edraids వార్తలు

తెలంగాణ నిరుద్యోగులను నమ్మించి నట్టేట ముంచిన కాంగ్రెస్ ప్రభుత్వం వాళ్ల డిమాండ్ల పై స్పందించక పోతే త్వరలోనే ప్రత్యక్ష కార్యాచరణకు దిగి ఉద్యమాన్ని మరింత తీవ్రతరం చేస్తామని

చేవెళ్ల ఎమ్మెల్యే ఎమ్మెల్యే కాలే యాదయ్య కూడా కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఢిల్లీలో సీఎం రేవంత్ రెడ్డి ఆయనకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ నేపథ్యంలోనే BRS పూర్తిగా కనుమరుగైపోతుందని ఇతర పార్టీలకు చెందిన నేతలు అంటున్నారు. తాజాగా ఈ అంశంపై కేసీఆర్ స్పందించారు. 

ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి ఆమరణ దీక్షకు సిద్ధమవుతున్నారు. ఈ మేరకు పార్టీ అనుమతి కోరుతూ ఢిల్లీలో కేంద్ర మంత్రి, 
తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డిని శుక్రవారం రాకేష్ రెడ్డి కలిశారు.

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రులు ఢిల్లీ చుట్టూ చక్కర్లు కొడుతున్నారని, రేవంత్ రెడ్డి క్యాబినెట్‌లో మంత్రులు డమ్మీలుగా మారారని బీఆర్‌ఎస్ సోషల్ మీడియా కన్వీనర్ మన్నె క్రిశాంక్ ఆరోపించారు.

చేవెళ్ల బీఆర్ఎస్ ఎమ్మెల్యే కాలే యాదయ్య కాంగ్రెస్ పార్టీలో చేరారు.

నిరుద్యోగులకు కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నో హామీలిచ్చి ఇప్పుడు వాటిని పట్టించుకోవటం లేదని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు.

సినీ బ్యాగ్రౌండ్ ఉన్న ఫ్యామిలీలో నందమూరి, కొణిదెల, అక్కినేని, మంచు ఫ్యామిలీ వారే ఎక్కువగా ఉంటారు. అలాంటి ఈ తరుణంలో ఈ ఫ్యామిలీలో నుంచి ఇప్పటికే ఎంతోమంది హీరోలు ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి మంచి గుర్తింపుతో దూసుకుపోతున్నారు. ప్రస్తుతం ఇందులో నందమూరి ఫ్యామిలీ నుంచి మూడోతారం హీరోగా బాలకృష్ణ కొడుకు మోక్షజ్ఞ ఇండస్ట్రీ ఎంట్రీ ఇస్తారని గత కొంతకాలంగా వార్తలు వినిపిస్తున్నాయి. ట్ చేస్తే మోక్షజ్ఞ కంటే ముందే  పవన్ కళ్యాణ్ కొడుకు అకిరా నందన్ ఇండస్ట్రీలోకి వచ్చేలా కనిపిస్తోంది. గత రెండు నెలల నుంచి  అకిరా తన తండ్రి పవన్ కళ్యాణ్ తో  ఎన్నికల ప్రోగ్రామ్స్ లో పాల్గొన్నారు. తన తండ్రి విజయం సాధించిన తర్వాత తన పక్కన అఖీరానే కనిపించారు. కాబట్టి కొన్ని నెలల్లోనే ఆయన ఇండస్ట్రీ ఎంట్రీ ఇప్పించాలని పవన్ కళ్యాణ్ తన వెంట తిప్పుకుంటున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. ఇలా మోక్షజ్ఞ కంటే ముందే ఆఖీరా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇస్తారని అంటున్నారు.

టీజేఏస్ రాష్ట్ర అధ్యక్షులు ప్రొఫెసర్ కోదండరాం బుధవారం మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భగా ఆయన మాట్లాడుతూ జస్టిస్ ఘోష్ కమిషన్‌కి కాళేశ్వరంపై రెండు సార్లు ఆధారాలు సమర్పించామన్నారు.

ర్పూర్ నియోజకవర్గం కౌటాల మండల్ సాండ్గా గ్రామపంచాయతీ ఎత్తిపోతల పథకాన్ని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ బుధరవాం సందర్శించారు.

హైద‌రాబాద్ బేగంపేట‌లో మంగ‌ళ‌వారం అర్ధ‌రాత్రి దారుణం చోటు చేసుకుంది. పాటిగడ్డ ప్రాంతానికి చెందిన‌ ఉస్మాన్‌ అనే యువకుడు త‌న మ‌ర‌దలిని ప్రేమిస్తున్నాడని ఆమె బావ అజాజ్‌తన ముగ్గురు స్నేహితులతో కలిసి ఉస్మాన్‌ హత్యకు ప్లాన్‌ వేశాడు. నలుగురు మాటువేసి ఉస్మాన్‌ను కత్తులతో పొడిచిచంపారు.

రాష్ట్రంలో రోజు రోజుకి మహిళలపై అత్యాచారాలు పెరిగిపోతున్నాయని.. బుధవారం బీజేపీ మహిళా మోర్చ నేతలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెంటనే రాజీనామా చేయాలంటూ సచివాలయాన్ని ముట్టడించారు

సీఎం స్పందించి తమకు పోస్టింగ్స్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. మరికొంత మంది మహిళా అభ్యర్థులు మోకాళ్లపై కూర్చొని కొంగుచాచి తమకు పోస్టింగ్స్ ఇవ్వాలని వేడుకున్నారు. 

చాలా ఆలస్యమైందని.. ఇప్పటికైనా సీఎం స్పందించి తమకు పోస్టింగ్ ఇవ్వాలని అభ్యర్థులు కోరారు. అయినప్పటికీ ప్రభుత్వం స్పందించకపోవడంతో తాజాగా మరోసారి ఆయన నివాసం వద్ద ఆందోళన చేపట్టారు. బుధవారం రేవంత్ రెడ్డి ఇంటి ఆవరణలో గురుకుల టీచర్ అభ్యర్థులు నిరసన చేపట్టారు. సీఎం స్పందించి తమకు పోస్టింగ్ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. 

బీఆర్‌ఎస్ నాయకుడు ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్ ఎమర్జెన్సీపై మంగళవారం ఎక్స్‌లో ట్విట్ చేశారు. ఒకే ఒక్క ఎంపీ సీటు కోసం, ఒక వ్యక్తి ఈగో కోసం 21 నెలలపాటు ఈ దేశం మనుషుల్ని కోల్పోయింది.

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రచారంలో నీతులు చెప్పి.. ఇప్పుడు ప్రభుత్వంలోకి వచ్చాక నీతిమాలిన పనులు చేస్తున్నారని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు.

సాధారణంగా ప్రభుత్వ పథకాల పంపిణీలో ప్రజాప్రతినిధులే పాల్గొని లబ్దిదారులకు చెక్కులను పంపిణీ చేయాలి. కానీ ఎలాంటి పదవి లేకుండా సీఎం రేవంత్ రెడ్డి సోదరుడు తిరుపతి రెడ్డి కల్యాణ లక్ష్మి చెక్కులను పంపిణీ చేస్తున్నారు. మంగళవారం తిరుపతి రెడ్డి తమ నియోజకవర్గంలో కల్యాణ లక్ష్మి చెక్కులను పంపిణీ చేయడంతో దౌల్తాబాద్ జడ్పీటీసీ కోట్ల మహిపాల్ ఆయనపై మండిపడ్డారు. ఎలాంటి పదివి లేకున్నా కేవలం ముఖ్యమంత్రి అన్న అనే కారణంతో కల్యాణ లక్ష్మి చెక్కులు ఎలా పంపిణీ చేస్తారని ప్రశ్నించారు. ప్రోటోకాల్ ప్రకారమే చెక్కులను పంపిణీ చేయాలని కోరారు.

 ప్రజాదర్బార్ వేస్ట్ ప్రజా దర్బార్, వాళ్ల కోసం, వాళ్ల పీఆర్ స్టంట్ల కోసం పెట్టుకున్న దర్బార్ అని ఆగ్రహం వ్యక్తం చేశాడు.

ఈ అంశంపై విచారణ జరిపించేందుకు ప్రత్యేక కమిషన్ ను కూడా ఏర్పాటు చేశారు. ఈ కమిషన్ కు జస్టిస్ నర్సింహారెడ్డి నేతృత్వంలో నిర్వహించేందుకు సిద్ధమయ్యారు. ఈ మేరకే విచారణకు హాజరుకావాలని కోరుతూ కేసీఆర్ కు నోటీసులు కూడా పంపించారు. అయితే, జస్టిస్ నర్సింహా రెడ్డి విచారణలో ఏమాత్రం పారదర్శకత చూపించలేదని కేసీఆర్ ఆరోపించారు. 

రాష్ట్రంలో జరుగుతున్న నేతన్నలవి ఆత్మహత్యలు కాదని, అవి ముమ్మాటికీ ప్రభుత్వ హత్యలే అని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. 

సంవత్సరాల నుంచి చాలీచాలని  వేతనాలు తీసుకుంటూ ప్రజల కాపాడటంలో ప్రాణాలను అత్యంత కీలకమైన పాత్ర పోషిస్తున్నాయా ఎ‌న్‌‌హెచ్ఎం ఉద్యోగులు అందరిని రెగ్యులరైజ్ చేయాలని నేషనల్ హెల్త్ మిషన్ రాష్ట్ర జనరల్ సెక్రెటరీ రామ రాజేష్ ఖన్నా అన్నారు.

కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌తో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి సమావేశం అయ్యారు.

రాష్ట్రంలో 2 లక్షల ఉద్యోగాల భర్తీకి వెంటనే ఉద్యోగ నోటిఫికేషన్లు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ విద్యార్థి, నిరుద్యోగ సమాఖ్య తెలంగాణ విద్యార్థి నిరుద్యోగ యువజన జేఏసీ ఆధ్వర్యంలో ఓయూ విద్యార్థి నాయకులు, పలు సంఘాలు  టీజీపీఎస్సీని ముట్టదించాయి.

జీహెచ్‌ఎంసీ కమిషనర్‌గా ఆమ్రపాలికి అదనపు బాధ్యతలు అప్పగించారు. ఇప్పటివరకు ఆ స్థానంలో కొనసాగిన రొనాల్డ్‌ రోస్‌ను విద్యుత్‌ శాఖ కమిషనర్‌గా ట్రాన్స్‌ఫర్‌ చేశారు.

మరో బీఆర్ఎస్ ఎమ్మెల్యే కాంగ్రెస్ గూటికి చేరారు. జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు.

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోమవారం ఢిల్లీ వెళ్లనున్నారు.

అన్నదమ్ముల ఇళ్లలో సోదాలు జరగడంపై నియోజకవర్గంలో ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. 

advertisement