెప్పినా కూడా పవన్ రిజెక్ట్ చేశారట.

ఇక అప్పట్లోనే ఆయన పెప్సి యాడ్  లో నటించినప్పుడు స్టార్ హీరో షారుక్ ఖాన్ కి యాడ్స్ లో నటిస్తే ఇచ్చిన దానికంటే 40 ల

రక్షణ శాఖ ఆధ్వర్యంలో సైనిక్ స్కూల్‌లు ఇక ముందు నడప లేమని కేంద్రం విధానపరమైన నిర్ణయం తీసుకున్నందువల్లే ఇబ్బందులు ఏర్పాడ్డాయని అన్నారు. అసలు కేసీఆర్ సైనిక్ స్కూల్ గురించి మాట్లాడలేదని అనడం పచ్చి అబద్ధమని వినోద్ కుమార్ కుండబద్దలు కొట్టారు. 

కారును రివర్స్ తీస్తుండగా అదుపుతప్పి వాగులో కారు పడ్డింది. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందారు.

మొదట రుణమాఫీకి 40 వేల కోట్లు కావాలని చెప్పి.. తర్వాత క్యాబినెట్ మీటింగ్ అనంతరం రుణమాఫీకి 30 వేల కోట్లే అని అంటున్నాడాని అన్నారు.

ఈ అంశంపై విచారణ జరిపించేందుకు ప్రత్యేక కమిషన్ ను కూడా ఏర్పాటు చేశారు. ఈ కమిషన్ కు జస్టిస్ నర్సింహారెడ్డి నేతృత్వంలో నిర్వహించేందుకు సిద్ధమయ్యారు. ఈ మేరకే విచారణకు హాజరుకావాలని కోరుతూ కేసీఆర్ కు నోటీసులు కూడా పంపించారు. అయితే, జస్టిస్ నర్సింహా రెడ్డి విచారణలో ఏమాత్రం పారదర్శకత చూపించలేదని కేసీఆర్ ఆరోపించారు. 

పాడి కౌశిక్ రెడ్డి  వీణవంక లోనితన ఇంట్లో తడిబట్టలతో, ఎలాంటి అవినీతి చేయలేదని, వెంకటేశ్వర స్వామి సాక్షిగా ప్రమాణం చేశారు. 

 అసైన్డ్ భూములను, పోరంబోకు భూములను వెతికి మరీ కొనుగోళ్ళు జరుపుతున్నట్టుగా తెలుస్తోంది. ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలోని ఆరుట్ల, మంచాల, బొంగుళూరు గేట్, తుక్కుగూడ, కొంగరకలాన్, కందుకూరు, ఫార్మాసిటీ పరిసరాలను జల్లెడ పడుతూ ఆయా భూముల చిట్టాలను సేకరిస్తూ వాటిని కొంటుందట ఈయన టీమ్.

దేశాన్ని అతలాకుతలం చేస్తున్న నీట్( NEET PAPER LEAKAGE)  పేపర్ లీకేజ్ వివాదంలో యూపీఎస్సీ( UPSC)  చాలా అలర్ట్ అయ్యింది. ఇక పై ఈ తప్పులు జరగకుండా సర్వీస్ కమిషన్ పరీక్షల్లో చీటింగ్ ( CHEATING) కు తావివ్వకుండా పటిష్ట ఏర్పాట్లు చేయాలని నిర్ణయించుకుంది. దీని కోసం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) సాయం తీసుకోవాలని భావిస్తున్నారు.  ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ( AI) ఆధారిత సీసీటీవీ కెమారాతో ఎగ్జామ్ సెంటర్ లో నిఘా పెట్టేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నాయి.

సరైన నిర్వహణ లేకపోవడం, అధికారుల నిర్లక్ష్యం ఈ హాస్టల్ దుస్థితికి కారణమని విద్యార్థి సంఘాల నాయకులు ఆరోపిస్తున్నారు. అద్దె భవనమైనా చూసి విద్యార్థులను అందులోకి చేర్చాలని డిమాండ్ చేస్తున్నారు. 

 విభజన చట్టంలోని ఈ క్లాజ్ గడువు ఈ ఏడాదితో ముగిసిపోయింది. ఇప్పుడు ఉమ్మడి కోటాను రద్దు చేసి, అన్ని మెడికల్ సీట్లను స్థానికులకే కేటాయించాలని విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు. ఈ నెలలో చేపట్టే కౌన్సెలింగ్ ప్రారంభానికి ముందే రూల్స్ మార్చాలని కోరుతున్నారు. లేకుంటే తీవ్రంగా నష్టపోతామని వాపోతున్నారు.

ఇండియా కూటమి తీరుపై ఎన్డీయే మండిపడుతోంది. ఏకగ్రీవంగా స్పీకర్ ఎన్నుకుంటే బాగుంటుందని మంత్రి పీయూష్ గోయల్ వ్యాఖ్యానించారు. విపక్షాల అభ్యర్థులను నిలబెట్టడంపై పీయూష్ గోయల్ మాట్లాడుతూ, షరతుల ఆధారంగా మద్దతు ఇచ్చే ఆలోచనను మేము తిరస్కరిస్తున్నామని చెప్పారు.

న్యూస్ లైన్ డెస్క్: నివేదా థామస్ చైల్డ్ ఆర్టిస్ట్ గా దాదాపు డజన్ కి పైగా సినిమాల్లో నటించిన ఈ ముద్దుగుమ్మ తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది మాత్రం నాని హీరోగా చేసిన జెంటిల్ మెన్ అనే మూవీ తో. ఈ సినిమాలో నివేదా థామస్ తో పాటు మరో నటి సురభి కూడా నటించింది.కానీ ఈ సినిమాలో నివేదా కి మంచి క్రేజ లభించడంతో టాలీవుడ్ లో క్రేజియెస్ట్ హీరోయిన్ గా మారిపోయింది.అలా తెలుగులో నిన్ను కోరి, 118, జై లవకుశ, వకీల్ సాబ్ వంటి సినిమాల్లో హీరోయిన్గా చేసింది.

ఇక ఈమె చివరిగా తెలుగులో రెజీనాతో కలిసి షాకిని డాకిని అనే లేడీ ఓరియంటెడ్ మూవీలో నటించింది.అలాగే మలయాళం లో కూడా ఓ మూవీ లో నటించి ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉంటుంది. అయితే ఆ మధ్యకాలంలో సోషల్ మీడియాలో తన సోదరుడి తో కలిసి నివేదా థామస్ డాన్స్ చేసిన వీడియో చాలా వైరల్ అయింది. అంతేకాదు షర్టు పాయింట్ వేసుకున్న నివేదా చాలా బొద్దుగా కనిపించడంతో సినిమాలు మానేసిన నివేదా చాలా లావుగా అయిపోయింది అని ఆమెపై ట్రోల్స్ చేశారు. ఇదిలా ఉంటే తాజాగా నీవేదా తన ఎక్స్ ఖాతా ద్వారా చాలా రోజులు అయింది కానీ కుదిరింది అంటూ ఒక పోస్ట్ పెట్టింది.

దాంతో ఈ పోస్ట్ చ

కల్కి( KALKI)  సినిమా బుకింగ్స్ తెలుగు రాష్ట్రాల్లో జోరుగా జరుగుతుంటే.. తమిళ్ లో మాత్రం చాలా ఘోరంగా ఉన్నాయి. అక్కడ ఉన్న తెలుగు వారు తప్ప ...మరో తమిళ్ జనాలు ఎవ్వరు బుకింగ్ జోలికి కూడా రావడం లేదు.

ఈ ప్రమో కారణంగా అనుసయ మరోసారి తీవ్రమైన ట్రోలింగ్ బారిన పడిందనే చెప్పొచ్చు. ప్రోమోలో బ్లేజర్ తీసేసిన సీన్ చుసిన వారంతా ఆమెకు వ్యతిరేకంగా కామెంట్స్ పెట్టడం మొదలు పెట్టారు. అయితే, ఇందులో ఓ వ్యక్తి పెట్టిన కామెంట్ కు అనసూయ తనదైన స్టయిల్లో రిప్లై ఇచ్చింది. 
 

న్యూస్ లైన్ డెస్క్: ప్రస్తుతం దేశం మొత్తం ఎదురుచూస్తుంది ప్రభాస్ హీరోగా చేసిన కల్కి 2898 AD మూవీ కోసమే..ఈ సినిమా మరో రెండు రోజుల్లో విడుదల కాబోతోంది. ఈ నేపథ్యంలో సినిమా గురించి ఎన్నో ఆసక్తికరమైన విషయాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. అలాగే భారీ తారాగణంతో తెరకెక్కుతున్న ఈ మూవీలో ఇప్పటికే కొంతమంది స్టార్ హీరోలు, హీరోయిన్ల పాత్రలు ఏంటి అనే విషయం బయటపడింది.ఇక మరికొంతమంది స్టార్స్ కూడా ఈ మూవీలో భాగమైనట్టు తెలుస్తోంది.

ఇప్పటికే కమల్ హాసన్, అమితాబ్ బచ్చన్, శోభన,దిశా పఠాని,దీపిక పదుకొనే వంటి స్టార్ల వివరాలు బయటకు వచ్చినప్పటికీ ఇంకా చాలామంది స్టార్ సెలబ్రెటీస్ ఈ మూవీలో చేస్తున్నట్టు తెలుస్తోంది.ఇక రీసెంట్గా విడుదలైన ట్రైలర్ లో హీరోయిన్ మాళవిక నాయర్ ఓ కీలక పాత్రలో నటిస్తున్నట్టు బయటపడింది. అయితే తాజాగా కల్కి మూవీ గురించి మరో ఇంట్రెస్టింగ్ విషయం నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది.అదేంటంటే ఈ మూవీలో ప్రభాస్ కి తల్లిగా ఓ యంగ్ హీరోయిన్ చేస్తుందట. ఆ హీరోయిన్ ఎవరంటే మృనాల్ ఠాకూర్..

ఫ్యామిలీ స్టార్, సీతారామం,హాయ్ నాన్న వంటి సినిమాలతో టాలీవుడ్ లో క్రేజీయెస్ట్ హీరోయిన్ గా

వికీలీక్స్( WIKI LEAKS)  వ్యవస్థాపకుడు జులియన్ అసాంజే ( JULIAN ) ఈ రోజు ఉదయం జైలు నుంచి విడుదల అయ్యారు. అమెరికా ( AMERICA)  న్యాయశాఖతో( JUDICIARY )  జరిగిన ఒప్పందంలో భాగంగా ఆయన నేరాన్ని అంగీకరించినట్లు మీడియా కథనాలు చెబుతున్నాయి .  ఈ వారం పశ్చిమ ఫసిపిక్‌లోని యుఎస్‌ కామన్వెల్త్‌ ( US COMMON WEALTH) ప్రాంతమైన మరియానా ద్వీపంలో అమెరికా ఫెడరల్‌ కోర్టు విచారణకు హాజరుకానున్నారు. గూఢచర్యం చట్టం కింద అమెరికా( AMERICA)  జాతీయ భద్రతకు సంబంధించిన సమాచారాన్ని చట్ట వ్యతిరేకంగా పొందారని ...దానిని పబ్లిక్  ప్రచురణ జరింగిందనే ఆరోపణతో అసాంజే జైలు కు వెళ్లారు.

పాడి కౌశిక్ రెడ్డి చేసిన అక్రమాలను ఆధారాలతో సహా బయట పెడతానని హెచ్చరించారు. 

న్యూస్ లైన్ డెస్క్: దగ్గుబాటి రానా అంటే అటు నార్త్ ఇటు సౌత్ లో పేరున్న హీరో.. ఈయన కేవలం తెలుగులోనే కాకుండా బాలీవుడ్ లో కూడా కొన్ని సినిమాల్లో నటించారు.అలా బాలీవుడ్ జనాలకు కూడా రానా సుపరిచితులు.ఇక ఇండస్ట్రీకి రాకముందు విజువల్ ఎఫెక్ట్ సమన్వయకర్తగా పనిచేసిన రానా ప్రస్తుతం సినిమాల్లో హీరోగా.. విలన్ గా.. రాణిస్తున్నారు. ఈయన బాహుబలి రెండు సిరీస్ లలో అలాగే భీమ్లా నాయక్ మూవీలో కూడా విలన్ గా చేశారు.

భారీ కటౌట్ తో ఉన్న రానా అటు విలన్ గా ఇటు హీరోగా బాగా సెట్ అవుతారు. ఇక ఈయన నటించిన రానా నాయుడు వెబ్ సిరీస్ ఎంత పాపులర్ అయిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.ఇక దీనికి సంబంధించిన రెండో సిరీస్ కూడా త్వరలోనే రాబోతుంది. ఇదిలా ఉంటే ఇప్పటికేగుణశేఖర్ దర్శకత్వంలో హిరణ్యకష్యప,తేజ దర్శకత్వంలో రాక్షస రాజా వంటి రెండు సినిమాల్లో హీరోగా చేస్తున్నా రానా, ఈ రెండు మూవీస్ షూటింగ్స్ మాత్రం జరగడం లేదు.ప్రస్తుతం ఈ రెండు మూవీస్ హోల్డ్ లో ఉన్నాయి.

అయితే ఈ గ్యాప్ లోనే రానా మరో మూవీ లో హీరోగా నటించడానికి సైన్ చేసినట్టు తెలుస్తోంది. బాహుబలి ప్రొడ్యూసర్స్ అయినటువంటి ఆర్కా మీడియా వర్క్స్ నిర

టీ20 ప్రపంచకప్ సూపర్ 8లీగ్‌లో భాగంగా సోమవారం డారెన్ సామీ క్రికెట్ స్టేడియం వేదికగా జరిగిన భారత్ వర్సెస్ ఆస్ట్రేలియా పోరులో టీమిండియా గ్రాండ్ విక్టరీ నమోదు చేసింది. భారత బ్యాటర్లు రోహిత్ శర్మ ఊచ‌కోత ఇన్నింగ్స్‌తో చెలరేగగా.. సూర్య కుమార్ యాదవ్ డేంజరస్ బ్యాటింగ్‌ చేశాడు. దాంతో టీమిండియా, ఆసీస్ జట్టుపై 24 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ విజయంతో భారత్ సెమీ ఫైనల్‌లో అడుగుపెట్టింది.

రోజులు ఎలా ఉన్నాయంటే ..లేవడం లేటు ..ఆ రోజు ఎలా ముగుస్తుందో అలా అయిపోతుంది. మెకానికల్ లైఫ్. ప్రస్తుత ఆధునిక జీవితంలో కొద్ది వయస్సు పెరగగానే డిమెన్షియా (మ‌తిమ‌రుపు) వ్యాధి కామన్ అయిపోయింది. వయసైన వాళ్లు ఉన్నారంటే చాధస్తం మాటలు ఎక్కువ అంటారు. చాదస్తం కాదు...మతిమరుపు.
ఈ మతిమరుపు కారణంగా నిమిషం కిందట తామేమి చేశారో అది గుర్తు ఉండదు.

ఒకటా రెండు ప్రస్తుతం రష్మిక ( RASHMIKA)  చేతి నిండా సినిమాలున్నాయి. ఫుల్ బిజీగా ఉంది. ఓవైపు పుష్ప-2( PUSHPA 2) లో నటిస్తున్న ఈ కన్నడ భామ... బాలీవుడ్ లోనూ వరుసగా సినిమాలు చేస్తుంది. సల్మాన్ ఖాన్( SALMAN  KHAN)  సరసన 'సికిందర్( SIKINDAR) ', విక్కీ కౌశల్ హీరోగా 'చావా( CHAWA)' సినిమాలో అడ్వాన్స్ లు కూడా తీసేసుకుంది.

ఉప్పల్ ఘట్కేసర్ ఫ్లై ఓవర్ పై కీలక నిర్ణయం తీసుకున్నారు. ఉప్పల్ ఫ్లైఓవర్ కాంట్రాక్ట్ ను కేంద్ర ప్రభుత్వం రద్దు చేసింది.

న్యూస్ లైన్ డెస్క్: తెలుగు సినిమా ఇండస్ట్రీలో అక్కినేని నాగార్జున అంటే ఎంతటి గౌరవం ఉంటుందో మనందరికీ తెలుసు. అలాంటి నాగార్జున  అంటే రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎంతోమంది అభిమానులు   ఆరాధిస్తారు. ఆయన ఇప్పటికే ఆరుపదుల వయసు దగ్గరికి వచ్చినా కానీ యంగ్ హీరో లానే కనిపిస్తూ ఉంటారు. ఇంకా సినిమాల్లో నటిస్తూ తనకంటూ ప్రత్యేకతతో దూసుకుపోతున్నారు. అలాంటి నాగార్జున తాజాగా  ట్విట్టర్ ఖాతా నుండి క్షమాపణలు కోరారు. దీనికి కారణాలు ఏంటో చూద్దాం. సాధారణంగా పెద్ద పెద్ద సెలబ్రిటీలు బయటకు వస్తే వారికి  ప్రొటెక్షన్ గా బాడీగాడ్స్ ఉంటారు.  ఎవరిని కూడా  దగ్గరకు రానివ్వకుండా చూసుకుంటారు.

https://x.com/viralbhayani77/status/1804893182326685722

అలాంటి నాగార్జున  ఒక విమానాశ్రయం నుండి బయటకు వస్తున్న సమయంలో ఎక్కువ  వయసు కలిగినటువంటి ఒక అభిమాని నాగార్జున దగ్గరికి రావడానికి ట్రై చేశాడు. వెంటనే అతని బాడీగార్డ్ అతని గట్టిగా పట్టుకొని పక్కకు తోసేసాడు. ఆ వ్యక్తి కింద పడిపోతూ ఉండగా

ఆంధ్రా, తెలంగాణ లో ప్రయాణాలు చేసే వారు ప్రతి ఒక్కరికి ..జన్మభూమి తెలిసిందే.. విశాఖ-లింగంపల్లి జన్మభూమి( janmabhumi)  ఎక్స్ ప్రెస్ ను రైల్వే శాఖ ( railway department) మళ్లీ అందుబాటులోకి తీసుకువస్తున్నట్లు తెలిపింది రైల్వే శాఖ. విజయవాడ( vijayawada) డివిజన్ లో ఆధునికీకరణ పనులు చేపట్టడంతో దక్షిణ మధ్య రైల్వే పలు రైళ్లను తాత్కాలికంగా రద్దు చేసింది. 

కొంతమంది అంతే...కెరియర్( carieer)  ను ఏదో అనుకొని స్టార్ట్ చేస్తారు...చివరికి ఇంకేదో అవుతారు. ఇలాంటి కేటగిరిలోనే  పవన్‌ కళ్యాణ్‌ `( pawankalyan) అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి`  హీరో ..హీరోయిన్ ఉన్నారు. ఈ సినిమాతో హీరోగా టాలీవుడ్‌కి పరిచయం అయిన విషయం తెలిసిందే. ఈ సినిమా హీరోయిన్‌ని కలిశాడు పవన్‌. 

టీమిండియా వర్సెస్ ఆస్ట్రేలియా జట్ల మధ్య డారెన్ సామీ స్టేడియం వేదికగా మ్యాచ్ జరుగుతుంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఆసీస్ సారథి మిచెల్ మార్ష్ బౌలింగ్ ఎంచుకున్నాడు.

న్యూస్ లైన్ డెస్క్: కొబ్బరినీళ్లు  మనిషి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ఈ వాటర్ తరచూ తీసుకోవడం వల్ల గుండెకు సంబంధించిన వ్యాధులు కూడా రావు.  అలాంటి కొబ్బరి కాయలోకి నీళ్లు  ఎలా వస్తాయనేది చాలామందికి  తెలియని ప్రశ్న. అయితే కొబ్బరికాయలోకి నీళ్లు ఏ విధంగా వస్తాయి అనే వివరాలు చూద్దాం.. కొబ్బరి నీళ్లలో అనేక విటమిన్స్ ఉంటాయి. ఇందులో విటమిన్ బి2, విటమిన్ బి3, పాంథోపెనిక్ యాసిడ్, పోలిక్ యాసిడ్, బయోటిన్, సోడియం, పొటాషియం, కార్బోహైడ్రేట్లు, అమైనో   ఆమ్లాలు  ఉంటాయి. అలాంటి కొబ్బరికాయలోకి మనం తాగే కొబ్బరి నీళ్లు ఎలా వస్తాయి అనేది చాలామంది ఆలోచన చేస్తూ ఉంటారు.

ఈ భూతల ప్రపంచంలోనే నీళ్లు ఉండే ఏకైక పండు కొబ్బరికాయ. అలాంటి ఈ కాయలో ఎండోస్పర్మ్ లేదా ఎంబ్రియో షాక్  అనేది ఉంటుంది. ఇది అభివృద్ధి చెందుతున్నటువంటి పిండానికి అనేక పోషకాలను అందిస్తుంది. అలాగే కొబ్బరి చెట్టు తన కణాల ద్వారా, వేర్ల నుండి నీటిని తీసి కాయకు రవాణా చేస్తుంది. ఈ నీటిలో ఎండోస్ఫర్ము కరిగిపోయినప్పుడు  అది మందంగా మారి మొక్కల యొక్క వేర్ల ద్వారా నీరు కణాలను గ్రహించి కొబ్బరిక

మలేషియాలో( MALESIA)  రిటైర్ అయిన యోబ్ అహ్మద్ (80) .. అతని భార్య జలేహా జైనుల్ అబిదిన్(42) ఇటీవలే ఓ ఆడబిడ్డకు జన్మనిచ్చారు. 80 యేళ్ల వయసులో బిడ్డను కనడం ఈ జంటకు కూడా ఆశ్చర్యంగా ఉందంటున్నారు.

రాష్ట్రంలో జరుగుతున్న నేతన్నలవి ఆత్మహత్యలు కాదని, అవి ముమ్మాటికీ ప్రభుత్వ హత్యలే అని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. 

న్యూస్ లైన్ డెస్క్: తెలుగు సినిమా ఇండస్ట్రీలో నందమూరి, అక్కినేని ఫ్యామిలీ అంటే ఎంతో గౌరవం ఉంటుంది. అలాంటి ఈ ఫ్యామిలీ నుంచి బాలకృష్ణ నాగార్జున స్టార్ హీరోలుగా ఎదిగారు. అలాంటి బాలకృష్ణ నాగార్జున కలిసి  ఒక చిత్రంలో నటించారు. ఆ సినిమా ఏంటి ఆ వివరాలు చూద్దాం. బాలకృష్ణ, నాగార్జున మధ్య గొడవలు ఉన్నాయని అనేక వార్తలు వినిపిస్తూ ఉంటాయి. మరి వీరి మధ్య ఈ గ్యాప్ ఎందుకు వచ్చింది అందులో నిజం ఎంత అనే విషయానికి వస్తే..నాగార్జున మరియు బాలకృష్ణ కలిసి ఒక చిత్రం చేశారు. ఆ చిత్రం పేరు త్రిమూర్తులు.

ఈ మూవీలో బాలకృష్ణ నాగార్జున కలిసి కనిపించారు.  వెంకటేష్ హీరోగా చేసినటువంటి ఈ మూవీలో బాలకృష్ణ గెస్ట్ రోల్ లో చేసినట్టు తెలుస్తోంది. 1987లో ఈ మూవీ విడుదల అయింది. ఈ చిత్రంలో చిరంజీవి, నాగార్జున, బాలకృష్ణ, కృష్ణ, శోభన్ బాబు, విజయశాంతి, చంద్రమోహన్, మురళీమోహన్, పద్మనాభం, రాధా, భాను, శారదా, జయమాలిని, అనురాధ ఇలా చాలామంది గెస్ట్ లుగా వచ్చారు. కానీ ఈ చిత్రం  వారు అనుకున్నంత స్థాయిలో విజయం సాధించలేదు. అలాంటి ఈ చిత్రంలో వీరిద్దరూ కలిసి నటించారు.

సంవత్సరాల నుంచి చాలీచాలని  వేతనాలు తీసుకుంటూ ప్రజల కాపాడటంలో ప్రాణాలను అత్యంత కీలకమైన పాత్ర పోషిస్తున్నాయా ఎ‌న్‌‌హెచ్ఎం ఉద్యోగులు అందరిని రెగ్యులరైజ్ చేయాలని నేషనల్ హెల్త్ మిషన్ రాష్ట్ర జనరల్ సెక్రెటరీ రామ రాజేష్ ఖన్నా అన్నారు.

కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌తో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి సమావేశం అయ్యారు.

సింగరేణి గనుల వేలం ఆపాలని, వీలైతే మరిన్ని గనులను సింగరేణికి కేటాయించాలని  ప్రొఫెసర్ కోదండరాం అన్నారు.

ఈ రోజు ఫేమస్ విజయశాంతి ( vijayasanthi) ర్స్ ఓ పోస్టర్ తో పాటు పవర్ ఫుల్ గ్లింప్స్ ను విడుదల చేశారు. నందమూరి కళ్యాణ్ రామ్ ( kalyan ram)  ఆఫీసర్ గా నటిస్తున్నారు. 'ఎన్‌కేఆర్‌21' ( NKR 21)ఈ చిత్రం ద్వారా ప్రదీప్ చిలుకూరి దర్శకుడిగా పరిచయమవుతున్నారు. 

రాష్ట్రంలో 2 లక్షల ఉద్యోగాల భర్తీకి వెంటనే ఉద్యోగ నోటిఫికేషన్లు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ విద్యార్థి, నిరుద్యోగ సమాఖ్య తెలంగాణ విద్యార్థి నిరుద్యోగ యువజన జేఏసీ ఆధ్వర్యంలో ఓయూ విద్యార్థి నాయకులు, పలు సంఘాలు  టీజీపీఎస్సీని ముట్టదించాయి.

రాష్ట్రంలో మరో మూడు రోజులు తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ కేంద్రం హెచ్చరించింది.

ఈ వారం ప్రభాస్ ‘కల్కి 2898 ad ‘ సినిమా రిలీజ్ కాబోతోంది. దీంతో అందరి చూపు దీనిపైనే ఉంది. కాబట్టి.. పోటీగా మరో సినిమా రిలీజ్ కావడం లేదు. అది ప్రభాస్ స్టామినా...ఓటీటీ రిలీజ్ చేయడానికి కూడా భయపడుతున్నారు. అయితే ఓటీటీలో రిలీజ్ అవుతున్న ఆ 13 సినిమాలు ఏంటో చూద్దాం.

జీహెచ్‌ఎంసీ కమిషనర్‌గా ఆమ్రపాలికి అదనపు బాధ్యతలు అప్పగించారు. ఇప్పటివరకు ఆ స్థానంలో కొనసాగిన రొనాల్డ్‌ రోస్‌ను విద్యుత్‌ శాఖ కమిషనర్‌గా ట్రాన్స్‌ఫర్‌ చేశారు.

ప్రపంచంలో ఒంటరి మొక్కను గుర్తించారు శాస్త్రవేత్తలు. ఆ మొక్కను  పునరుత్పత్తి చేయడానికి శాస్త్రవేత్తలు ప్రయత్నిస్తున్నారు. దీని కోసం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్( Ai) టున్నారు. ఇప్పుడు శాస్త్రవేత్తలకు ఇదే పెద్ద తలకాయనొప్పి. ఈ ఒంటరి మొక్కకు జంటను వెతికే పనిలో పడ్డారు.
మొక్కను పరిశీలించి ఇది మగ ( MALE TREE) ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాయం తీసుకుంటున్నారు. ఈ అరుదైన మొక్క పేరు ఎన్సెఫాలార్టోస్‌ వూడీ. ఇది సైకాడ్‌ జాతికి చెందినది. వీటి గురించి తెలుసుకున్న శాస్త్రవేత్తలు ఆశ్చర్యపోతున్నారు.

సోమవారం మధ్యాహ్నం ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి కొణిదెల పవన్ కల్యాణ్‌ ప్రముఖ టాలీవుడ్‌ నిర్మాతలతో విజయవాడలోని క్యాంప్ ఆఫీసులో సమావేశం నిర్వహించారు

చివరి నిమిషంలో నీట్ పీజీ పరీక్ష రద్దు చేయడం వల్ల ఎంతో మంది విద్యార్థులు నష్టపోయారని మాజీ ఎంపీ వినోద్ కుమార్ అన్నారు.

కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి బీజేపీలో చేరనున్నారు. బీజేపీ నాయకులు బండి సంజయ్, ఈటెల రాజేందర్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డిని కలువనున్నారు.

మరో బీఆర్ఎస్ ఎమ్మెల్యే కాంగ్రెస్ గూటికి చేరారు. జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు.

తెలంగాణ ప్రభుత్వం రైతులకు ఏకకాలంలో 2 లక్షల రుణమాఫీ చేయనుందంటూ సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు, స్థానిక ఎమ్మెల్యేల చిత్రపటాలకు పాలభిషేకాలు మొదలుపెట్టారు.

ఎకరం. రెండెకరాలు కాదు. 550 ఎకరాలు. అక్షరాల ఐదు వందల యాభై ఎకరాల 39 గుంటలు. ఇదంతా ప్రభుత్వ భూమి. దశాబ్దాల కాలం నుంచి ప్రభుత్వం కాపాడుకుంటూ వస్తున్న భూమి. హైదరాబాద్ శివారు ప్రాంతమైన శేరిలింగంపల్లి మండలం మియాపూర్ గ్రామంలోని ఉంది ఈ భూమి.

గత కొన్ని రోజులుగా దేశంలో వరుస బాంబు బెదిరింపులు కలకలం సృష్టిస్తున్న విషయం తెలిసిందే. కాగా అదే తరహాలో హైదరాబాద్ నగరంలోని బేగంపేట్‌ విమానాశ్రయానికి (Begumpet Airport) బాంబు బెదిరింపులు (Bomb Threat) వచ్చాయి. ఈ విషయం పోలీసువర్గాల్లో తీవ్ర కలకలం రేపుతోంది. 

మరో రెండు రోజుల్లో కల్కీ 2898ఏడీ (Kalki 2898 Ad) విడుదలపై భారీగా అంచనాలు ఉన్నాయి. సినిమా టికెట్లు హాట్‌ కేకుల్లా అమ్ముడయిపోతున్నాయి. టికెట్ రేటు కూడా పెంచుతున్నారు. అయితే ఈ టైంలోనే కల్కీ కి పెద్ద స్కెచ్ వేశారు మరో హీరో. ఎవరంటారా ...ఈ సినిమా సందట్లో మెల్లగా మార్కెట్‌లోకి వచ్చింది రాజశేఖర్‌ నటించిన కల్కి సినిమా. 2019లో విడుదలైన ఈ సినిమా ఇప్పుడు మళ్లీ రీ రిలీజ్‌ అయ్యింది. టికెట్లు అయిపోతాయేమో అని తొందరలో కొందరు ప్రభాస్‌(Prabhas) కల్కి మూవీ టికెట్లను బుక్‌(Ticket Bookings) చేసుకో

రాష్ట్రంలో భారీగా ఐఏఎస్‌ల బదిలీలు జరిగాయి. ఒకేసారి 44 మంది అధికారులను ప్రభుత్వం ట్రాన్స్‌ఫర్‌ చేసింది.

ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని.. నర్సయ్యను అనే రైతు జనగామ  కలెక్టర్ కార్యాలయం పైకెక్కి ఆత్మహత్యాయత్నం చేశారు.

ముస్లిం( muslim)  పవిత్ర హజ్( hajj)  యాత్రకు ఎంతోమంది తరలి వెళ్తుంటారు. అయితే ఈ ఏడాది మాత్రం హజ్ యాత్ర లో1300 మందికి పైగా మృతి చెందినట్లు సౌదీ అధికారులు కన్ఫర్మ్ చేశారు. 

ఏడాళ్లుగా డేటింగ్ లో ఉన్న బాలీవుడ్ యాక్టర్ నటి సోనాక్షి ( sonakshi sinha) , జహీర్( jahir iqbal)  ఇక్బాల్ నిన్న ఓ ఇంటివారయ్యారు. ఆదివారం సాయంత్రం ముంబై( mumbai) సోనాక్షి ఇంట్లో చాలా సింపుల్ గా చిన్న ఫంక్షన్ ఏర్పాటుచేసుకున్నారు.ఈ వివాహ వేడుకకు కొద్దిమంది స్నేహితులు, కుటుంబ సభ్యులు మాత్రమే హాజరయ్యారు. వారి వివాహ ఫొటోలను సోనాక్షి తండ్రి శత్రుఘ్న సిన్హా సోషల్ మీడియాలో షేర్ చేశారు.

న్యూస్ లైన్ డెస్క్: తెలుగు సినిమా ఇండస్ట్రీలో నందమూరి ఫ్యామిలీ అంటే ఎంతటి గౌరవం ఉంటుందో మనందరికీ తెలుసు. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ ఫ్యామిలీకి సంబంధించి ఎంతో మంది అభిమానులు ఉన్నారు. అలాంటి నందమూరి ఫ్యామిలీ నుంచి హీరోలుగా సెట్ అయింది మాత్రం  బాలకృష్ణ ఆ తర్వాత జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్రామ్ అని చెప్పవచ్చు. కానీ ఇందులో జూనియర్ ఎన్టీఆర్ మాత్రం గ్లోబల్ స్టార్ గా మారారు.  ఆయన ఇంతటి స్థాయికి చేరుకోవడానికి  నందమూరి ఫ్యామిలీ సపోర్ట్ అని చాలామంది అనుకుంటారు. కానీ అది ఏది లేకుండా ఆయన తన సొంత టాలెంట్ తో  అంతటి స్థాయికి వచ్చారు.

అలాంటి ఎన్టీఆర్  కు మరియు నందమూరి బాలకృష్ణకు మధ్య వైరం ఉందని ఇప్పటికే అనేక వార్తలు వినిపిస్తూ ఉంటాయి. కానీ ఇదంతా అబద్ధమని, జూనియర్ ఎన్టీఆర్ ఒక ఈవెంట్ లో   చెప్పేశారు. బాబాయ్ గురించి చెబుతూ ఎమోషనల్ అయ్యారు. అదుర్స్ చిత్రం జూనియర్ ఎన్టీఆర్ కెరియర్ లోనే చాలా స్పెషల్ చిత్రమని చెప్పవచ్చు. ఈ మూవీలో ఎన్టీఆర్ డ్యూయల్ రోల్ లో చేశారు. అయితే ఈ చిత్రం నందమూరి అభిమానులకు ఒక స్పెషల్ ఎక్స్పీరియన్స్ అ

న్యూస్ లైన్ డెస్క్:ప్రస్తుత కాలంలో చిన్నపిల్లలు ఆహారం తినాలంటే, మారం చేస్తూ ఉంటారు. వారి నాలుకకు రుచిగా ఉంటే ఏదైనా లాగించేస్తారు. ఆ విధంగా  పిల్లల గ్రోత్ అద్భుతంగా పెరగాలంటే ఈ ఫుడ్ మంచిదని  అంటున్నారు. అదే బెల్లంతో తయారుచేసిన 'గుర్ కి రోటి'.  మరి దీన్ని ఎలా తయారు చేయాలి. 

 కావలసిన పదార్థాలు:
 రెండు కప్పుల గోధుమపిండి, ఒక కప్పు మజ్జిక, అరకప్పు బెల్లం తురుము, కావలసినంత ఉప్పు, రెండు స్పూన్ల నెయ్యి కావాలి. 

 తయారు చేసే విధానం :
 గోధుమపిండిని  ఒక గిన్నెలో తీసుకొని చిటికెడు ఉప్పు, ఒక స్పూన్ నెయ్యి, ఒక కప్పు మజ్జిగ వేసి బాగా కలపాలి. దీన్ని చపాతి పిండిలా బాగా కలుపుకొని  పైన కాసేపు మూత పెట్టి ఉంచాలి. పావుగంట తర్వాత దాన్ని చేత్తో ఒత్తుకోవాలి.  ఆ తర్వాత బెల్లం తురుము చల్లుకొని, మళ్లీ చపాతీని మడత పెట్టి ఒత్తాలి. స్టవ్ మీద పెనం పెట్టి నెయ్యి రాసి ఆ చపాతిని రెండువైపులా కాల్చాలి. దీంతో అద్భుతమైన టేస్టు కలిగినటువంటి బెల్లం తురుము చపాతి రెడీ అయినట్టే

సోమవారం మధ్యాహ్నం ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి కొణిదెల పవన్ కల్యాణ్‌ను ప్రముఖ టాలీవుడ్‌ నిర్మాతలు విజయవాడలోని క్యాంప్ ఆఫీసులో కలవనున్నారు

 సౌతాఫ్రికా మహిళలతో జరుగుతున్న వన్డే సిరీస్‌లో భాగంగా ఆదివారం చిన్నస్వామి స్టేడియం వేదికగా జరిగిన మూడో వన్డే మ్యాచ్‌లో భారత మహిళ జట్టు ఘన విజయం సాధించింది.

న్యూస్ లైన్ డెస్క్: దేశంలో అత్యంత సంపన్నమైన వ్యక్తుల జాబితాలో గౌతమ్ ఆదాని రెండవ స్థానంలో నిలిచారు. ఈయనకు ఎన్నో ఆస్తులున్నాయి. అలాంటి ఆయన ఆదాని గ్రూప్ సంస్థ చైర్మన్ గా కొనసాగుతున్నారు. ప్రస్తుతం ఈయన ప్రపంచంలోనే టాప్ బీలియనీర్ల జాబితాలో కూడా ఉన్నారు.ఈయన వ్యాపార సామ్రాజ్యం ఎడిబుల్ నుంచి మొదలు ఓడరేవుల వరకు విస్తరించబడింది. ఈ విధంగా వ్యాపారంలో అగ్రగామిగా ఉన్నటువంటి గౌతమ్ ఆదాని జీతం తెలిస్తే మాత్రం అందరూ ఆశ్చర్యపోతారు.

న్యూస్ లైన్ డెస్క్: ప్రస్తుతం సోషల్ మీడియాలో కానీ,మెయిన్ మీడియాలో కానీ ఎక్కడ చూసినా కల్కి కల్కి కల్కి  అనే పేరు వినిపిస్తోంది. అప్పట్లో వచ్చినటువంటి త్రిబుల్ ఆర్, బాహుబలి మూవీ తర్వాత అంతకంటే ఎక్కువ హైప్ పొందిన మూవీ అంటే కల్కి మూవీ అని చెప్పవచ్చు. ప్రస్తుతం ఈ చిత్రంపై దేశవ్యాప్తంగా ఎన్నో అంచనాలు ఉన్నాయి. సినిమా కోసం ప్రభాస్ అభిమానులంతా కళ్ళల్లో వత్తులు వేసుకుని ఎదురుచూస్తున్నారు. ఇంకా నాలుగు రోజుల్లో చిత్రం థియేటర్లోకి రానుంది. అలాంటి మూవీకి సంబంధించి తెలుగు రాష్ట్రాల్లో  టికెట్ల రేట్లు కాస్త ఆశ్చర్య పరుస్తున్నాయి.

ప్రస్తుతం ఈ మూవీకి సంబంధించి టికెట్ల రేట్లు ఫిక్స్ చేసిన విధానం చూస్తే మాత్రం చర్చనీయాంశంగా మారనుంది. తెలంగాణ రాష్ట్రంలో రెగ్యులర్ షోలకు సింగిల్ స్క్రీన్ అయితే 75, మల్టీప్లెక్స్ అయితే 100 రూపాయల రేటు పెంచారు. తెల్లవారుజామున షో అయితే ఏకంగా 200 రూపాయల అదనపు రేటు ఫిక్స్ చేశారట. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇదే పాలసీ పాటిస్తున్నారట. కల్కి లాంటి విజువల్ వండర్  చిత్రానికి ఎక్కువమంది  రావడానికి  అవకాశం ఉంది.  కానీ వారి అంచనాలక

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోమవారం ఢిల్లీ వెళ్లనున్నారు.

నీట్ పరీక్ష రద్దు చేసి మళ్లీ నిర్వహించాలని, NTA రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ, నీట్ విద్యార్థుల పట్ల ప్రభుత్వ వైఖరినీ, కేంద్ర మంత్రి బండి సంజయ్ నీట్ సమస్యపై మాట్లాడకపోవడాన్ని నిరసిస్తూ అదివారం ఉదయం విద్యార్థి, యువజన సంఘాల ఆధ్వర్యంలో కేంద్ర మంత్రి బండి సంజయ్ ఇంటిని ముట్టడించారు. 

రాజ్యసభలో బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ డిప్యూటీ లీడర్‌గా ఎంపీ వద్దిరాజు రవిచంద్రను తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ నియమించారు

ఇన్వెస్ట్మెంట్ అమౌంట్ ను ఐదు నెలల్లో రెట్టింపు చెల్లిస్తామని నమ్మించి, రెండు నెలల పాటు లాభాలను చెల్లించాడు.

న్యూస్ లైన్ డెస్క్: తెలుగు సినిమా ఇండస్ట్రీ నుంచి ఎంతోమంది హీరోలు రాజకీయాల్లో అడుగు పెట్టారు. కానీ ఇందులో సక్సెస్ఫుల్ గా దూసుకెళ్లింది మాత్రం ఆనాటి సీనియర్ ఎన్టీఆర్ అని చెప్పవచ్చు.  ఇక ఆయన తర్వాత తెలుగు రాష్ట్రాల్లో అంతటి ఘనత సాధించింది పవన్ కళ్యాణ్ మాత్రమే. జనసేన పార్టీని స్థాపించి దాదాపు పది సంవత్సరాలపాటు ఎంతో కష్టపడి  2024 ఎలక్షన్స్ లో పార్టీని ఓ గాడిన పెట్టారు. పోటీ చేసినటువంటి 21 అసెంబ్లీ స్థానాలకు 21 గెలుచుకొని తన టాలెంట్ ఏంటో నిరూపించుకున్నాడు పవన్ కళ్యాణ్.  

చివరికి చంద్రబాబు క్యాబినెట్లో మంత్రి పదవి కూడా పొంది ప్రజాసేవలో లీనమైపోయాడు.  అలాంటి పవన్ కళ్యాణ్ పిఠాపురంలో ప్రచారంలో ఉన్నప్పటి నుంచి  తన కొడుకు అకిరా నందన్ ను వెంటేసుకొని తిరుగుతున్నాడు. ఎన్నడూ కూడా బయటకు రాని తన తండ్రి గెలుపులో కూడా పాత్ర వహించారని చెప్పవచ్చు. అంతేకాకుండా ప్రధాని మోడీ దగ్గరికి వెళ్ళినప్పుడు అకిరాను మరియు తన కూతురు ఆధ్యాను కూడా తీసుకెళ్లారు. అలాగే చంద్రబాబు దగ్గర కూడా వీరిద్దరూ ఆయన వెంట ఉన్నారు.

ఈ విధంగా తాను చేసే ప్రతి పనిలో అకిరానందన్ ను

పోలీసులకు, ఫారెస్ట్ అధికారులకు సమాచారం అందించామని.. అయినప్పటికీ ఎవరూ చర్యలు తీసుకోవడం లేదని చెబుతున్నారు. 

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అంటే కటింగ్ మాస్టర్ అని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు

ఓట్స్ ( OATS) లో ప్రోటీన్స్( PROTEIN) , విటమిన్స్( VITAMIN)  ఈ పుష్కలంగా ఉంటాయి. ఇవి స్కిన్( SKIN) ను చాలా యవ్వనంగా కనిపించడానికి సహాయం చేస్తాయి. అంతేకాదు ...చర్మాన్ని ..మాయిశ్చరైజ్డ్ గా ఉంచుతాయి.

 గవర్నమెంట్ హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్న రోగులను సత్యకుమార్ పరామర్శించారు. డయేరియా ప్రబలడానికి కారణాలపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. 

స్పేస్ ఎక్స్ , టెస్లా ( TESLA) కంపెనీల అధినేత ఎలాన్ మస్క్ మరోసారి తండ్రయ్యాడు. ఆయన గర్ల్ ఫ్రెండ్ న్యూరాలింక్ ప్రాజెక్ట్ హెడ్ షివాన్ జెలీస్ కు మూడో బిడ్డ  పుట్టాడు. దీంతో ఇప్పుడు ఎలాన్ మస్క కు పదకొండు మంది పిల్లలు. మొదటి భార్య జస్టిన్ మస్క్ తో ఎలాన్ మస్క్( ELEN MUSK)  ఐదుగురు పిల్లలకు తండ్రయ్యారు. ఆపై భార్యతో విడిపోయిన మస్క్.. మ్యూజిషియన్ గ్రిమెస్ తో డేటింగ్ చేశారు. ఆమెతో ముగ్గురు పిల్లలకు జన్మనిచ్చారు. 

రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు ఉచిత బస్సు పథకం ప్రవేశపెట్టింది. అయితే దీని వల్ల ఎక్స్‌ప్రెస్ బస్సుల్లో అధిక సంఖ్యలో మహిళలు ఎక్కుతున్నారు.

నాగోల్ ఇన్స్పెక్టర్ పరుశురాంపై ఉన్నతాధికారులు బదిలీ వేటు వేశారు.

కాంగ్రెస్ ప్రభుత్వం రైతు భరోసా ఎగ్గొట్టిందని ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.

 ఏపీ( AP)  రవాణా , క్రీడలు , యువజన సర్వీసుల శాఖల మంత్రిగా మండిపల్లి రాంప్రసాద్( RAM PRASAD)  భాధ్యతలు స్వీకరించిన సంగతి తెలిసిందే. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంపైనా ప్రకటన చేశారు.ప్రకాశం జిల్లా దర్శిలో రూ.18.51 కోట్ల అంచనా వ్యయంతో డ్రైవింగ్ శిక్షణ( DRIVEING ), రీసెర్చ్ సంస్థను ఏర్పాటు చేసే ఫైలుపై తొలి సంతకం చేశారు. ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు ఆంధ్రప్రదేశ్‌లోని ( AP) మహిళలందరికీ ఆర్టీసీ బస్సుల్లో( RTC BUS)  ఉచిత రవాణా సౌకర్యాన్ని త్వరలోనే కల్పించనున్నట్లు తెలిపారు. తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల్లో అమలు చేస్తున్న ఉచిత బస్సు సౌకర్యం పథకంలో ఎదురయ్యే లోటుపాట్లు ఆంధ్రప్రదేశ్‌లో తలెత్తకుండా తగు జాగ్రత్తలు తీసుకుంటామన్నారు.

 ఈ అంశంపై పోలీసులకు పలు మార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకునే వారే లేకుండా పోయారని గ్రామస్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

చిన్నపిల్లలే ఎన్నో మర్డర్ కేసులలో ఇరుక్కుంటున్నారు. దీనికి ప్రధాన కారణం తల్లిదండ్రుల పెంపకం మరియు ప్రస్తుతం ఉన్న టెక్నాలజీ అని చెప్పవచ్చు. దీన్ని మంచి కోసం వాడుకుంటే పర్లేదు కానీ, చెడు వ్యసనాల కోసం వాడుకుంటే ఇలాంటి ఘటనలు జరుగుతాయి. తాజాగా ఒక టెన్త్ క్లాస్ విద్యార్థి సొంత అత్తని కడతేర్చాడు. దీనికి కారణం ఆ పిల్లాడికి కలిగిన లైంగిక కోరికలే. ఆ కోరిక తీర్చలేదని అత్తను కొట్టి చంపాడు. ఆ వివరాలు ఏంటో చూద్దాం.

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి ఓ తెలంగాణ నిరుద్యోగి రక్తంతో లేఖ రాశారు.

అంతరిక్షంలో గమ్యం లేకుండా తిరిగే గ్రహశకలం ఒకటి మన భూమి వైపు దూసుకొచ్చేస్తుంది. ఏ క్షణమైనా భూమిని ఢీ కొట్టే ఛాన్స్ ఉంటుంది. నేషనల్ ఏరోనాటిక్స్ అండ్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్ (nasa ) శాస్త్రవేత్తలు వెల్లడించారు. అయితే గ్రహశకలం ఎంత పరిమాణం ఉండేది తెలీదు. భూమిని ఢీ కొట్టే ముప్పు మాత్రం 72 శాతం ఉందని చెప్పారు. 

అధికారులకు బీఅర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి వార్నింగ్ ఇచ్చారు. అధికారులు జాగ్రత్తగా ఉండాలని, వారి కోసం బ్లాక్ బుక్ రెడీ చేసినట్లు తెలిపారు

న్యూస్ లైన్ డెస్క్:తెలుగు సినిమా ఇండస్ట్రీని ఒకప్పుడు వారి అందచందాలతో ఊపు ఊపిన హీరోయిన్లు ఎంతోమంది ఉన్నారు. వారిలో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది రమ్యకృష్ణ, రోజా, విజయశాంతి, మీనా, సౌందర్య ఇలా చాలామంది నటీమణులు ఆ మధ్యకాలంలో అందరినీ ఆకట్టుకున్నారు.  అలాంటి వారిలో సౌందర్య మరణించింది. ఇక మిగతా హీరోయిన్లు కాస్త వారి అందాన్ని కోల్పోయారు.  అలా అందం తగ్గిన వారిలో రోజా, విజయశాంతి ఉంటారు. ఇక అప్పటికి ఇప్పటికీ ఏమాత్రం తరగతి అందంతో ఉన్న హీరోయిన్స్ అంటే చాలామందికి ముందుగా గుర్తుకు వచ్చేది మీనా మరియు రమ్యకృష్ణ. ఇక మీనా అయితే అందాన్ని తింటున్నట్టు ఉంటుంది.

ఎంతో ఏజ్ ఉన్న కానీ మీనా మాత్రం ఇప్పటికీ 18 ఏళ్ల పిల్లల కనిపిస్తూ తన హాట్ ఫోటోలను ఎప్పటికప్పుడు షేర్ చేస్తూ ఉంటుంది. టాలీవుడ్ లో ఈ ముద్దుగుమ్మ  వెంకటేష్ హీరోగా చేసినటువంటి సుందరకాండ, చంటి, అబ్బాయిగారు, సూర్యవంశం, వంటి చిత్రాల్లో నటించి తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకుంది. 1991 నుండి 2000 సంవత్సరం వరకు ఒక దశాబ్ద కాలం పాటు తన మానియా చూపించింది. 2009లో సాఫ్ట్వేర్ ఉద్యోగి, విద్యాసాగర్ ను పెళ్లి చేసుకున్న ఈమె

తెలంగాణ ప్రతి అభివృద్ధి సూచీలో, ముఖ్యంగా ఆరోగ్య రంగంలో, ఎంతో ముందుంది ఈ సందర్భంగా ఆయన చెప్పారు. 

 ఇది మంచి, ఇది చెడు చెప్పాల్సిన ఉపాధ్యాయుడే పెడ తోవ పట్టాడు. 

ఇన్నేళ్లుగా BRSలో ఉన్న ఆయన కేసీఆర్ కు ద్రోహం చేసి కాంగ్రెస్ పార్టీలో చేరాల్సిన అవసరం ఏం వచ్చిందని ప్రశ్నిస్తున్నారు.

మరో వారం రోజుల్లో అమర్‌నాథ్( AMARNATH)  యాత్ర ప్రారంభం కానుంది. ఇటీవల జమ్మూ కాశ్మీర్‌లో( JAMMU KASHMIR) వరుస ఉగ్రవాద ఘటనలు దృష్ట్యా ప్రభుత్వం మరింత సెక్యూరిటీ ని పెంచింది. ఈ నెల 29 వ తేదీన అమర్‌నాథ్ యాత్ర ప్రారంభం కానుంది. ప్రథమ పూజలో జమ్మూ కాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా పాల్గొంటారు. అమర్‌నాథ్ యాత్రికులకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు వివరించారు.

న్యూస్ లైన్ డెస్క్: చాలామంది నటీనటులు చిన్నతనంలో ఎలా ఉండేవారో వారికి సంబంధించిన ఫోటోలు అప్పుడప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూ ఉంటాయి. కొంతమంది అభిమానులు తమ అభిమాన నటీనటులకు సంబంధించిన చిన్నతనంలో ఉండే కొన్ని క్యూట్ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఈ ఫోటోలో కనిపిస్తున్న అమ్మాయి ఎవరో తెలుసా.. అబ్బాయి ఎవరో తెలుసా అంటూ పోస్ట్ చేస్తూ ఉంటారు.అంతేకాదు వారు స్టార్ హీరో,పాన్ ఇండియా హీరో, స్టార్ హీరోయిన్ అంటూ కూడా హింట్స్ ఇస్తూ ఉంటారు. అయితే తాజాగా సీనియర్ నటి శారద పక్కనే నిక్కర్,టీషర్ట్ వేసుకొని కూర్చుని ఉన్న ఓ అబ్బాయి ఎవరో తెలుసా.. ఆయన ప్రస్తుతం గ్లోబల్ హీరో.. పాన్ ఇండియా హీరో.. మరి ఇంతకీ ఆయన ఎవరో గుర్తుపట్టేశారా..

ఆయన ఎవరో కాదు నందమూరి తారక రామారావు మీకు తెల్సిన జూనియర్ ఎన్టీఆర్.. సీనియర్ నటి శారద పక్కన నిక్కర్ టీ షర్ట్ వేసుకొని కూర్చున్నది జూనియర్ ఎన్టీఆరే.. ఈయన మాంచెస్టర్ లో 1997లో యూరోపియన్ తెలుగు అసోసియేషన్ కన్వెన్షన్ ఈవెంట్లో సీనియర్ హీరోయిన్స్ అయినా జమున, శారద స్టార్ సింగర్ సుశీల వంటి పెద్ద వారితో కలిసి పాల్గొన్నారు. అయితే అప్పుడు ఆ ఈవెంట్లో పాల్గొన్న

 వారంలో రోజుకు ఐదు షోలు ఆడతాయి. వీటికి మాత్రమే పెరిగిన ధరలు వర్తిస్తాయి. 

కొన్ని విషయాలు మాట్లాడడానికి అసలు సిగ్గుపడక్కర్లేదు. ముఖ్యంగా ఇదిగో ఇలాంటి విషయాలు...హెల్త్ ఈజ్ వెల్త్ ...నేచురల్ గా జరిగే ఏ విషయానికి సిగ్గు పడాల్సిన అవసరం లేదు..ఇంత మోటివేషన్ ఎందు కాని ...ఈ రోజుల్లో మగవారికి ప్రధాన సమస్య సంతాన సమస్యలు...స్మెర్మ్  కౌంట్ ఇష్యూస్ . దేనికి అంటే వెయ్యి కారణాలు ...ఫుడ్ , హెల్దీ అలవాట్లు లేకపోవడం , సిగరెట్ , మందు మన్ను మశానం బోలెడు ఉంటాయి. కాని కొన్ని ఫుడ్స్ తీసుకుంటే ..మగవారి హెల్త్ పర్ఫెక్ట్ అయిపోతుంది.

మియాపూర్‌, చందానగర్ ప్రాంతాల్లో ఎలాంటి ఉద్రిక్త వాతావరణం చోటుచేసుకోకుండా ఉండేందుకు వారం రోజుల పాటు సెక్షన్ 144 అమలు చేస్తున్నారు. 

గుంటూరు జిల్లా కలెక్టర్‌గా ఎస్.నాగలక్ష్మీని నియమించారు. జీఏడీకి రిపోర్టు చేయాలని ఆ జిల్లా కలెక్టర్‌ వేణుగోపాల్‌రెడ్డికి సర్కార్ ఆదేశాలు జారీ చేసింది. 

న్యూస్ లైన్ డెస్క్: సమంత.. ప్రస్తుతం అవకాశాలు లేక జిమ్ లో తెగ కష్టపడుతుంది.అనారోగ్యంతో పేలగా మారిన  తన మొహాన్ని, బాడీ ని ఫిట్ గా గ్లామర్ గా చేసుకోవడం కోసం ఎన్నో కసరత్తులు చేస్తుంది. ఇప్పటికే ఈ ముద్దుగుమ్మ మా ఇంటి బంగారం అనే ఓ లేడీ ఓరియంటెడ్ మూవీని చేస్తోంది. ఇది కూడా తన ఓన్ ప్రొడక్షన్ హౌస్ లో చేస్తోంది. అయితే తాజాగా సమంతకి బాలీవుడ్ లోని ఓ స్టార్ హీరో మూవీలో హీరోయిన్ అవకాశం వచ్చినట్టు  బీటౌన్ లో ఓ రూమర్ చక్కర్లు కొడుతుంది. ఇక గత కొద్ది రోజుల నుండి సమంతా బాలీవుడ్ హీరో తో నటిస్తుంది..

ఈ బాలీవుడ్ హీరో తో నటిస్తుంది.. అని పుకార్లు వినిపిస్తున్నప్పటికి ఇప్పుడు వినిపిస్తున్న పుకారు మాత్రం నిజమే అంటున్నారు బాలీవుడ్ జనాలు. మరి ఇంతకీ సమంత నటించబోయే ఆ స్టార్ హీరో ఎవరా అనుకుంటున్నారా.. ఆయన ఎవరో కాదు బాలీవుడ్ ఎస్ ఆర్ కె..ఎస్ ఆర్ కే అంటే అందరికీ తెల్సిన బాలీవుడ్ కింగ్ ఖాన్ షారుఖ్ ఖాన్..

రాజ్ కుమార్ హిరానీ దర్శకత్వంలో వస్తున్న ఓ దేశభక్తి నేపథ్యంలో తెరకెక్కుతున్న యాక్షన్ అడ్వెంచర్స్  కి సంబంధించిన మూవీలో హీరోగా షారుక్ ఖాన్ ని హీరోయిన్గా సమంతను తీస

కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అటల్ సేతు బ్రిడ్జిని 17,840 కోట్లతో నిర్మించారు.

రైతు రుణమాఫీపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సచివాలయంలో ప్రెస్ మీట్ నిర్వహించారు.

తీహార్ జైలు నుండి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి లిక్కర్ స్కాం కేసులో తీహార్ జైల్‌లో ఉన్న సుఖేష్ చంద్రశేఖర్ లేఖ రాశారు.

కాంగ్రెస్ పార్టీలో చేరిన పోచారం శ్రీనివాస్ రెడ్డి వెంటనే రాజీనామా చేయాలని బీఆర్‌ఎస్ నేత బాజిరెడ్డి గోవర్ధన్ డిమాండ్ చేశారు.

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన సచివాలయంలో ఇవాళ రాష్ట్ర మంత్రివర్గ సమావేశం జరిగింది.

దేశంలో హోమ్ మంత్రి, విద్యాశాఖ మంత్రి లేని రాష్ట్రం ఏదైనా ఉంది అంటే అది తెలంగాణ అని బీఆర్‌ఎస్ నాయకుడు ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్ అన్నారు.

రాష్ట్రంలో రానున్న మూడు రోజు ఉరుములు, మెరుపుల‌తో కూడిన భారీ వ‌ర్షాలు కురిసే అవ‌కాశం ఉంద‌ని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది

దేశంలో ఇంధన అవసరాలను తీర్చేందుకే తెలంగాణ రాష్ట్రంలో ఉన్న బొగ్గు గనులు వేలం వేస్తున్నట్లు కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి వెల్లడించారు.

ప్రముఖ లీఫ్ ఆర్టిస్ట్, మైక్రో ఆర్టిస్ట్, కవి, రచయిత ఆచార్య. గాలిపెల్లి చోళేశ్వర్ చారి యోగా దినోత్సవ సందర్భంగా రావి ఆకు మీద పది యోగాసనాలను ఎంతో ఆకర్షణీయంగా చిత్రీకరించారు.

రాష్ట్రవ్యాప్తంగా కార్పొరేట్ విద్యా సంస్థలు ప్రైవేట్ విద్యాసంస్థలలో ఫీజుల దోపిడిపై ఫీజుల నియంత్రణ కమిటీ ఏర్పాటు చేయాలని భారత ఐక్య విద్యార్థి ఫెడరేషన్(USFI) తెలంగాణ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో స్కూల్ బోర్డ్ అదనపు డైరెక్టర్ కె లింగయ్యకి వినతి పత్రం ఇవ్వడం జరిగింది.

మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీని వీడి కాంగ్రెస్ పార్టీలో చేరడంపై మాజీ వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి స్పందించారు.

రింగ్ రోర్డు కాదు దొంగ రోడ్డు అని మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి అన్నారు.

దేవుడా ...ఒక్కో వార్త వింటుంటే భయమేస్తుంది. ఏంటి ఇలాంటి మనుషులున్నారని వెన్ను వణికిపోతుంది. ఇప్పుడు చెప్పే వార్త చూస్తే ఇలానే అనిపిస్తుంది. ఉత్తరప్రదేశ్ లో జరిగిన ఈ ఘటనతో ఇక ఫ్రెండ్ ( friend) అంటే భయమేస్తుంది. ఓ ఏరియా ఇద్దరి ఫ్రెండ్స్ ఉన్నారు. ఆ యువకుడిపై మోజు పడిన వ్యక్తి... ఆ యువకుడికి తెలియకుండానే లింగమార్పిడి శస్త్రచికిత్స చేయించేశాడు. షాక్ అయ్యారా ...అదే ట్విస్ట్ . అసలు మ్యాటర్ ఏంటంటే..

ఏపీ సీఎం చంద్రబాబునాయుడు( chandrababu naidu)  , భువనేశ్వరి దంపతులది చాలా అన్యోన్యమైన దాంపత్యం . రాజకీయాలు(politics) పక్కనపెడితే జంట చూడముచ్చటగా ఒకరిపై ఒకరికి ప్రేమ, నమ్మకంతో ఇన్నాళ్ల బంధాన్ని నడుపిస్తున్నారు. తన భార్యను నిండు అసెంబ్లీలో అవమానించడాన్ని తట్టుకోలేక చంద్రబాబు ఎమోషనల్ అవడం...  మీడియా ముందు వెక్కివెక్కి ఏడవడమే భువనేశ్వరిపై ఆయనకు ఎంత ప్రేముందో తెలియజేస్తుంది. 

గోరుచిక్కుడు కూర చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ముఖ్యంగా దీన్ని చపాతీలోనే ఎక్కువగా తింటుంటారు. గ్రీన్ బీన్స్ వంటి ఈ కూరగాయ( vegtables)  మన ఆరోగ్యానికి చాలా మంచిది. రిచ్ ఫైబర్. ఆరోగ్యం విషయంలో ఎంత జాగ్రత్తగా ఉంటే అంత ఫైబర్ తినాల్సి ఉంటుంది. వీటిలో ప్రోటీన్, ఫైబర్( fier) , కార్బోహైడ్రేట్( carbo hydrates) , కాల్షియం, విటమిన్ సి వంటి ఎన్నో రకాల పోషకాలు ఉంటాయి. ఇది మీరు ఆరోగ్యంగా బరువు తగ్గడానికి, శరీరంలో ఇనుము( iron  లోపాన్ని పోగొట్టడానికి బాగా సహాయపడుతుంది. 
గోరుచిక్కుడులో కేలరీలు చాలా తక్కువగా ఉంటాయి. ఫాస్ట్ గా తగ్గుతారు. అంతేకాదు గోరుచిక్కుడు కాయల్లో  ఎక్కువ మొత్తంలో ఇనుము ఉంటుంది. ఇది మీ శరీరంలో ఎర్ర రక్త కణాలు ఏర్పడటానికి సహాయపడుతుంది. 

ముంబైలోని (mumbai iit) స్టూడెంట్స్ రామాయణనాటకాన్ని కించపరిచే ఆలోచనలతో రామాయణ నాటకం వేశారట. దీంతో కాలేజీ యాజమాన్యం వీరిపై వేటు వేసింది. ఈ క్రమంలో ఎనిమిది మంది విద్యార్థులకు జ‌రిమానా విధించారు. వీరిలో న‌లుగురికి రూ. 1.20 లక్షల చొప్పున‌ జరిమానా విధించ‌గా, జూనియ‌ర్లు అయిన మ‌రో న‌లుగురికి రూ. 40వేల చొప్పున ఫైన్ వేశారు. జూనియర్లు ...కాలేజీ వదిలి వెళ్లిపోవాలని ఆదేశించిందట.. 

అసలు అమ్మ అవ్వడం ఎంత అదృష్టం ..ఇన్నాళ్లకు ఆ అదృష్టం దీపికకు వరిస్తే ...హై హీల్స్ వేసుకొచ్చి సోకులకు పోతుందంటున్నారు నెటిజన్లు. ఎందుకు ఈ ట్రోలింగ్ ( trolling) అంటే రీసెంట్ గా ఆమె... కల్కి ( kalki) ప్రీ రిలీజ్ ఈవెంట్ కి కూడా హాజరయ్యారు. అయితే.. ఆ సమయంలో ఆమె.. హై హీల్స్ ధరించారు. ఈవిడకు ...అమితాబ్( amithab)  ..ప్రభాస్( prabhas)  ..రానా ( rana) స్టేజ్ ఎక్కడానికి దిగడానికి సాయం కూడా చేశారు. ఈ పిక్స్ లో దీపికా హీల్స్ వేసుకొని కనిపించింది. 

వరంగల్ జిల్లా నర్సంపేటలో జరిగిందీ విషాదం. పోలీసుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన కందకట్ల( kanda katla)  అజయ్ (23) హోటల్‌లో పనిచేస్తుంటాడు. సో షల్ మీడియా లో పోస్ట్ చేసి డబ్బులు సంపాదించాలి. రీల్స్ చేసి వాటిని తన ఖాతాలో షేర్ చేసే అలవాటున్న అజయ్ ( ajay) రెండ్రోజుల క్రితం మల్లంపల్లి రోడ్డులోని తన చిన్నక్క ఇంటికి వచ్చాడు.అక్కడ ఉరివేసుకుంటున్నట్టుగా వీడియో చిత్రీకరించాలని అనుకున్నాడు. దూలానికి ఉరి ఏర్పాటు చేసి ఫోన్‌ను ఫ్రిడ్జ్‌పై పెట్టాడు. 

చిన్న పిల్లలు ..వారికి మీరు మాట్లాడే మాటలు వాటి అర్ధాలు ...సరిగ్గా తెలీవు. వారికి తెలిసిందల్లా మీరు ఎలా మాట్లాడుతున్నారు...గట్టిగా మాట్లాడుతున్నారా...తిడుతున్నారు...మెల్లగా మాట్లాడితే పాజిటివ్ ( positive) గా కన్వే అవుతుంది. కొన్ని మాటలు వారి మనసును ఎంతలా విరిచేస్తాయంటే...వారికి ఎన్ని యేళ్లు ఉన్నా గుర్తుండిపోతాయి. 

అమితాబచ్చన్( amitha bachan)  నటవారసత్వాన్ని తీసుకుని.. సొంతంగా ఎదగలేకపోయాడు అభిషేక్ బచ్చన్. పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్ చేసినా...పేరు మాత్రం పెద్దగా రాలేదు. ఇండస్ట్రీ లో అమితాబచ్చన్ ఫ్యామిలీ కలిసి ఉమ్మడిగానే జీవిస్తున్నారు.కాని ఇప్పుడు మాత్రం అభిషేక్ బచ్చన్( abhishek bachan)  , ఐశ్వర్య , ఆరాధ్య అనే పాప ముగ్గురు మరో ఫ్లాట్ లోకి వేరుకాపురం పెట్టబోతున్నట్లు తెలుస్తుంది. 

నిన్న బెంగుళూరులో( baglore)  అమేజాన్ డెలివరీలో పాముని( snake) పెట్టి డెలివరీ చేసింది అమేజాన్. పాపం డెలివరీ( delivery)  తీసుకున్నవ్యక్తి పాముని చూసి హడలి చచ్చారు. ఇప్పుడు గుజరాత్‌లోని జామ్‌నగర్‌లో చిప్స్ ప్యాకెట్ లో కప్ప కనిపించింది. దీంతో చిప్స్ కొనుకున్న వ్యక్తి  మున్సిపల్ అధికారులు బుధవారం విచారణకు ఆదేశించారు. 

ఢిల్లీ మద్యం పాలసీ కేసులో ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్‌కు ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు గురువారం రూ.లక్ష పూచీకత్తుపై బెయిల్ మంజూరు చేసింది.

టీ20 ప్రపంచకప్‌లో భాగంగా సూపర్ 8 స్టేజ్‌లో ఆసక్తిర పోరు జరుగుతుంది. టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్‌లో తొలిసారి సూప‌ర్ 8కు చేరిన‌ అఫ్గ‌న్ అజేయంగా దూసుకెళ్తున్న భార‌త్ జ‌ట్టుతో బార్బడోస్‌లోని కెన్సింగ్టన్ ఓవల్ స్టడియం వేదికగా తలపడతుంది

లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం ఈవీఎంల తనిఖీ, వెరిఫికేషన్ కోసం కేంద్ర ఎన్నికల సంఘంకు పలు పార్టీలు దరఖాస్తు చేసుకున్నారు.

బీసీ సమగ్ర కులగణన చేపట్టాలని, రిజర్వేషన్లు పెంచిన తర్వాతే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేస్తూ జులై 15న సెక్రటేరియట్ ముట్టడి కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు బీసీ సంఘాలు, బీసీ సంఘాల ఐక్యవేదికలు ప్రకటించాయి.

 గ్రామస్థులు అగ్నిమాపక అధికారులకు సమాచారం అందించారు. 

ఇప్పుడు నిరుద్యోగులకు న్యాయం దక్కేవరకు బీఆర్ఎస్ పార్టీ తరపున పోరాడుతామని జీవో 46 బాధితులకు భరోసా ఇచ్చారు.

గ్రూప్స్, టీచర్ పోస్టులు 25వేలకు పెంచాలని, గ్రూపు-1లో వ్రాత పరీక్షకు 1:100 ప్రకారం అవకాశం కల్పించాలని జాతీయ బిసి సంక్షేమ సంఘం అధ్యక్షులు, రాజ్యసభ సభ్యులు ఆర్. కృష్ణయ్య డిమాండ్ చేశారు.

నష్టాల్లోకి వెళ్లడం వల్లనే విశాఖ ఉక్కు అమ్ముతున్నట్లు కేంద్రం తెలిపిందని అన్నారు. 

మాజీ మిస్ వ‌రల్డ్, బాలీవుడ్ స్టార్ యాక్టర్ ప్రియాంక చోప్రాకు షూటింగ్‌లో ప్ర‌మాదం జ‌రిగింది.

తెలంగాణకు నష్టం చేసేలా బీజేపీ నేతలు మాట్లాడుతున్నారని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. గురువారం మీడిమాలో సమావేశంలో భట్టి ఈ వ్యాఖ్యలు చేశారు.

 ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ నిరుద్యోగ యువతనే కాంగ్రెస్ వేధిస్తోందని అన్నారు. 

హైదరాబాద్ మేడ్చల్ పట్టణంలోని జగదాంబ బంగారం షాపుకు ఇద్దరు దుండగులు బుర్కా వేసుకుని వచ్చి కత్తితో షాపు యజమాని మెడ కింద పొడిచి బంగారం, డబ్బులు ఎత్తుకెళ్లారు.

బ్రాహ్మణ సంక్షేమ పరిషత్‌కు నిధులు కేటాయించాలని కోరుతూ తెలంగాణ భవన్‌లో బీఆర్ఎస్ నాయకులు గురువారం ప్రెస్ మీట్ నిర్వహించారు.

వరంగల్ కౌన్సిల్ సమావేశంలో బీఆర్ఎస్ కార్పొరేటర్ల నిరసన తెలిపారు.

పనికి రావట్లేదని చెంచు మహిళ మర్మంగాలపై కారం చల్లి, డీజిల్ పోసి నిప్పంటించి పాశవిక దాడికి యాజమాని పాల్పడ్డాడు.

అన్నదమ్ముల ఇళ్లలో సోదాలు జరగడంపై నియోజకవర్గంలో ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. 

విమానంలో సిబ్బందితో పాటు 130 మంది ప్రయాణికులు ఉన్నారు. 

రిస్క్ పనులు చేస్తూ ఇప్పటికే అనేక మంది ప్రాణాలు పొగొట్టుకున్నా కొంతమందిలో ఎలాంటి మార్పు రావడం లేదు. 

రైలులో మంటలు ఎలా చెలరేగాయినే దానిపై అధికారుల విచారణ జరుపుతున్నారు. 

నీట్ ప్రశ్నపత్రాన్ని లీక్ చేసేందుకు విద్యార్థుల వద్ద నుండి రూ.30 లక్షలు తీసుకున్నట్లు పోలీసుల విచారణలో తెలిపాడు.

న్యూస్ లైన్ డెస్క్: టాలీవుడ్ ఇండస్ట్రీలోనే  మెగాస్టార్ చిరంజీవి ఫ్యామిలీ అంటే  మంచి ఆదరాభిమానాలు ఉన్న కుటుంబం.. ఇప్పటికే ఈ కుటుంబం నుంచి ఎంతోమంది హీరోలు స్టార్డం పొందారు. ఇదే తరుణంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మాత్రం కేవలం హీరో గానే కాకుండా రాజకీయంగా కూడా సంచలనం సృష్టించారు. ఏపీ ఉప ముఖ్యమంత్రి అవ్వడమే కాకుండా  దేశ రాజకీయాల్లో కూడా కీలకమైన పాత్ర పోషిస్తున్నారని చెప్పవచ్చు. అలాంటి మెగా ఫ్యామిలీ ఇంతటి స్థాయికి రావడానికి ప్రధాన కారకుడు మెగాస్టార్ చిరంజీవి.

అందుకే చిరంజీవిని ఇప్పటికీ ఆ ఫ్యామిలీ అంతా ఆరాధిస్తూ ఉంటారు.  మెగా ఫ్యామిలీ అంతా రాజకీయాల్లో పవన్ కళ్యాణ్ సాధించిన ఘనతకు ఆనందంగా సెలబ్రేషన్స్ చేసుకున్నారు. అంతేకాకుండా  ప్రమాణ స్వీకారం రోజు పవన్ కళ్యాణ్ ఏకంగా అన్న కాళ్లపై పడి ఆశీర్వచనం తీసుకున్నారు. అంతే కాకుండా రామ్ చరణ్ పవన్ కళ్యాణ్ కాళ్లపై పడి ఆశీర్వాదం తీసుకున్నారు. ఇలా ఒకరినొకరు గౌరవించుకుంటూ ఎంతో హ్యాపీగా జీవిస్తూ ఉంటారు. అలాంటి మెగా ఫ్యామిలీ లోని హీరో రామ్ చరణ్ దగ్గర పవన్ కళ్యాణ్ వడ్డీకి అప్పు తీసుకునేవారట. మరి ఎప్పుడు తీసుకున్న

న్యూస్ లైన్ డెస్క్: సినీ ఇండస్ట్రీ లో ఒకప్పుడు తెలుగు,తమిళ, హిందీ సినిమాల్లో హీరోయిన్ గా నటించిన రీమాసేన్ అంటే అందరికీ సుపరిచితమే. అయితే ఈ హీరోయిన్ పేరు చెప్పే కంటే చిత్రం మూవీ హీరోయిన్, మనసంతా నువ్వే మూవీ హీరోయిన్ అంటే అందరికీ ఇట్టే గుర్తుకొస్తుంది.ఇక ఈ రెండు సినిమాల ద్వారా టాలీవుడ్ లో మంచి ఇమేజ్ సంపాదించింది రీమాసేన్. తేజ దర్శకత్వంలో వచ్చిన చిత్రం మూవీతో హీరోగా ఉదయ్ కిరణ్ గా హీరోయిన్ గా రీమాసేన్ టాలీవుడ్ కి పరిచయమయ్యారు. ఈ సినిమా మంచి హిట్ అవ్వడంతో అటు ఉదయ్ కిరణ్ కి ఇటు రీమాసేన్ కి వరుస అవకాశాలు వచ్చాయి. ఇక వీరిద్దరి కాంబినేషన్లో మనసంతా నువ్వే సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్టు కొట్టింది. అయితే అలాంటి రీమా సేన్ ఓ అబ్బాయి ఫేస్ గుర్తులేకుండానే లవ్ లో పడిందట.ఇక విషయంలోకి వెళ్తే.. బావ నచ్చాడు, చిత్రం, మనసంతా నువ్వే, నీతో వస్తా, అదృష్టం వంటి సినిమాల్లో హీరోయిన్ గా నటించింది రీమాసేన్. అయితే ఈ హీరోయిన్ సినిమాలు ఒకప్పుడు హిట్ అయినప్పటికీ ఆ తర్వాత నటించిన సినిమాలు ప్లాప్ అవవ్డంతో 2012లో శివరాజ్ సింగ్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకుంది. వీరికి రుద్రవీర్ సింగ్ అనే

న్యూస్ లైన్ డెస్క్: టాలీవుడ్ చందమామగా ఎంతోమంది తెలుగు ప్రేక్షకుల మదుల్లో గుడి కట్టుకున్న హీరోయిన్ ఎవరూ అంటే అందరికీ కాజల్ అగర్వాల్ మాత్రమే గుర్తుకొస్తుంది.ఈ హీరోయిన్ తెలుగులో వరుస సినిమాలు చేస్తూ స్టార్ ఇమేజ్ సంపాదించుకొని ఆ తర్వాత కోలీవుడ్ ఇండస్ట్రీలో కూడా రాణించింది. అయితే అలాంటి ఈ ముద్దుగుమ్మ తన పెళ్లిలో తెలుగు వాళ్ళ కోసం ఒక పని చేసిందట.అదేంటంటే కాజల్ అగర్వాల్ పంజాబీ కుటుంబానికి చెందిన అమ్మాయి. ఇక ఈమె లాక్ డౌన్ సమయంలో అంటే 2020లో తన చిన్ననాటి స్నేహితుడు అలాగే వ్యాపారవేత్త అయినటువంటి గౌతమ్ కిచ్లూ ని పెళ్లాడింది. అయితే వీరి పెళ్లి పంజాబీ సాప్రదాయంలో జరిగినప్పటికీ తెలుగు సాంప్రదాయంలో ఉన్న ఒక పని చేసిందట. అదేంటంటే జీలకర్ర బెల్లం పెట్టుకోవడం. ఇక ఈ జీలకర్ర బెల్లం పెట్టుకోవడానికి ప్రధాన కారణం నన్ను తెలుగువాళ్లే ఇండస్ట్రీలో పేరు వచ్చేలా చేశారు.నా సినిమాలు తెలుగులోనే స్టార్ట్ అయ్యాయి.నన్ను ఆదరించిన వాళ్ళు తెలుగు వాళ్లే..అందుకని వారికి ట్రిబ్యూట్ గా నేను నా పెళ్లిలో తెలుగు సాంప్రదాయం ప్రకారం జీలకర్ర బెల్లం పెట్టుకున్నాను అంటూ ఒక సీక్రెట్ విషయాన్ని కాజల్ అగర్వాల్ చెప్పుకొచ్

న్యూస్ లైన్ డెస్క్: బాలీవుడ్ బిగ్ బీ అమితాబ్ బచ్చన్ ప్రభాస్ హీరోగా చేసిన కల్కి 2898 ఏడి సినిమాలో కీలకపాత్రలో నటిస్తున్న సంగతి మనకు తెలిసిందే. అయితే ఈ సినిమా జూన్ 27న విడుదలకు సిద్ధంగా ఉన్న నేపథ్యంలో ఇప్పటికే సినిమా ప్రమోషన్స్ చేస్తూ బిజీబిజీగా గడుపుతుంది చిత్ర యూనిట్. అయితే తాజాగా ముంబైలో చిత్ర యూనిట్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ని గ్రాండ్ గా జరిపింది. ఇక ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి రానా హోస్ట్ గా చేసి సినిమాకు సంబంధించిన ఎన్నో విషయాలను అడిగి తెలుసుకున్నారు. ఇక ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి కమల్ హాసన్, అమితాబ్ బచ్చన్ తో పాటు  ప్రభాస్, దీపిక పదుకొనే లు పాల్గొన్నారు. అయితే ఈ ఈవెంట్లో దీపికా పదుకొనే బ్లాక్ డ్రెస్ లో బేబీ బంప్ తో కనిపించింది. ఈమెని చూసిన జనాలు ఫోటోలు తీసుకోవడానికి ఎగబడ్డారు. అయితే ఈ ఈవెంట్లో నిర్మాత అశ్వినీ దత్ స్టేజి మీదకి వచ్చిన సమయంలో అమితాబ్ బచ్చన్ ఆయన కాళ్లు మొక్క బోయారు. అయితే అంత పెద్ద స్టార్ హీరో నిర్మాత అశ్వినీ దత్ కాళ్లు మొక్కడం అంటే  ఒక షాకింగ్ న్యూస్ అనే చెప్పుకోవచ్చు.ఇక అశ్వినీ దత్ కాళ్లు మొక్కే సమయంలో ఆయన కూడా అమితాబ్ బచ్చన్ కాళ్ళు మొక్కడానికి వెళ్

ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన ఢిల్లీలో జరిగిన కేంద్ర కేబినెట్‌ సమావేశంలో మోడీ సర్కార్ కీలక నిర్ణయాలు తీసుకుంది.

 పాపం..అభ్యర్దన వింతగా ఉన్నా...ఆ వ్యక్తి పడే బాధే ఎక్కువ కనిపిస్తుంది. పాపం ఏ ఉద్యోగానికి వెళ్లినా లేదంటున్నారో ఏమో...పాపం ఏం చెయ్యలేక ఇక చేసేది లేక హెచ్ ఆర్ కే  ఓ వింత విన్నపం చేసుకున్నాడు..అయ్యా..అమ్మా మీరు కనుక ఉద్యోగం ఇవ్వకపోతే నేను కోరుకున్నపిల్లని పెళ్లి చేసుకోవడం కుదరదు అంటు ఓ లెటర్ రాసి ఇచ్చాడు.ఆర్వా హెల్త్ గ్రూప్ కంపెనీ ( arwa health group company) ఇటీవల ఓ జాబ్ నోటిఫికేషన్ ఇచ్చింది. తమ కంపెనీలో ఖాళీల భర్తీకి తగిన అర్హతలు ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. సదరు పోస్టుకు మీరు ఎలా సూట్ అవుతారనేది క్లుప్తంగా రాసిపంపించాలని చెప్పింది. ఆ స్టోరీలో మనోడు తన పర్సనల్ స్టోరీ కూడా రాసి పంపాడు. ఇంతకీ వివరంగా ఏం రాశాడంటే ‘సార్ ఈ ఉద్యోగం కనుక రాలేదంటే నా చిన్ననాటి ప్రియురాలు నాకు దూరమవుతుంది. ఆమెను పెళ్లిచేసుకోలేను’ అంటూ వేడుకున్నాడు.

ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన ఢిల్లీలో జరిగిన కేంద్ర కేబినెట్‌ సమావేశంలో మోడీ సర్కార్ కీలక నిర్ణయాలు తీసుకుంది.

453 ఎకరాల మేర విస్తరించి ఉన్న సాండా దీవిలో ఏడు ఇళ్లు, ఒక చిన్నపాటి పబ్‌ సెటప్‌ ఉన్నాయి. హెలికాప్టర్‌ దిగడానికి వీలుగా హెలిప్యాడ్‌ ( HELIPAD) కూడా ఉంది. చిన్న బీచ్ ఉంది. మీరు కాని కొనుక్కుంటే హ్యాపీగా ఎంజాయ్ చెయ్యొచ్చు. పక్కనే ఇంకో రెండు దీవులున్నాయి . మీరు కాని ప్లాన్( PLAN)  చేసుకొని 26 కోట్లు తో ఈ ఐల్యాండ్ కొనుక్కుంటే మీ డ్రీమ్ హోమ్ తో పాటు డ్రీమ్ ఐల్యాండ్ కూడా ఉంటుంది.ఈ చిన్న దీవుల్లో ఒక దానిపై లైట్‌ హౌజ్‌ కూడా ఉంది.

స్కిన్ కేర్ ( SKIN CARE) లో యాసిడ్స్ వాడకం చాలా ఎక్కువవుతుంది. సోషల్ మీడియా ( SOCIAL MEDIA) పుణ్యమా అని యాసిడ్ క్రీమ్స్ , లోషన్స్ , హెయిర్ మాస్క్ లు..విచ్చలవిడిగా వాడేస్తున్నారు. డాక్టర్ల సలహా లేకుండానే స్కిన్ మీద యాసిడ్ వాడడం ఎన్ని సమస్యలకు దారి తీస్తుందో అస్సలు అర్ధం కావడం లేదు. గ్లై కాలిక్ యాసిడ్ ( GLYCOLIC ACID) బాగా హైడ్రేట్ చేస్తుంది, కానీ సరిగ్గా వాడకపోతే మాత్రం చర్మాన్ని పొడిబారిపోయటట్లు చేస్తుంది. అందుకే, మీ స్కిన్‌కేర్ రొటీన్‌లో గ్లైకాలిక్ యాసిడ్‌ని యాడ్ చేసుకోదల్చుకుంటే ఈ విషయాలు తెలుసుకోవాలి.

కొబ్బరినీరు ( COCONUT WATER) ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది.ఎండాకాలం( SUMMER)  వచ్చిందంటే చాలు ఈ శరీరంలో సహజ లవణాల్ని కోల్పోయినప్పుడు కలిగే అలసట నుంచి కొబ్బరి నీరు కాపాడుతుంది. విరోచనాలతో ఇబ్బంది పడే వారు శరీరం డీహైడ్రేషన్‌ కాకుండా ఉండేందుకు కొబ్బరి నీరు తాగాలి.

అమెరికా ( AMERICA) లో ఓరెగావ్( OREGON)  రాష్ట్రంలో   ఉన్న జంతు సంరక్షణశాలలో ఓ అరుదైన  హోల్ స్టీన్ ( HOLESTEAN BREED )జాతి ఎద్దు గిన్నిస్ రికార్డు సాధించింది. ఆరు అడుగుల 4.5 అంగుళాల ఎత్తు వరకు ఎదిగి ప్రపంచంలోనే ఎత్తయిన ఎద్దుగా నిలిచింది. ఇప్పటివరకు టామీ( TOMMY)  అనే మరో ఎద్దు పేరిట ఉన్న రికార్డును బద్దలు కొట్టింది. టామీకన్నా మూడు అంగుళాలు ఎక్కువ ఎత్తుతో రోమియా( ROMEIA)  ఈ రికార్డు క్రియేట్ చేసింది.

ఫస్ట్ జీవితం ఈ పరిస్థీతి దాటితే ..చాలా బాగుంటుంది..అంతా ఓకే అని మీకు మీరు వందసార్లు నచ్చచెప్పుకొండి. అయినా మీ మనసు ఇంకా మాట వినకుండా సచ్చిపోమని చెబితే ..ఏ అనాథ ఆశ్రమానకో వెళ్లి ఓ రెండు గంటల పాటు ఫ్రీ సర్వీస్( FREE SERVICE) చెయ్యండి. మీ కంటే పెద్ద పెద్ద కష్టాలు వచ్చినా ధైర్యంగా ఎదుర్కున్న వాళ్లు ఎంతో మంది ఉంటారు.

ఇంట్లో చిన్నపిల్లలుంటే అవసరమైనవి ..కానివి..అసలు ముద్దుగా కనిపించే ప్రతి వస్తువు కొనేస్తుంటారు. అసలు కొన్ని వస్తువులు పిల్లలకు అవసరం లేకుండా ఎన్ని కొంటున్నారో..అలా మీ డబ్బులు వృధా చేసుకుంటూ కొనే అనవసర వస్తువుల చిట్టా చెప్తాం చూడండి.

 

మహిళా పోలీస్ కానిస్టేబుల్ పై లైంగిక దాడులకు పాల్పడినందు గాను కాళేశ్వరం ఎస్ఐ భవాని సేన్‌ను సర్వీస్ నుండి శాశ్వతంగా తొలగిస్తూ మల్టీ జోన్ 1 ఐజిపి ఏ వి.రంగనాథ్ బుధవారం ఉత్తర్వులు జారీచేశారు.

ఆంధ్రప్రదేశ్‌లో భారీగా 19 మంది ఐఏఎస్‌ అధికారులను రాష్ట్ర ప్రభుత్వం బదిలీ చేసింది.ఈ మేరకు బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది.

చిరంజీవి పెద్ద కుమార్తె సుస్మిత..సినిమాలు, వెబ్ సిరీస్ లకు నిర్మాతగా( producer) వ్యవహరిస్తోంది. రీసెంట్ గా  " పరువు " ఓ వెబ్ సిరీస్ ( webseries) తో కూడా మనకు ముందుకు వచ్చారు. ఎక్కువ మందిని ఆకట్టుకున్న ఈ వెబ్ సిరీస్.. విమర్మలకు ఎక్కువ శాతం తావు తీసిన సీరిస్ పరువు . నివేదా పేతురాజ్, నరేష్ అగస్త్య , నాగ బాబు కీలక పాత్రల్లో నటించిన ఈ షో ఇప్పుడు జీ 5లో ప్రసారం అవుతోంది. ‘పరువు’లో మొత్తం 8 ఎపిసోడ్‌లు ఉంటాయి.

ఓటీటీ ప్లాట్ ఫామ్( ott)  పై థ్రిల్లర్ జోనర్ కి సంబంధించిన కంటెంట్ కి విపరీతమైన క్రేజ్ ఉంది. క్రైమ్ థ్రిల్లర్ కంటెంట్ ను వదలడానికి ఓటీటీ సంస్థలు పోటీపడుతున్నాయి.   'గాంత్' ( ganth) జియో సినిమాస్ లో యమ స్పీడ్ లో దూసుకుపోతున్న సీరిస్. ఈ నెల 11వ తేదీ నుంచి ఈ సిరీస్ స్ట్రీమింగ్ అవుతోంది. 8 ఎపిసోడ్స్ .ఇక స్టోరీ చూద్దాం.

న్యూస్ లైన్ డెస్క్: బాలీవుడ్ స్టార్ హీరోయిన్లలో ప్రియాంక చోప్రా(priyanka chopra)కూడా ఒకరు. ఈమె పేరు చెప్తే కేవలం బాలీవుడ్ లోనే కాకుండా ఇండియాలో ఎవరైనా గుర్తుపట్టేస్తారు.  అలాంటి ప్రియాంక చోప్రా హాలీవుడ్ మూవీల్లో కూడా నటిస్తోంది. అలాంటి ఈమెకు  ఒక షూటింగ్లో విపరీతమైనటువంటి గాయాలు అయ్యాయట. ఈ విషయాన్ని ఆమె తన సోషల్ మీడియా ద్వారా బయట పెట్టేసింది.

 షూటింగ్ సమయంలో జరిగిన ప్రమాదంలో ప్రియాంక చోప్రా పెదవులు, గొంతు వద్ద భారీ గాయాలైనట్లు తెలుస్తోంది. మరి ఆ వివరాలు ఏంటో చూద్దామా.. ఒకప్పుడు హిందీ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా ఎదిగినటువంటి ప్రియాంక చోప్రా,  2018లో అమెరికా సింగర్ అయినటువంటి నిక్ జోనస్ ని(nick jonos)వివాహం చేసుకున్న తర్వాత  అక్కడే ఉంటుంది. అంతేకాకుండా హాలీవుడ్ ఇండస్ట్రీలో  నటిస్తూ తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సాధిస్తోంది.  

అలాంటి ప్రియాంక చోప్రా హాలీవుడ్ మూవీ "ది బ్లఫ్" లో(the blof) ప్రస్తుతం నటిస్తోంది. ఈ మూవీ యాక్షన్ సీన్స్  షూట్ చేసే సమయంలో ఆమెకు ప్రమాదం జరిగిందట. ఈ క్రమంలోనే పెదవులకు మరియు

న్యూస్ లైన్ డెస్క్: ప్రస్తుతం భూమి మీద ఉన్నటువంటి చాలా జంతువులలో  కుక్కలు అత్యధిక విశ్వాసాన్ని కలిగి ఉంటాయట. అందుకే ప్రపంచవ్యాప్తంగా చాలామంది కుక్కలను అల్లారుముద్దుగా పెంచుతూ ఉంటారు. కొంతమంది కుక్కల కోసం కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తూ ఉంటారు. ఆ విధంగా కుక్కలను ఎంతో ప్రేమించే వ్యక్తులు  ఇతర దేశాల్లోనే కాకుండా మన ఇండియాలో కూడా ఉన్నారు. అయితే ఈ స్టార్ నటుడు మాత్రం కుక్కల కోసం ఏకంగా రూ:45 కోట్ల ఆస్తులను కేటాయించారు. మరి ఆయన ఎవరు? ఆయన ఎన్ని కుక్కలని పెంచుతారు. ఆ వివరాలు చూద్దాం. మొత్తం ఈయన దగ్గర 116  కుక్కలున్నాయి. వీటిని అల్లరి ముద్దుగా చూసుకుంటారు. ఇంతకీ ఆ హీరో ఎవరయ్యా అంటే బాలీవుడ్ సూపర్ స్టార్ మిథున్ చక్రవర్తి(mithin Chakravarthi)

హిందీలో పెద్ద హీరో. అంతేకాకుండా ఇండియాలోనే అతిపెద్ద డాగ్ లవర్. ఈయనకు ఇండియాలోని వివిధ ప్రాంతాలలో కలిసి మొత్తం 116 కుక్కలున్నాయి. ఈ కుక్కల కోసం మడు ఐలాండ్లో తన 1.5 ఎకరాలు ఆస్తిలో 76 కుక్కలను ఒక దగ్గర పెంచుతున్నారట. ఈయన కేటాయించిన ఆ స్థలం విలువ రూ:45 కోట్లట. ఈ స్థలంలో విలాసవంతమైనటువంటి ఒక బిల్డింగ్ ను నిర్మించి అందులో

నమ్మక ద్రోహ-నిరుద్యోగ వ్యతిరేక కాంగ్రెస్ ప్రభుత్వం మెడలు వంచాలని బీఆర్‌స్ నాయకుడు ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్ నిరుద్యోగులకు పిలుపునిచ్చారు.

ఈ నెల 21న సాయంత్రం 4 గంటలకు ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి అధ్య‌క్ష‌త‌న తెలంగాణ కేబినెట్ మీటింగ్ జరగనుంది.

హైదరాబాద్‌లో తొలిసారిగా గనులు వేలం వేసేందుకు కేంద్ర గనుల శాఖ కేంద్ర గనుల శాఖ సిద్దం అయింది.

న్యూస్ లైన్ డెస్క్: మన ఇండియా వ్యాప్తంగా ఎంతో మంది స్టార్ హీరోలు ఉన్నారు. ఇందులో చాలామంది హీరోలు కోట్లాది రూపాయల రెమ్యునరేషన్ తీసుకుంటూ ఎన్నో ఆస్తులను కూడా పెట్టారు.  ఇండియాలో ఉన్నటువంటి హీరోలు అందరిలో టాప్ టెన్ లో ఉన్న ధనవంత హీరోలు ఎవరనేది చాలామందికి తెలియదు.  అయితే తాజాగా పోబ్స్ ఈ జాబితాను విడుదల చేసింది. ఐఎండిఏ డాటా ఆధారంగా వీరు హైయెస్ట్ పెయిడ్ ఇండియన్ యాక్టర్స్ జాబితాను తయారు చేసిందట. మరి ఏ హీరో ఆస్తి ఎంత ఉంది అనే వివరాలు చూద్దాం.


అయితే మొదటి స్థానంలో షారుఖ్ ఖాన్ ఉన్నారట. ఈయన ఆస్తి రూ:6300 కోట్లు  కలిగి ఉందట. రెండవ స్థానంలో సల్మాన్ ఖాన్  2,900 కోట్లు కలిగి ఉన్నాడట. ఇక మూడవ స్థానంలో అక్షయ్ కుమార్ రూ:2500 కోట్లు , అమీర్ ఖాన్ రూ:1862 కోట్లు, దళపతి విజయ్ రూ:474 కోట్లు, రజినీకాంత్ రూ:430 కోట్లు,  అల్లు అర్జున్ రూ:350 కోట్లు ప్రభాస్ రూ:241 కోట్లు  ఆస్తులు కలిగి ఉన్నారట. అయితే వీరి రెమ్యునరేషన్ కూడా కోట్లలోనే ఉంది.

తెలంగాణ ‘నయాగార’గా గుర్తింపు పొందిన అందాల బొగత జలపాతం జ‌ల‌క‌ళ‌ను సంత‌రించుకుంది.

మియాపూర్ బాలిక అనుమానాస్పద హత్య కేసులో సంచలన నిజాలు బయటపడ్డాయి

ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన కేంద్ర కేబినెట్ కీలక సమావేశం జరుగుతుంది.

టీమిండియా(team india)  హెడ్ కోచ్ రేసు( head coach race)లో ఉన్న మాజీ డ్యాషింగ్ ఓపెనర్ గౌతమ్ గంభీర్( gowtham gambeer) తొలి రౌండ్ ఇంటర్వ్యూ మంగళవారం జరిగింది. కోచ్ రేసులో గంభీర్‌కు గట్టి పోటీ ఇస్తున్న భారత మహిళల క్రికెట్ జట్టు మాజీ కోచ్ డబ్ల్యూవీ రామన్‌ కూడా ఇంటర్వ్యూకి హాజరయ్యారు. గంభీర్ వర్చువల్( virtual) గా హాజరవ్వగా ..డబ్ల్యూవీ రామన్ ప్రత్యక్షంగా హాజరయ్యారు.వీరిని బీసీసీఐ డైరక్ట్ క్వశ్చన్స్ మూడు అడిగారు. 

బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్ మెడికల్ కాలేజిలో విద్యార్థినులు పెద్ద ఎత్తున ఆందోళన చేశారు.

దేశంలో తెలంగాణ రాష్ట్రం వేగంగా అభివృద్ధి చెందుతుందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు.

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పనిలో పడి తిండి కూడా తినట్లేదని నాగర్ కర్నూల్ కాంగ్రెస్ ఎంపీ మల్లు రవి అన్నారు.

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పనిలో పడి తిండి కూడా తినట్లేదని నాగర్ కర్నూల్ కాంగ్రెస్ ఎంపీ మల్లు రవి అన్నారు.

హైదరాబాద్‌లోని నెహ్రూ జూలాజికల్‌ పార్క్‌ షాద్‌నగర్‌ సమీపంలోని కమ్మదనం ఫారెస్ట్‌ బ్లాక్‌కు తరలిస్తున్నట్టు వార్తు వస్తున్నాయి.

ఏఐ ఆధారిత ఆటోమేషన్‌ కారణంగా వచ్చే ఐదేళ్లల్లో కోట్ల మంది ఉద్యోగాలు కోల్పోనున్నట్టు అడీకో సంస్థ తాజాగా అంచనా వేసింది. 9 దేశాల్లో 18 రంగాల్లో ఉన్న ప్రముఖ సంస్థల టాప్‌ ఎగ్జిక్యూటివ్స్ అభిప్రాయం.నిజానికి దగ్గరగా ఉండే వీడియోలు( VIDEOS) , ఇమేజీలు( IMAGES) , టెక్ట్స్‌లు( TEXT) సృష్టించడంలో జెనరేటివ్‌ ఎఐ ఆధారిత టెక్నాలజీలు పరుగులెడుతున్నాయి. 

..వీధి చివర ఎస్టీడీ బూత్...నిమిషం మాట్లాడితే నాలుగు ఐదు రూపాయిలు తీసుకునేవాడు. అత్యవసరం అయితే తప్ప ఫోన్ దగ్గరకే వెళ్లేవాళ్లం కాదు. అప్పుడు మాట్లాడడానికి బోలేడు విషయాలుండేవి...టైం కౌంట్ కాబట్టి ఫాస్ట్ గా మాట్లాడి పెట్టేసేవారు. ఇప్పుడు బోలెడు టైం ఉంది..విషయాలే లేవు. కదా..కాని ప్రతి వీధికి ఇలాంటి ఓ ఫోన్ బూత్ ...ఓ అమ్మాయి కోసం వెయిట్ చేసే రొమియో ఖచ్చితంగా ఉండే ఉంటారు.


కొన్ని చెట్లు పెరగాలంటే మినమమ్.. 2 ఎకరాలు ఉండాలి. డ్రాగన్ ట్రీ అని పేరు గల చెట్టు కూడా తెలిస్తే మీరు ఆశ్చర్యపోవాల్సి వస్తుంది. అంతేకాదు. మరికొన్ని చెట్లను సంవత్సరాలుగా మనుషులు ముట్టుకోలేదు. మరికొంటిని మనుషులే కావాల్సిన రితీలో తీర్చిదిద్దారు. అాలాంటి వాటి కోసం మనం తెలుసుకోవాల్సిందే.


కొన్ని చెట్లు పెరగాలంటే మినమమ్.. 2 ఎకరాలు ఉండాలి. డ్రాగన్ ట్రీ అని పేరు గల చెట్టు కూడా తెలిస్తే మీరు ఆశ్చర్యపోవాల్సి వస్తుంది. అంతేకాదు. మరికొన్ని చెట్లను సంవత్సరాలుగా మనుషులు ముట్టుకోలేదు. మరికొంటిని మనుషులే కావాల్సిన రితీలో తీర్చిదిద్దారు. అాలాంటి వాటి కోసం మనం తెలుసుకోవాల్సిందే.

న్యూస్ లైన్ డెస్క్: ఏపీ రాజకీయాలు చాలా రసవత్తరంగా సాగాయి. ఎవరు ఊహించని విధంగా రిజల్ట్స్ వచ్చాయి. జగన్ అంత దారుణంగా ఓడిపోతారని ఎవరు అనుకోలేదు. టిడిపి కూటమి అంత మెజారిటీ సాధిస్తుందని కూడా ఎవరు ఊహించలేదు.  ఈ విధంగా ఊహలకు అందని రిజల్ట్స్ ఆంధ్ర ప్రజలు అందించారు. అలాంటి ఈ తరుణంలో  అద్భుత మెజార్టీ సీట్లతో  తెలుగుదేశం పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. నాలుగవసారి సీఎంగా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేయడంతో పాటు 24 మంది మంత్రులు కూడా ప్రమాణ స్వీకారం చేశారు.

అమెరికాలోని ( america) సౌత్ కరోలినా చార్లెస్టన్ లో నివసిచే బ్రెంట్ నార్మన్‌ అనే యువకుడు ప్రతిరోజు దాదాపు 15,000 అడుగులు వాకింగ్ చేసేవాడు. సల్లివన్ ద్వీపం, ఐల్ ఆఫ్ పామ్స్ మధ్య తీరప్రాంతంలో వాకింగ్ చేస్తూ ఉండేవాడు. 
ఓ సముద్రానికి కొట్టుకువచ్చిన గవ్వలు, శంఖాలపై కాళ్లు పెట్టాడు.

ఆ ప్యాకేజీలో విష‌పూరిత పాము వ‌చ్చింది. పార్మల్ దీంతో ఈ ఆర్డ‌ర్ తాలూకు ఆన్‌బాక్సింగ్ వీడియోను ఆ క‌పుల్‌ సోష‌ల్ మీడియాలో( social media)  పెట్టింది. బెంగళూర్‌లోని స‌ర్జాపూర్ రోడ్‌లో ఉండే దంపతులు ప్రముఖ ఈ-కామర్స్ సైట్ అమెజాన్‌లో( amazon)  ఎక్స్ బాక్స్( x box)  కంట్రోలర్ ఆర్డర్ చేశారు. ఆదివారం అమెజాన్ ప్రైమ్‌లో ఆర్డర్ చేయగా.. పార్శిల్ మంగళవారం వచ్చింది. దాంతో ప్యాకేజీని ఓపెన్ చేసే స‌మ‌యంలో వీడియో తీశారు. 

రిలయన్స్‌ జియో(RELIANCE JIO) మాత్రం అధికారికంగా ఈ విషయమై ఎలాంటి ప్రకటనా చేయలేదు. కస్టమర్ కేర్ పై తెగ సీరియస్ అయిపోతున్నారు నెటిజన్లు. కారణం చెప్పలేదని...ఇలా వీక్ డేస్ లో సర్వర్ డౌన్ అవ్వడం ఉద్యోగస్తులకు చాలా ఇబ్బంది అని వాపోయారు.
దీనిపై సంస్థ ఇప్పటి వరకు స్పందించకపోవడంతో జియో కస్టమర్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్:  ఏంటో చిత్ర విచిత్రాలన్ని ఈ బెంగుళూరు( banglore)  లో నే ఎందుకు జరుగుతాయో...ఎప్పుడు ఏదో ఒక విచిత్రమైన సంఘటనలతో వార్తల్లో ఉంటూనే ఉంటుంది బెంగుళూరు. ఇప్పుడు ఏం జరిగిందంటారా..ఏముంది ఓ జంట అమెజాన్ ( amazon order) ఆర్డర్ చేసుకున్నారు..ఏం ఆర్డర్ చేశారంటారేమో...మనకెందుకు అది వాళ్ల పర్సనల్ కదా..ఏదో పార్మిల్ ఆర్డర్ చేశారు.
అమెజాన్‌లో ఎక్స్‌బాక్స్ కంట్రోల‌ర్ ఆర్డ‌ర్ చేసిన బెంగ‌ళూరు సాఫ్ట్‌వేర్ జంట‌కు ఊహించ‌ని ప‌రిణామం ఎదురైంది.  ఆ ప్యాకేజీలో విష‌పూరిత పాము వ‌చ్చింది. పార్మల్ దీంతో ఈ ఆర్డ‌ర్ తాలూకు ఆన్‌బాక్సింగ్ వీడియోను ఆ క‌పుల్‌ సోష‌ల్ మీడియాలో( social media)  పెట్టింది. బెంగళూర్‌లోని స‌ర్జాపూర్ రోడ్‌లో ఉండే దంపతులు ప్రముఖ ఈ-కామర్స్ సైట్ అమెజాన్‌లో( amazon)  ఎక్స్ బాక్స్( x box)  కంట్రోలర్ ఆర్డర్ చేశారు. ఆదివారం అమెజాన్ ప్రైమ్‌లో ఆర్డర్ చేయగా.. పార్శిల్ మంగళవారం వచ్చింది. దాంతో ప్యాకేజీని ఓపెన్ చేసే స‌మ

న్యూస్ లైన్, స్పెషల్ డెస్క్:  ఏంటో చిత్ర విచిత్రాలన్ని ఈ బెంగుళూరు( banglore)  లో నే ఎందుకు జరుగుతాయో...ఎప్పుడు ఏదో ఒక విచిత్రమైన సంఘటనలతో వార్తల్లో ఉంటూనే ఉంటుంది బెంగుళూరు. ఇప్పుడు ఏం జరిగిందంటారా..ఏముంది ఓ జంట అమెజాన్ ( amazon order) ఆర్డర్ చేసుకున్నారు..ఏం ఆర్డర్ చేశారంటారేమో...మనకెందుకు అది వాళ్ల పర్సనల్ కదా..ఏదో పార్మిల్ ఆర్డర్ చేశారు.
అమెజాన్‌లో ఎక్స్‌బాక్స్ కంట్రోల‌ర్ ఆర్డ‌ర్ చేసిన బెంగ‌ళూరు సాఫ్ట్‌వేర్ జంట‌కు ఊహించ‌ని ప‌రిణామం ఎదురైంది.  ఆ ప్యాకేజీలో విష‌పూరిత పాము వ‌చ్చింది. పార్మల్ దీంతో ఈ ఆర్డ‌ర్ తాలూకు ఆన్‌బాక్సింగ్ వీడియోను ఆ క‌పుల్‌ సోష‌ల్ మీడియాలో( social media)  పెట్టింది. బెంగళూర్‌లోని స‌ర్జాపూర్ రోడ్‌లో ఉండే దంపతులు ప్రముఖ ఈ-కామర్స్ సైట్ అమెజాన్‌లో( amazon)  ఎక్స్ బాక్స్( x box)  కంట్రోలర్ ఆర్డర్ చేశారు. ఆదివారం అమెజాన్ ప్రైమ్‌లో ఆర్డర్ చేయగా.. పార్శిల్ మంగళవారం వచ్చింది. దాంతో ప్యాకేజీని ఓపెన్ చేసే స‌మ

కోలీవుడ్ స్టార్ హీరో రజినీకాంత్ సినిమాలో అవకాశం వస్తే స్టార్ హీరోయిన్లయినా సరే ఎగిరి గంతేయ్యాల్సిందే.ఎందుకంటే ఆ హీరోతో ఒక సినిమాలో చిన్న పాత్రలోనైనా నటించాలి.

advertisement