india-vs-australia వార్తలు
తెలంగాణ నిరుద్యోగులను నమ్మించి నట్టేట ముంచిన కాంగ్రెస్ ప్రభుత్వం వాళ్ల డిమాండ్ల పై స్పందించక పోతే త్వరలోనే ప్రత్యక్ష కార్యాచరణకు దిగి ఉద్యమాన్ని మరింత తీవ్రతరం చేస్తామని
![](https://newslinetelugu.com/cms/postImages/2024-06-28/1719590701_pani.jpg)
మానవ పుట్టుక మొదలైనప్పుడు మనిషి ఆహారం కోసం ప్రతి రోజు వేటాడేవారు. అలా వేటాడగా దొరికిన ఆహారాన్ని తల ఇంత తీసుకొని తినేవారు. అలా పరిణామ క్రమంలో ఆహారాన్ని స్టోర్ చేసుకోవడం కూడా మొదలుపెట్టారు. ఒక్కసారి వేటకు వెళ్లి ఆహారాన్ని దాచుకొని, కాల్చుకొని తినడం అలవాటు చేసుకున్నారు. అలా మెల్లిమెల్లిగా ఆహార పంటలు వేయడం మొదలుపెట్టారు. ఇలా జనరేషన్ మారుతూ మారుతూ అసలు మనం తినే ఆహారంలోనే మార్పులు తెచ్చుకునే పరిస్థితి ఏర్పడింది. నాలుకకు ఏది రుచిగా అనిపిస్తే దాన్ని మాత్రమే తింటున్నారు.
![](https://newslinetelugu.com/cms/postImages/2024-06-28/1719580891_Untitleddesign30.jpg)
ముగ్గురు ప్రాణాలు కోల్పోగా.. 15 మంది తీవ్రంగా గాయపడ్డారు. మరోవైపు ప్రమాదం జరిగిన స్థలంలో శరీరభాగాలు చెల్లాచెదురుగా పడిపోయాయి.
![](https://newslinetelugu.com/cms/postImages/2024-06-28/1719580189_images3.jpg)
డార్లింగ్ ప్రభాస్ ( prabhas) కల్కి( kalki) తో మరో రికార్డు క్రియేట్ చేస్తున్నాడు. బాహుబలి ఎప్పుడైతే వచ్చిందో అప్పటి నుంచి డార్లింగ్ దశ ,దిశ తిరిగిపోయింది. సినిమా రిలీజ్ చేస్తే చాలు వందకోట్లే..టాలీవుడ్ నుంచి బాలీవుడ్ లో తన సిగ్నేచర్ ను పెట్టిన వ్యక్తి ప్రభాస్. బాలీవుడ్ లో సక్సస్ సాధించడం చాలా కష్టం. అసలు ప్రభాస్ ఏ ఏ సినిమాలు 100కోట్ల క్లబ్ లో ఉన్నాయో చూడాలి.
![](https://newslinetelugu.com/cms/postImages/2024-06-28/1719580176_nbk.jpg)
తెలుగు సినిమా ఇండస్ట్రీలో నందమూరి ఫ్యామిలీ అంటే ఎంతటి గౌరవం ఉంటుందో మనందరికీ తెలుసు. అలాంటి ఫ్యామిలీ నుంచి బాలకృష్ణ స్టార్ హీరోగా ఎదిగారు. అలాంటి బాలకృష్ణ తాజాగా 109వ చిత్రం చేయబోతున్నారు. అయితే ఈ చిత్రం గురించి ఇప్పటికే ఎన్నో రకాల వార్తలు వినిపించాయి. అయితే ఈ సినిమాకు డైరెక్టర్ బాబి దర్శకత్వం వహిస్తున్నారు.షూటింగ్ స్టార్ట్ అయిందట. ఈ సినిమా టైటిల్ విషయంలో సందిగ్ధం ఏర్పడింది. ఈ సినిమాకు టైటిల్ ఏం పెట్టబోతున్నారనే దానిపై ఆసక్తి నెలకొంది. అయితే మొదట ఈ మూవీకి వీర మాస్ అనే టైటిల్ ఫిక్స్ చేశారని వార్తలు వచ్చాయి. కానీ అందులో నిజం లేదని తేలింది. అయితే టీజర్ మరియు గ్లింప్స్ లో చెప్పిన విధంగా అసురుడు తరహాలో ఒక టైటిల్ పెట్టే ఛాన్స్ ఉందని తాజా వార్తలు వినిపిస్తున్నాయి. అంతేకాకుండా డెమోన్ అనే టైటిల్ కూడా ఈ చిత్రానికి బాగుంటుందని నందమూరి అభిమానులు భావిస్తున్నారట.
![](https://newslinetelugu.com/cms/postImages/2024-06-28/1719578078_Untitleddesign29.jpg)
చేవెళ్ల ఎమ్మెల్యే ఎమ్మెల్యే కాలే యాదయ్య కూడా కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఢిల్లీలో సీఎం రేవంత్ రెడ్డి ఆయనకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ నేపథ్యంలోనే BRS పూర్తిగా కనుమరుగైపోతుందని ఇతర పార్టీలకు చెందిన నేతలు అంటున్నారు. తాజాగా ఈ అంశంపై కేసీఆర్ స్పందించారు.
![](https://newslinetelugu.com/cms/postImages/2024-06-28/1719576351_bjpmla.jpg)
ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి ఆమరణ దీక్షకు సిద్ధమవుతున్నారు. ఈ మేరకు పార్టీ అనుమతి కోరుతూ ఢిల్లీలో కేంద్ర మంత్రి,
తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డిని శుక్రవారం రాకేష్ రెడ్డి కలిశారు.
![](https://newslinetelugu.com/cms/postImages/2024-06-28/1719575442_Untitleddesign28.jpg)
దీంతో ప్రభుత్వం అప్రమత్తం అవ్వాలని, ఇలాంటి ఘటనలు చోటు చేసుకోకుండా చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.
![](https://newslinetelugu.com/cms/postImages/2024-06-28/1719575353_FingerinIceCream11zon.jpg)
ఆ ఐస్ క్రీమ్ ను తయారు చేసిన ఐస్క్రీం( ice cream) ఫ్యాక్టరీని గుర్తించారు. ఈ ఐస్ క్రీమ్ ఫ్యాక్టరీ పూణేలో( pune) ఉంది. దీంతో పోలీసులు అక్కడికి చేరుకుని విచారించగా.. రెండ్రోజుల క్రితం ఇక్కడ పనిచేస్తున్న ఓ వ్యక్తి వేలు కట్ అయినట్లు గుర్తించారు.
మంత్రి పొంగులేటి సారూ తాగడానికి నీళ్లు ఇవ్వండి అంటూ గ్రామస్తులు రోడ్డెక్కారు.
![](https://newslinetelugu.com/cms/postImages/2024-06-28/1719574617_images2.jpg)
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ శ్రధ్ధాకపూర్( sharaddha kapoor) ప్రస్తుతం సినిమాలతో ఫుల్ బిజీ గా ఉంది. చాలా రోజులుగా అమ్మడు లవ్ లో ఉందని తెలుస్తున్నా...ఎవరో మాత్రం గుట్టు విప్పలేదు.బాలీవుడ్ ఫిలిమ్ రైటర్ రాహుల్ మోదీ( rahul modi) తో ఆమె డేటింగ్ చేస్తున్నట్లుగా వస్తున్న వార్తలకి తాజాగా ఓ క్లారిటీ వచ్చింది. శ్రద్ధా కపూర్ లేటెస్ట్గా ఇన్స్టాగ్రామ్లో ఓ స్టోరీ పెట్టంది.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రులు ఢిల్లీ చుట్టూ చక్కర్లు కొడుతున్నారని, రేవంత్ రెడ్డి క్యాబినెట్లో మంత్రులు డమ్మీలుగా మారారని బీఆర్ఎస్ సోషల్ మీడియా కన్వీనర్ మన్నె క్రిశాంక్ ఆరోపించారు.
![](https://newslinetelugu.com/cms/postImages/2024-06-28/1719573444_585059a71c00002f000eb590.jpeg)
పుట్టిన వారం రోజుల నుంచి మొదలుపెడతారండి..మసాజ్ ( massage) చెయ్యడం..నెలల వయసున్న పిల్లలకి మసాజ్ చెయ్యడం మనం చూస్తూనే ఉంటాం. మనం పిల్లలకి మసాజ్ ఎంత బాగా చేస్తే వాళ్లకి అంత బుజ్జిగా అవుతారని పెద్దలు చెబుతుంటారు. అసలు మసాజ్ కి పిల్లలు బుజ్జిగా అవ్వడానికి ఏంటి లింక్ అంటారేమో..కొన్నింటికి లాజిక్స్ అడగకూడదు.
![](https://newslinetelugu.com/cms/postImages/2024-06-28/1719571683_29KDL22.jpg)
భారతదేశం లో గొప్ప గొప్ప నాయకులు, గొప్ప నాగరికతలు ఎంతో తెలుసుకోవల్సింది ఉండగా ...పుస్తకాల్లో చిన్నారుల పాఠ్య పుస్తకాల్లో తమన్నా, రణవీర్ సింగ్ గురించి లెసెన్స్ గా ఇవ్వడంపై పేరెంట్స్ మండిపడుతున్నారు.
![](https://newslinetelugu.com/cms/postImages/2024-06-28//1719569732_mlakale.jpg)
చేవెళ్ల బీఆర్ఎస్ ఎమ్మెల్యే కాలే యాదయ్య కాంగ్రెస్ పార్టీలో చేరారు.
![](https://newslinetelugu.com/cms/postImages/2024-06-28/1719566925_ayodhya.jpg)
ఈ మధ్య అన్ని రాష్ట్రాల్లోను వర్షాలే కదా...ఈ తేలికపాటి వర్షాలకు కూడా అయోధ్య రోడ్లు ...నదిలా నీళ్లు నిలబడిపోతున్నాయి. మోకాళ్లలోతు నీటితో రోడ్లు( roads) , వీధులు చెరువులను తలపిస్తున్నాయి. రామమందిరం ( ram mandir) సమీపంలోని నివాసాలు పూర్తిగా నీటిలో చిక్కుకున్నాయి. చాలా ప్రాంతాల్లో బైకులు, కార్లు మునిగిపోయాయి.
![](https://newslinetelugu.com/cms/postImages/2024-06-28/1719563606_452038185x104.jpg)
అసలు ఈ జంతువులకి ఎంత తెలివి అబ్బా...వేటికి ఎలా తెలుస్తుందో.. ట్రాఫిక్ లో సిగ్నల్ ( signal) పడితే జనాలకే ఆగడం బధ్ధకం అలాంటిది ఓ ఆవు ట్రాపిక్ రూల్స్ ను ఫాలో అయితే రెడ్ సిగ్నల్ ( red signal) పడగానే ...గ్రీన్ సిగ్నల్ కోసం వేచి చూడడం ప్రస్తుతం వైరల్ గా మారింది. ఈ ఘటన పూణెలో ఈ ఘటన వెలుగు చూసింది.
![](https://newslinetelugu.com/cms/postImages/2024-06-28/1719562068_XXXXXXXSEFGB.jpg)
దీంతో వారిని పోలీసులు అడ్డుకునేందుకు ప్రయత్నించారు. ఈ క్రంమలోనే పోలీసులు, విద్యార్థి సంఘాల నాయకుల మధ్య తోపులాట జరిగింది.
![](https://newslinetelugu.com/cms/postImages/2024-06-28/1719561887_Untitleddesign26.jpg)
నాటి ప్రపంచ ఆర్థిక విధానాలకు అనుగుణంగా సంస్కరణలు చేపట్టి దేశ ఆర్థిక స్థితిని చక్కదిద్దిన దార్శనికుడు, భరత జాతి ముద్దుబిడ్డ పీవీ నరసింహారావు అని కొనియాడారు.
![](https://newslinetelugu.com/cms/postImages/2024-06-28/1719559738_Untitleddesign26.jpg)
నాటి ప్రపంచ ఆర్థిక విధానాలకు అనుగుణంగా సంస్కరణలు చేపట్టి దేశ ఆర్థిక స్థితిని చక్కదిద్దిన దార్శనికుడు, భరత జాతి ముద్దుబిడ్డ పీవీ నరసింహారావు అని కొనియాడారు.
![](https://newslinetelugu.com/cms/postImages/2024-06-28/1719558375_images.jpg)
చాలా మంది మగవాళ్లకు భార్య ఉద్యోగం( job) చేస్తే నచ్చదు..చక్కగా ఇంట్లో వంట చేస్తూ ...పిల్లల బాగోగులు చూసుకుంటు...భర్త ఫోన్ చూసుకొని ఏదైనా మరిచిపోతే చేతికి అందిస్తూ తండ్రిగా( father) తన బాధ్యతలు కూడా భార్యే చేసేస్తూ ...ఇంట్లో ఉండే ఓ వైఫ్ కావాలని ...వందలో 10 శాతం మంది కోరుకుంటారు. వాళ్లకి భార్యకి ఆర్ధిక స్వేఛ్ఛ ఇవ్వాలంటే నొప్పి...ఎక్కడ ఎదురుతిరుగుతుందో అనే భయం. అలా ఫీలయిన ఓ భర్తను భార్య ఓ చిన్న కోరిక కోరింది.
![](https://newslinetelugu.com/cms/postImages/2024-06-28/1719557915_Untitleddesign25.jpg)
భారీ వర్షం కారణంగా ఎయిర్ పోర్టు పైభాగం కూలిపోవడంపై పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎయిర్ పోర్టును నిర్మించిన కాంట్రాక్టర్ల నిర్లక్ష్యం కారణంగానే ప్రమాదం జరిగిందని ఆరోపిస్తున్నారు.
![](https://newslinetelugu.com/cms/postImages/2024-06-28/1719556851_MotherMisgendersUnitedAirlinesFlightAttendant.jpg)
పొరపాటు ఎవ్వరి వల్ల అయినా జరగొచ్చు..క్షమించాలి...కుదరకపోతే ..ఓ దెబ్బ వేసి ఊరుకోవాలి. అంతేకాని అధికారం చేతిలో ఉంది కదా..అని రివైంజ్ తీర్చుకుంటా అంటే ఎలా చెప్పండి. ఇలానే అమెరికా( america) ఎయిర్ పోర్ట్ లో ఓ అధికారి ..తనను సర్ అన్నందుకు ఓ తల్లికొడుకును ఫ్లైట్ ఎక్కకుండా ఆపేసింది. ఏంటి సర్ అన్నందుకే అంటారా ..అవును..సర్ అన్నందుకే ...ఆవిడ మేడం తెలీక సర్ అని అనేసిందట సదరు మహిళ
![](https://newslinetelugu.com/cms/postImages/2024-06-28//1719556342_Untitleddesign24.jpg)
తొలిసారి దక్షిణాది నుంచి దేశానికి ప్రధానిగా నాయకత్వం వహించిన గొప్ప వ్యక్తి అని కొనియాడారు. ఆర్థికంగా అతలాకుతులమై ప్రమాదం అంచున ఉన్న దేశానికి ప్రధానిగా బాధ్యతలు స్వీకరించి కాపాడగలిగిన వ్యక్తి పీవీ అని కేటీఆర్ అన్నారు. పీవీ నరసింహారావుకి ముందు, ఆయన పాలన తర్వాత అన్నతీరుగా దేశ ఆర్థిక ముఖచిత్రాన్ని మార్చారని అన్నారు.
![](https://newslinetelugu.com/cms/postImages/2024-06-28/1719555638_nag.jpg)
గత కొద్ది రోజులుగా నాగ్ అశ్విన్ తెరకెక్కించిన కల్కి సినిమాపై భారీ అంచనాలు పెట్టుకున్నారు ప్రభాస్ అభిమానులు. జూన్ 27న కల్కి సినిమా విడుదలై బ్లాక్ బస్టర్ హిట్ గా దూసుకుపోతుంది.సినిమా విడుదలై హిట్ అవ్వడంతో సినిమాకి దర్శకత్వం వహించిన నాగ్ అశ్విన్ లవ్ స్టోరీ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇక ఈయన వైజయంతి మూవీస్ బ్యానర్ నిర్మాత అయినటువంటి అశ్విని దత్ కుమార్తె ప్రియాంక దత్ ని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు.వీరి స్నేహం ఎవడే సుబ్రహ్మణ్యం సినిమా సమయంలో ప్రేమగా మారింది.సినిమా అయిపోయాక ఓసారి ప్రియాంక కి ఇంట్లో పెళ్లి సంబంధాలు చూస్తున్నారు అని తెలిసిన నాగ్ అశ్విన్ తన ప్రేమని ఆపుకోలేక ఇంట్లో సంబంధాలు చూస్తున్నారట కదా.మీకు వాళ్లు ఓకే అయితే వారిని చేసుకోండి..ఒకవేళ నచ్చకపోతే మనం ఇద్దరం పెళ్లి చేసుకుందాం అంటూ సింపుల్గా తనను ప్రేమిస్తున్నాను అనే విషయాన్ని చెప్పేసారట నాగ్ అశ్విన్. ఇక ఆయన చెప్పిన ఈ ఒక్క మాటతో ప్రియాంక నాగ్ బుట్టలో పడిపోయింది.
![](https://newslinetelugu.com/cms/postImages/2024-06-28/1719553450_kai.jpg)
ప్రపంచవ్యాప్తంగా జూన్ 27న ప్రభాస్ నటించిన కల్కి 2898 AD మూవీ చాలా గ్రాండ్ గా విడుదలైంది.ఇక అంచనాలకు తగ్గట్టే బాక్సాఫీస్ షేక్ చేసి కలెక్షన్లు భారీగా రాబట్టినట్టు తెలుస్తుంది. మరి కల్కి ఫస్ట్ రోజు ఎన్ని కోట్లు వసూళ్లు చేసిందో ఇప్పుడు చూద్దాం..కల్కి 2898 ad మూవీ థియేటర్లలో వీర కుమ్ముడు కుమ్మింది.ఇక కొన్ని నివేదికలు తెల్పిన దాని ప్రకారం.. ఈ సినిమా ఫస్ట్ డే రోజు ప్రపంచవ్యాప్తంగా మొత్తం కలిపి 180 కోట్లకు పైగా గ్రాస్ అందుకున్నట్టు తెలుస్తోంది. ఇప్పటివరకు వచ్చిన సినిమాలలో ఈ సినిమా ఫస్ట్ డే రోజు కలెక్షన్ల పరంగా మూడో స్థానంలో ఉంది.మొదటి స్థానంలో రాజమౌళి ఆర్ఆర్ఆర్ (223కోట్లు) ఉండగా రెండవ స్థానంలో బాహుబలి( 217 కోట్ల) ఉంది.ఇక కల్కి మూవీ మన ఇండియాలో దాదాపు 95 కోట్ల నెట్, 115 కోట్ల గ్రాస్ వసూలు చేసినట్టు కొన్ని నివేదికలు తెలుపుతున్నాయి
![](https://newslinetelugu.com/cms/postImages/2024-06-27/1719498357_vjkvghealth3.jpg)
ఏపీలో ( ap) డయారియా( diarrhea) కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి. వాతావరణ మార్పులు కారణంగా పెద్ద ఎత్తున జనాలు ఆస్పత్రి పాలయ్యారు. గత నాలుగు రోజుల్లో వందమందికి పైగా డయేరియా బారినపడ్డారు. బాధిత ప్రాంతాల్లో అధికారులు యుద్దప్రాతిపదికన రక్షిత తాగునీటి సరఫరాకు చర్యలు చేపట్టారు.
![](https://newslinetelugu.com/cms/postImages/2024-06-27/1719497895_flight.jpg)
ప్రస్తుత కాలంలో చాలామంది మధ్య తరగతి ప్రజలకు విమానము ఎక్కాలని కోరిక ఉంటుంది. కానీ ఈ కోరిక తీరాలంటే ఖర్చుతో కూడుకున్న పని. అలాంటి విమానంలో ప్రయాణించేందుకు, వేయి రూపాయల లోపే టికెట్ రేటు ఉంది. స్పాష్ సేల్ పేరుతో ప్రత్యేక డిస్కౌంట్ ఆఫర్స్ ఉన్నాయి. ఈ ఆఫర్లు మీరు ఉపయోగించుకోవాలంటే, అప్లై చేసుకోవడానికి ఒక్కరోజు మాత్రమే సమయం ఉంది. అప్లై చేసిన తర్వాత సెప్టెంబర్ 30 వరకు ప్రయాణం చేయవచ్చు. ఈ ఆఫర్లు దేశంలోనే దిగ్గజ విమాన సంస్థ అయినటువంటి ఎయిర్ ఇండియా, ఎక్స్ప్రెస్ స్పెషల్ సేల్ పేరుతో తీసుకువచ్చింది. కేవలం 883 రూపాయలకే మన టికెట్లు అందిస్తున్నది.బుక్ చేసుకున్న తర్వాత జూలై 1వ తేదీ సెప్టెంబర్ 30 వరకు ఎప్పుడైనా ప్రయాణం చేయవచ్చు. ఈ మూడు నెలల్లో మీకు, నచ్చినటువంటి ప్లేస్ లోకి మీరు వెళ్ళవచ్చు.
![](https://newslinetelugu.com/cms/postImages/2024-06-27/1719494643_BB1oL0Qf.jpg)
చంద్రుడిపై ( MOON) రియల్ ఎస్టేట్ జరుగుతుంది అది అందరికి తెలిసిందే అయితే చంద్రయాన్ 3 ( CHANDRAYAN3) ప్రాజెక్ట్ సక్సస్ అయ్యాక చంద్రుడి ఉపరితలంపై దిగిన తర్వాత ల్యాండ్ అమ్మకాలు మరింత జోరుగా సాగుతున్నాయి.
నిరుద్యోగులకు కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నో హామీలిచ్చి ఇప్పుడు వాటిని పట్టించుకోవటం లేదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
![](https://newslinetelugu.com/cms/postImages/2024-06-27/1719486299_poonam.avif)
జులై 7వ తేదీ నుండి జరిగే ఆషాఢ మాస బోనాల ఉత్సవాలకు దేవాలయాల వారీగా సమీక్షా సమావేశాలు కొనసాగుతున్నాయి. జులై 21, 22వ తేదీల్లో జరిగే సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి బోనాల ఉత్సవాలపై మంత్రి పొన్నం ప్రభాకర్ గురువారం సమీక్షా సమావేశం నిర్వహించారు.
![](https://newslinetelugu.com/cms/postImages/2024-06-27/1719475418_c57c8ae87d91486a987f3cd16021c072.jpg)
ఛత్తీస్గఢ్( CHATTISGARH) లోని బిలాస్పూర్లో( BILASPUR) ఓ అమానుష ఘటన జరిగింది. ఇఫ్పుడు ఆ ఏరియా సీసీ టీవీ ( CC TV FOOTAGE) పుటేజీ సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అవుతుంది. రోడ్డుపై ఉన్న ఆవు దూడను( CALF) ఓ వ్యక్తి జాలి లేకుండా కారు ఎక్కించి చంపేశాడు. రోడ్డుపై పడుకున్న లేగదూడపైకి అతడు కావాలనే తన హ్యుందాయ్ కారును ఎక్కించాడు. అంతేగాక రివర్స్ గేర్లో మరోసారి దానిపైకి కారును తీసుకెళ్లడంతో లేగదూడ చనిపోయింది.
![](https://newslinetelugu.com/cms/postImages/2024-06-27/1719474393_law4.jpg)
ఇండియన్ ( INDIAN LAWS) చట్టాలు ఎలా ఉంటాయో...జనాలందరికి తెలిసిందే...మనవాళ్లు ..నేరస్థుడికి తర్వాత శిక్ష వెయ్యొచ్చు కాని...విచారణ మాత్రం గట్టిగా పాతికేళ్లు చేస్తారు. ఇకపై ఈ విధానానికి స్వస్తి చెప్పి కొత్త న్యాయ చట్టాలు తీసుకువస్తున్నారు. జీరో ఎఫ్ఐఆర్( ZERO FIR) , ఫిర్యాదులు, సమన్ల జారీ వంటివన్నీ ఇకపై ఆన్లైన్ ద్వారానే జరగనున్నాయి. జులై 1 నుంచి దేశంలో కొత్తగా నేర న్యాయ చట్టలలో భారీ మార్పులు రానున్నాయి. ప్రస్తుతం ఉన్న ఇండియన్ పీనల్ కోడ్ (IPC), సీఆర్పీసీ, ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ల( ADVIDENCE ACT) లో భారీ మార్పులు చేసిన ప్రభుత్వం దానిని ‘భారతీయ న్యాయ సంహిత, భారతీయ నాగరిక సురక్ష సంహిత, భారతీయ సాక్ష్య అధినియమ్’ గా మార్చింది.
![](https://newslinetelugu.com/cms/postImages/2024-06-27/1719471059_nag.jpg)
సీని సెలబ్రిటీలు ఎక్కువగా సెంటిమెంట్ ని ఫాలో అవుతూ ఉంటారు. అయితే తాజాగా విడుదలైన పాన్ ఇండియా మూవీ కల్కి సినిమా దర్శకుడు నాగ్ అశ్విన్ కూడా ఒక సెంటిమెంట్ ని ఫాలో అవుతూ ఉంటారట .ఇక ఆ సెంటిమెంట్ ఏంటంటే.. తన ప్రతి సినిమాలో ఓ హీరోయిన్ ఉండడం.. మరి ఇంతకీ నాగ్ అశ్విన్ మెచ్చిన ఆ సెంటిమెంట్ హీరోయిన్ ఎవరో ఇప్పుడు చూద్దామా..నాగ్ అశ్విన్ డైరెక్టర్ గా ఇప్పటివరకు మూడు సినిమాలను తెరకెక్కించారు.ఎవడే సుబ్రహ్మణ్యం, మహానటి, తాజాగా విడుదలైన కల్కి 2898 ఏడి మూవీ.అయితే ఈ మూడు సినిమాల్లో ఓ హీరోయిన్ మాత్రం కామన్ గా ఉంటూ వస్తుంది.ఇక నాగ్ అశ్విన్ సెంటిమెంట్ హీరోయిన్ ఎవరంటే హీరోయిన్ మాళవిక నాయర్.మాళవిక ఇంతకు ముందు నటించిన రెండు సినిమాలు హిట్ అవ్వడంతో కల్కి కూడా బ్లాక్ బస్టర్ అవుతుంది అని,నాగ్ అశ్విన్ కి ఈమె సెంటిమెంట్ హీరోయిన్ గా మారిపోతుంది అంటూ కొంతమంది జనాలు కామెంట్లు పెడుతున్నారు
న్యూస్ లైన్, ఖమ్మం : సీతారామ ప్రాజెక్ట్ మోటర్ల ట్రయల్ రన్ సక్సెస్ అయ్యింది. ఉమ్మడి ఖమ్మం జిల్లాకు వరప్రదాయనిగా ఉన్న ఈ ప్రాజెక్టును గత ప్రభుత్వంలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ 17వేల కోట్ల అంచనాతో నిర్మించారు. ఉమ్మడి ఖమ్మం, మహబూబాబాద్ జిల్లాలోని దాదాపు 10లక్షల ఎకరాలకు సాగు నీరు అందించాలనే లక్ష్యంతో దీన్ని నిర్మించారు. కేసీఆర్ ప్రారంభించిన ఈ ప్రాజెక్టు ప్రస్తుతం పూర్తి అయ్యింది. దీంతో మోటార్ల ట్రయల్ రన్ నిర్వహించారు. అది సక్సెస్ కావడంతో అన్నదాతలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
![](https://newslinetelugu.com/cms/postImages/2024-06-27/1719470177_vijay.jpg)
భారీ తారాగణంతో తెరకెక్కిన కల్కి మూవీ ప్రస్తుతం వరల్డ్ వైడ్ గా మంచి పాజిటివ్ టాక్ తో దూసుకుపోతోంది. ఇప్పటికే సినిమా చూసిన జనాలు అన్ని పాజిటివ్ రివ్యూలే ఇస్తున్నారు.తాజాగా విడుదలైన కల్కి సినిమాలో కూడా ఓ పాత్ర ఆ హీరోకి అస్సలు సెట్ అవ్వలేదట. అంతేకాదు కల్కి మూవీ అంత పెద్ద హిట్ అయినప్పటికీ ఈ సినిమాలో ఆ హీరో ఆ పాత్రలో నటించడం మాత్రం సినిమాకి పెద్ద మైనస్ అంటూ సినిమా చూసిన జనాలు ఎక్స్ వేదికగా రివ్యూలు ఇస్తున్నారు.మరి ఇంతకీ ఆ హీరో ఎవరయ్యా అంటే విజయ్ దేవరకొండ.. కల్కి 2898 AD మూవీలో విజయ్ దేవరకొండ అర్జునుడి పాత్రలో కనిపించారు. అయితే అర్జునుడి లుక్స్ లో విజయ్ దేవరకొండ అస్సలు బాలేడు అంటూ చాలామంది నెగిటివ్ రివ్యూలు ఇస్తున్నారు.క్స్ వేదికగా చాలామంది జనాలు విజయ్ దేవరకొండ అర్జునుడి పాత్ర పై నెగిటివ్ రివ్యూలు ఇస్తున్నారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో విజయ్ దేవరకొండపై ట్రోలింగ్ దారుణంగా జరుగుతుంది.
![](https://newslinetelugu.com/cms/postImages/2024-06-27/1719469947_991.jpg)
భగవంతుడు రక్షించాలనుకుంటే ...మంటల్లో కూడా నీకు దారి దొరికి బయటకొస్తావ్.. దానికి చాలా ఉదాహరణలు చూసే ఉంటాం. అందులో ఈ సంఘటనను కూడా చేర్చుకోవల్సిందే. బీహార్లో( BIHAR) ని సీతామర్హి( SEETHA MARHI) లో షాకింగ్ ఘటన వెలుగు చూసింది. వర్షం పడుతున్న సమయంలో ఇన్స్టా రీలు కోసం పొరుగింటి వారి టెర్రస్పైకి ఎక్కింది ఓ అమ్మాయి. అప్పుడే పెద్ద మెరుపు ..జస్ట్ మిస్ అంటూ పక్కన పడింది.
![](https://newslinetelugu.com/cms/postImages/2024-06-27/1719468134_download.jpg)
పదేళ్ల నుంచి జీవిత భాగస్వామి( life partner) కోసం వెతుకుతున్నాడు ఓ రైతు.. కానీ.. పెళ్లి కావడం లేదు.. దీంతో మానసికంగా కుంగిపోయాడు..ఎక్కడికి వెళ్లినా పిల్లనివ్వం...ఉద్యోగమైతే బాగుండు ఇలాంటి మాటలు విని విని చిరాకేసినట్లుంది. దీంతో ఏకంగా ఆఫీసర్స్ కే అర్జీ పెట్టాడు. జనస్పందన ప్రజా ఫిర్యాదుల పరిష్కార కార్యక్రమానికి హాజరై.. పిల్లను వెతికిపెట్టాలంటూ కోరాడు.
![](https://newslinetelugu.com/cms/postImages/2024-06-27/1719467001_ott.jpg)
ప్రస్తుతం యావత్ దేశాన్ని ఒక ఊపు ఊపేస్తున్న మూవీ అనగానే అందరికీ కల్కి 2898 AD మూవీనే గుర్తుకొస్తుంది.ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా జూన్ 27న విడుదలవడంతో ప్రస్తుతం సినీ ఇండస్ట్రీ మొత్తం ఈ మూవీ గురించే ముచ్చట్లు పెట్టుకుంటున్నారు.ఇక ఈ మధ్యకాలంలో థియేటర్లలో విడుదలైన సినిమాలు మిస్ అయితే ఓటీటి లో చూసే సౌకర్యం వచ్చేసింది. దాంతో చాలామంది థియేటర్లోకి వెళ్ళని వారు ఓటీటిలోకి వచ్చేసాక చూసేస్తున్నారు.అయితే ఈ సినిమా హక్కులని భారీ ధరకు అమెజాన్ ప్రైమ్ మీడియా వాళ్ళు కొనుగోలు చేసినట్టు తెలుస్తోంది. ఎందుకంటే ఈ సినిమా టైటిల్స్ పడే సమయంలో amazon prime ఓటిటి కనిపిస్తుంది. దీంతోఈ సినిమా ఓటిటి పార్ట్నర్ ఫిక్స్ అయిపోయిందని తెలిసిపోయింది
![](https://newslinetelugu.com/cms/postImages/2024-06-27/1719460028_sri.jpg)
ప్రస్తుతం సోషల్ మీడియాలో కానీ, వార్తల్లో కానీ ఎక్కడ చూసినా కల్కి, కల్కి, కల్కి ఈ పేరే ట్రేండింగ్ లో ఉంది. అలాంటి కల్కి చిత్రం ప్రపంచవ్యాప్తంగా జూన్ 27వ తేదీన రిలీజ్ అయింది. చిత్రం తర్వాత ప్రభాస్ కు యంగ్ రెబల్ స్టార్ అనే పేరు కాకుండా, మరో పేరు రాబోతోందని తెలుస్తోంది. మరి ఆ వివరాలు ఏంటో చూద్దాం.ఈ సినిమాలో విజువల్ ఎఫెక్ట్స్, గ్రాఫిక్స్, హాలీవుడ్ చిత్రానికి ఏమాత్రం తగ్గకుండా ఉన్నాయి. మొత్తానికి ఈ సినిమా అభిమానులకు గుస్ బంప్స్ తెప్పిస్తోందని చెప్పవచ్చు.అలాంటి ప్రభాస్ పేరు ఈ చిత్రం ద్వారా మారబోతుందని తెలుస్తోంది. ఇప్పటికే యంగ్ రెబల్ స్టార్ అని పేరు ఉన్నది. అయితే ఆయన పాత సినిమాల్లో ఎక్కడ చూసినా సినిమా పేర్లు పడే టైంలో యంగ్ రెబల్ స్టార్ అని టైటిల్స్ చూపించేవారు. కానీ కల్కి సినిమాలో మాత్రం ఆ పేరు కాకుండా "శ్రీ" ప్రభాస్ అని చూపించారు. ఇకనుంచి యంగ్ రెబల్ స్టార్ కాకుండా "శ్రీ" ప్రభాస్ అని పిలుస్తారన్నట్టు తెలుస్తోంది.
![](https://newslinetelugu.com/cms/postImages/2024-06-27/1719456099_prabhas.jpg)
ప్రభాస్ తెలుగు సినిమా ఇండస్ట్రీలోనే కాకుండా గ్లోబల్ స్టార్ గా ఎదిగిన హీరో.ఈయన ప్రస్తుతం హాలీవుడ్ హీరోలకు కూడా పోటీ ఇస్తూ సినిమా ఇండస్ట్రీలో దూసుకుపోతున్నాడు. అలాంటి ప్రభాస్ కటౌట్ నుంచి మొదలు నటన వరకు ఏది చూసినా అద్భుతంగా ఉంటుంది. డైరెక్టర్ రాజమౌళి ద్వారా బాహుబలి సినిమాలో నటించి పాన్ ఇండియా స్టార్ అయ్యారు. అలాంటి ప్రభాస్ తాజాగా నటించి విడుదలైన చిత్రం కల్కి 2898AD.. ఈ మూవీ జూన్ 27న ప్రపంచవ్యాప్తంగా విడుదలై అద్భుత టాక్ ను సొంతం చేసుకున్నది.
![](https://newslinetelugu.com/cms/postImages/2024-06-26/1719419025_dog.jpg)
మనం రాత్రులు పడుకున్న సమయంలో రకరకాల కలలు వస్తూ ఉంటాయి. ఈ కళలు వాస్తవ జీవితంపై ప్రభావం చూపుతాయని పండితులు అంటూ ఉంటారు. స్వప్న శాస్త్రం ప్రకారం జంతువులు, పక్షులు, కలలో కనిపిస్తే రకరకాల ఫలితాలు ఉంటాయని అంటున్నారు. రాత్రి పడుకున్న సమయంలో కుక్కలు కలలో కనిపిస్తే దీనికే సాంకేతమని అంటున్నారు.
![](https://newslinetelugu.com/cms/postImages/2024-06-26/1719411466_kalki.jpg)
చాలామంది హీరోలు ఇండస్ట్రీకి రావడంతోనే సక్సెస్ కారు. కొంతమంది హీరోలు మొదటి సినిమాతోనే స్టార్ రేంజ్ కి వెళ్ళిపోతారు.అయితే ఈ హీరో మాత్రం మొదటి సినిమా సమయం లోనే చాలా భయపడిపోయారట. అసలు నన్ను ఎవరు చూస్తారు.నేను ఇండస్ట్రీలో ఉండగలనా అని భయపడ్డారట.కానీ కట్ చేస్తే పాన్ ఇండియా హీరో. ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు సాధించిన నటుడు.. ఆయన ఎవరో కాదు రెబల్ స్టార్ ప్రభాస్.. ఈశ్వర్ సినిమాతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన ప్రభాస్ వర్షం సినిమాతో హీరోగా గుర్తింపు సంపాదించారు. అయితే ఈశ్వర్ సినిమా షూటింగ్ సమయంలో అసలు నన్ను ఎవరైనా హీరోలా చూస్తారా.. నేను ఎవరికైనా నచ్చుతానా..నేను ఇండస్ట్రీలో హీరోగా నిలదొక్కుకోగలుగుతానా అంటూ భయపడ్డారట.మొదటి సినిమాతోనే భయపడిన ఈ హీరో ప్రస్తుతం ఇండస్ట్రీ మొత్తాన్ని తన వైపు చూసేలా చేసుకున్నాడు
![](https://newslinetelugu.com/cms/postImages/2024-06-26/1719410330_pawam.jpg)
సినీ బ్యాగ్రౌండ్ ఉన్న ఫ్యామిలీలో నందమూరి, కొణిదెల, అక్కినేని, మంచు ఫ్యామిలీ వారే ఎక్కువగా ఉంటారు. అలాంటి ఈ తరుణంలో ఈ ఫ్యామిలీలో నుంచి ఇప్పటికే ఎంతోమంది హీరోలు ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి మంచి గుర్తింపుతో దూసుకుపోతున్నారు. ప్రస్తుతం ఇందులో నందమూరి ఫ్యామిలీ నుంచి మూడోతారం హీరోగా బాలకృష్ణ కొడుకు మోక్షజ్ఞ ఇండస్ట్రీ ఎంట్రీ ఇస్తారని గత కొంతకాలంగా వార్తలు వినిపిస్తున్నాయి. ట్ చేస్తే మోక్షజ్ఞ కంటే ముందే పవన్ కళ్యాణ్ కొడుకు అకిరా నందన్ ఇండస్ట్రీలోకి వచ్చేలా కనిపిస్తోంది. గత రెండు నెలల నుంచి అకిరా తన తండ్రి పవన్ కళ్యాణ్ తో ఎన్నికల ప్రోగ్రామ్స్ లో పాల్గొన్నారు. తన తండ్రి విజయం సాధించిన తర్వాత తన పక్కన అఖీరానే కనిపించారు. కాబట్టి కొన్ని నెలల్లోనే ఆయన ఇండస్ట్రీ ఎంట్రీ ఇప్పించాలని పవన్ కళ్యాణ్ తన వెంట తిప్పుకుంటున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. ఇలా మోక్షజ్ఞ కంటే ముందే ఆఖీరా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇస్తారని అంటున్నారు.
![](https://newslinetelugu.com/cms/postImages/2024-06-26/1719408562_Untitleddesign22.jpg)
కృష్ణా ఫేజ్-2 పంప్ హౌస్ లో మరమ్మత్తులు జరుగుతున్న నేపథ్యంలో పలు ప్రాంతాలకు నీటి సరఫరా నిలిచిపోనున్నట్లు వెల్లడించింది. కొన్ని చోట్ల పూర్తిగా, మరి కొన్ని ప్రాంతాల్లో పాక్షికంగా సరఫరాకు అంతరాయం కలిగే అవకాశం ఉంది.
![](https://newslinetelugu.com/cms/postImages/2024-06-26/1719408521_images4.jpg)
అసలు గుమ్మడి ( ASH GAURD) కాని ...గుమ్మడి కాయ గింజలు ఎవరు తింటున్నారు. బూడిద గుమ్మడికాయను మాత్రం.. మనలో చాలా మంది చాలా తక్కువ అంచనా వేస్తారు. బూడిద గుమ్మడి కాయలో మనం ఊహించని చాలా ప్రయోజనాలు ఉన్నాయి.
![](https://newslinetelugu.com/cms/postImages/2024-06-26/1719407081_Untitleddesign21.jpg)
సమయానికి స్టైఫండ్ ఇవ్వాలని, హాస్టల్స్ లో అన్ని రకాల వసతులు కల్పించాలని ఆందోళన చేపట్టారు. సర్కార్ దిగి వచ్చి తమ డిమాండ్లను నెరవేర్చేవరకు నిరసనలు విరమించేది లేదని స్పష్టం చేశారు. ఈ క్రమంలోనే ఎలక్టివ్ సర్జరీలను బహిష్కరించారు.
![](https://newslinetelugu.com/cms/postImages/2024-06-26/1719407067_bonalu.jpg)
బేగంపేట హరిత ప్లాజా హోటల్ లో ఆషాడ మాస బోనాల జాతర మహోత్సవాల ఏర్పాట్లపై అన్ని శాఖల అధికారులతో మంత్రి కొండా సురేఖ బుధవారం సమీక్ష సమావేశం నిర్వహించారు.
రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వుల మేరకు జీహెచ్ఎంసీ ఎన్ఫోర్స్మెంట్, విజిలెన్స్ అండ్ డిజాస్టర్ మేనేజ్మెంట్ నూతన కమిషనర్గా నియమించబడిన ఏ.వి. రంగనాథ్ బుధవారం బాధ్యతలను చేపట్టారు
![](https://newslinetelugu.com/cms/postImages/2024-06-26/1719405548_Untitleddesign20.jpg)
ఈ పిటిషన్ పై న్యాయస్థానం విచారణ జరిపింది. అక్రమంగా కార్యాలయాలను అధికార పార్టీ కూల్చేస్తుందని వైసీపీ తరఫు లాయర్ వాదించారు. కాగా, ప్రభుత్వం నుండి వివరణ తీసుకున్న తర్వాత న్యాయస్థానానికి నివేదిక ఇస్తామని టీడీపీ తరఫు లాయర్ చెప్పారు.
![](https://newslinetelugu.com/cms/postImages/2024-06-26/1719401788_danda.jpg)
టీజేఏస్ రాష్ట్ర అధ్యక్షులు ప్రొఫెసర్ కోదండరాం బుధవారం మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భగా ఆయన మాట్లాడుతూ జస్టిస్ ఘోష్ కమిషన్కి కాళేశ్వరంపై రెండు సార్లు ఆధారాలు సమర్పించామన్నారు.
![](https://newslinetelugu.com/cms/postImages/2024-06-26/1719400150_Untitleddesign19.jpg)
ఇలాంటి పరిణామాలు వైఎస్ హయాంలో ఎన్నో జరిగాయని, అయినా భయపడలేదని కేసీఆర్ గుర్తు చేశారు. కొందరు ఎమ్మెల్యేలు పార్టీ మారినంత మాత్రాన BRSకు వచ్చే నష్టం ఏమీ లేదని తెలిపారు.
![](https://newslinetelugu.com/cms/postImages/2024-06-26/1719399608_Untitleddesign18.jpg)
సింగరేణిని కాపాడాల్సిన బాధ్యత CPIకి ఉందని వెల్లడించారు. అందుకే సింగరేణి వేలానికి వ్యతిరేకంగా జులై 5న బంద్ నిర్వహిస్తామని తెలిపారు. అంతేకాకుండా CPI ఆధ్వర్యంలో 15 రోజుల పాటు నిరాహార దీక్షలు చేస్తామని అన్నారు.
![](https://newslinetelugu.com/cms/postImages/2024-06-26/1719399202_ycppin.png)
మాచర్ల వైసీపీ మాజీ ఎమ్మెల్యే, పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని బుధవారం పల్నాడు జిల్లా పోలీసులు అరెస్టు చేశారు.
ర్పూర్ నియోజకవర్గం కౌటాల మండల్ సాండ్గా గ్రామపంచాయతీ ఎత్తిపోతల పథకాన్ని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ బుధరవాం సందర్శించారు.
![](https://newslinetelugu.com/cms/postImages/2024-06-26/1719397927_Untitleddesign2.jpg)
కాంగ్రెస్ సర్కార్ తీసుకువచ్చిన మహాలక్ష్మి పథకంతో మహిళలు ఎక్కువగా ఆర్టీసీ బస్సుల్లోనే ప్రయాణం చేస్తున్నారు. దీంతో బస్సుల కొరత ఏర్పడిందో ఏమోకానీ కొన్ని చోట్ల బస్సులను తగ్గిస్తున్నారు.
ఓ మహిళను ఐటీ మంత్రి శ్రీధర్ బాబు అనుచరుడు మోసం చేశాడని బాధితురాలు మీడియా ముందుకు వచ్చింది.
![](https://newslinetelugu.com/cms/postImages/2024-06-26/1719396304_images1.jpg)
అమెరికా ( AMERICA) , విండీస్( WESTINDIES) మూకుమ్మడిగా ...టీ 20( T20 WORLD CUP) ప్రపంచకప్ కు ఆతిధ్యమిస్తున్నాయి. ఈసారి ఆఫ్ఘనిస్థాన్ సెమీ ఫైనల్కు చేరుకుని అందరినీ ఆశ్చర్యపరిచింది. బంగ్లాదేశ్పై( BANGLADESH) థ్రిల్లింగ్ విక్టరీతో ఆఫ్ఘన్ సెమీస్కు దూసుకొచ్చింది. దీంతో ఆఫ్ఘనిస్థాన్తో పాటు భారత్, ఇంగ్లండ్, దక్షిణాఫ్రికా సెమీ ఫైనల్ బెర్తులు కన్ఫార్మ్ చేసుకున్నాయి. ఇక మొదటి సెమీస్లో ఆఫ్ఘనిస్థాన్తో( AFGHANISTHAN) దక్షిణాఫ్రికా తలపడనుండగా, రెండో సెమీస్లో భారత్, ఇంగ్లండ్ తలపడనున్నాయి. గురువారం ఈ రెండు మ్యాచులు జరుగుతాయి.
![](https://newslinetelugu.com/cms/postImages/2024-06-26/1719396200_Untitleddesign1.jpg)
హైదరాబాద్ బేగంపేటలో మంగళవారం అర్ధరాత్రి దారుణం చోటు చేసుకుంది. పాటిగడ్డ ప్రాంతానికి చెందిన ఉస్మాన్ అనే యువకుడు తన మరదలిని ప్రేమిస్తున్నాడని ఆమె బావ అజాజ్తన ముగ్గురు స్నేహితులతో కలిసి ఉస్మాన్ హత్యకు ప్లాన్ వేశాడు. నలుగురు మాటువేసి ఉస్మాన్ను కత్తులతో పొడిచిచంపారు.
బీఆర్ఎస్ పార్టీ బీ ఫామ్ పైన గెలిచిన పోచారం శ్రీనివాస్ రెడ్డి, సంజయ్ కుమార్ కాంగ్రెస్ పార్టీలో చేరడం చట్ట వ్యతిరేకమైన పని అని బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డి అన్నారు.
![](https://newslinetelugu.com/cms/postImages/2024-06-26/1719394964_Untitleddesign.jpg)
గురుకులాల్లో బ్యాక్ లాగ్ పోస్టులు ఖాళీగా ఉంచకుండా అన్ని పోస్టులను భర్తీ చేయాలని అభ్యర్థులు గాంధీభవన్ వద్ద నిరసన చేపట్టారు. మొదట సీఎం రేవంత్ ఇంటి వద్ద నిరసన చేపట్టాలని విద్యార్థులు అనుకోగా పోలీసులు అనుమతించలేదు.
రాష్ట్రంలో రోజు రోజుకి మహిళలపై అత్యాచారాలు పెరిగిపోతున్నాయని.. బుధవారం బీజేపీ మహిళా మోర్చ నేతలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెంటనే రాజీనామా చేయాలంటూ సచివాలయాన్ని ముట్టడించారు
![](https://newslinetelugu.com/cms/postImages/2024-06-26/1719393202_teddy.jpg)
టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ కి ముగ్గురు కొడుకులు.. అందులో పెద్దబ్బాయి తండ్రి బాటలోనే నడిస్తే మిగిలిన ఇద్దరు అబ్బాయిలు హీరోలుగా మారారు. ఇక ఇందులో అల్లు అర్జున్ ప్రస్తుతం పాన్ ఇండియా హీరో. కానీ అల్లు శిరీష్ మాత్రం హీరోగా గుర్తింపు కోసం ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.అల్లు శిరీష్ హీరోగా చేస్తున్న బడ్డీ మూవీ వచ్చే నెల అంటే జూలై 26న విడుదలకు సిద్ధంగా ఉంది.అయితే ఈ సినిమాకి సంబంధించి ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ ని గ్రాండ్ గా చేశారు చిత్ర యూనిట్. ఇక ఈ ఈవెంట్లో అల్లు శిరీష్ మాట్లాడుతూ..ఈ ట్రైలర్ చూశాక నాకు ఈ మూవీపై మరింత కాన్ఫిడెన్స్ పెరిగింది.అలాగే ఈ మూవీకి జ్ఞానవేల్ బడ్జెట్ ఎక్కువగానే పెట్టారు.మా నాన్న కూడా నాపై ఇన్ని డబ్బులు ఎప్పుడు ఖర్చుపెట్టలేదు అంటూ ఆ ఈవెంట్ లో మాట్లాడారు.అయితే కొంతమంది నెటిజన్స్ అంత పెద్ద ఈవెంట్లో అల్లు శిరీష్ తండ్రిని అవమానించారు అంటూ నెటిజన్స్ కామెంట్లు పెడుతున్నారు
![](https://newslinetelugu.com/cms/postImages/2024-06-26/1719392412_Untitleddesign17.jpg)
సీఎం స్పందించి తమకు పోస్టింగ్స్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. మరికొంత మంది మహిళా అభ్యర్థులు మోకాళ్లపై కూర్చొని కొంగుచాచి తమకు పోస్టింగ్స్ ఇవ్వాలని వేడుకున్నారు.
![](https://newslinetelugu.com/cms/postImages/2024-06-26//1719391795_Acasehasbeenregisteredagainstthepersonwhoassaultedthejournalist.jpg)
బాబీ దాస్( bobby das) గా పిలుచుకునే మాజీ ఎమ్మెల్యే ప్రణబ్ ప్రకాశ్ దాస్ ( pranab prakash raj) అధికారిక నివాసంలో అక్రమ నిర్మాణాల కూల్చివేత గురించి ప్రశ్నించినందుకే ఈ సంఘటన జరిగింది.
![](https://newslinetelugu.com/cms/postImages/2024-06-26/1719389503_rana.jpg)
రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా చేస్తున్న కల్కి 2898 AD మూవీ పై ప్రతి ఒక్కరికి భారీ హోప్స్ ఉన్నాయి. ప్రస్తుతం దేశం మొత్తం ఎక్కడ చూసినా కల్కి.. కల్కి..కల్కి.. అంటూ ఈ సినిమా పేరే మార్మోగిపోతుంది.ఈ సినిమా లో ఇప్పటికే ఎంతమంది స్టార్లు ఉన్నారనే వార్తలు వినిపిస్తున్న సంగతి మనకు తెలిసిందే. అయితే తాజాగా ఈ మూవీ గురించి నెట్టింట ఓ రూమర్ వైరల్ అవుతుంది. అదేంటంటే ఈ మూవీలో రానా దగ్గుబాటి ఓ పవర్ ఫుల్ పాత్రలో నటిస్తున్నట్టు లేటెస్ట్ గా ఓ రూమర్ టాలీవుడ్ సర్కిల్స్ నుండి వినిపిస్తోంది.మహాభారతంలోని దుర్యోధనుడు పాత్రని కల్కి మూవీలో రానా దగ్గుబాటి పోషించినట్టు ఫిలిం సర్కిల్స్ నుండి ఓ టాక్ వినిపిస్తుంది
![](https://newslinetelugu.com/cms/postImages/2024-06-26/1719388443_Untitleddesign16.jpg)
దీనిపై విచారణ జరిపిన న్యాయస్థానం మంత్రి పొన్నం ప్రభాకర్ తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. చెక్కులను పంపిణీ చేయకుండా ఎందుకు అడ్డుకుంటున్నారని అధికారులను కోర్టు ప్రశ్నించింది.
![](https://newslinetelugu.com/cms/postImages/2024-06-26/1719385927_Untitleddesign15.jpg)
దాదాపు సంవత్సరం పాటు ఎదురు చుసిన తర్వాత చాలా ఆలస్యంగా ఈరోజు చెక్కులు అందజేశామని వెల్లడించారు. పలు కారణాలతో చెక్కుల పంపిణీ ఆలస్యమైందని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి BRS తరఫున డిమాండ్ చేశారు. కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకంలో రూ.లక్షతో పాటు తులం బంగారం కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తామని హామీ కాంగ్రెస్ నాయకులు హామీ ఇచ్చారు.
![](https://newslinetelugu.com/cms/postImages/2024-06-26/1719384903_dutchpilotnarinemelkumjasharesmomentthecanopyv0eHU1dzdydW9ibThkMZkiQzpb3vlI7Lxdi1aYEBD3mMUgFqshrLCVOyfmas.webp)
దెబ్బకు విమానం ఎక్కడం మానేస్తారు... ఇలాంటి ఇన్సిడెంట్ ఓ మహిళా పైలట్( lady pilot) కు ఎదురయ్యాయి. అయినప్పటికీ ధైర్యం కోల్పోని ఆమె విమానాన్ని సురక్షితంగా ల్యాండ్ చేశారు. కంటి చూపు తిరిగి సాధారణ స్థితికి రావడానికి ఆమెకు 28 గంటల సమయం పట్టిందట.. ఎంత గాలి మరి ...అసలు సేఫ్ కు నేల మీదకు రావడమే పెద్ద టాస్క్ ..నెదర్లాండ్స్కు చెందిన మహిళా పైలట్ నరైన్ మెల్కుమ్జాన్ రెండేళ్ల క్రితం ఎదుర్కొన్న ఈ చేదు అనుభవం జరిగిందని .. తాజాగా ఎక్స్లో పంచుకుంటూ ఆ వీడియోను షేర్ చేసుకున్నారు.
![](https://newslinetelugu.com/cms/postImages/2024-06-26/1719383262_Untitleddesign14.jpg)
చాలా ఆలస్యమైందని.. ఇప్పటికైనా సీఎం స్పందించి తమకు పోస్టింగ్ ఇవ్వాలని అభ్యర్థులు కోరారు. అయినప్పటికీ ప్రభుత్వం స్పందించకపోవడంతో తాజాగా మరోసారి ఆయన నివాసం వద్ద ఆందోళన చేపట్టారు. బుధవారం రేవంత్ రెడ్డి ఇంటి ఆవరణలో గురుకుల టీచర్ అభ్యర్థులు నిరసన చేపట్టారు. సీఎం స్పందించి తమకు పోస్టింగ్ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు.
![](https://newslinetelugu.com/cms/postImages/2024-06-25/1719328398_nivetha.jpg)
ఎలాంటి సినీ బ్యాగ్రౌండ్ లేకుండా ప్రత్యేకమైన సినిమాలతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చారు విశ్వక్ సేన్. ఇండస్ట్రీలోకి వచ్చిన కొద్ది కాలంలోనే మంచి హీరోగా గుర్తింపు పొందారు.అలాంటి విశ్వక్ సేన్ తో వరుసగా మూడు సినిమాల్లో ఈ నటించింది నివేత పెతురాజ్. దీంతో విశ్వక్ సేన్ మరియు ఈమె మధ్య ఏదో నడుస్తుందని అనేక వార్తలు వినిపిస్తున్నాయి. ఈమె తాజాగా పరువు అనే వెబ్ సిరీస్ లో నటించింది. ఈ వెబ్ సిరీస్ మంచి టాక్ తో దూసుకుపోతోంది. ఈ వెబ్ సిరీస్ ప్రమోషన్స్ లో పాల్గొన్న నివేతకు ఊహించని ప్రశ్న రిపోర్టర్స్ నుంచి ఎదురయింది. విశ్వక్ తో మరో సినిమా ఎప్పుడు చేస్తారని ప్రశ్నించగా.. నేను ఇక విశ్వక్ తో సినిమాలు చేయనని చెప్పింది. ఆయనతో చేయాలంటేనే భయం వేస్తోంది అనే విధంగా మాట్లాడింది.
![](https://newslinetelugu.com/cms/postImages/2024-06-25/1719324086_indian2.jpg)
ఇండియన్ ఫేమస్ డైరెక్టర్ శంకర్ అంటే తెలియని వారు ఉండరు. డైరెక్షన్ లో అద్భుతాలు సృష్టించే శంకర్ సినిమాల్లో ప్రజలకు ఉపయోగపడే ఏదో ఒక మెసేజ్ తప్పక ఉంటుంది. అలాంటి శంకర్ దర్శకత్వంలో వస్తున్నటువంటి పాన్ ఇండియా చిత్రం భారతీయుడు2. భారతీయుడు సినిమాకి సీక్వెల్ గా ఈ చిత్రాన్ని చేస్తున్నారు. అలాంటి ఈ మూవీలో లోక నాయకుడు అయినటువంటి కమలహాసన్ హీరోగా చేస్తున్నారు. భారతీయుడు చిత్రం 1996లో వచ్చి అద్భుతమైన విజయాన్ని అందుకుని చరిత్ర సృష్టించింది.
బీఆర్ఎస్ నాయకుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఎమర్జెన్సీపై మంగళవారం ఎక్స్లో ట్విట్ చేశారు. ఒకే ఒక్క ఎంపీ సీటు కోసం, ఒక వ్యక్తి ఈగో కోసం 21 నెలలపాటు ఈ దేశం మనుషుల్ని కోల్పోయింది.
![](https://newslinetelugu.com/cms/postImages/2024-06-25/1719321734_coverimage154443629116432817681643442360.jpg)
వర్షాకాలం ( RAINY SEASON) స్టార్ట్ అవుతుంది. ఓ వైపు ఎండలు మరో వైపు చిన్న చిరుజల్లులు...వేడిగా ఉందనో తడిచి ముద్దయితే ...జ్వరాలు( FEVER) , జలుబులు( COLD) తప్పవు. మన పెద్దలు కూడా చెబుతుండేవారు...తొలి జల్లులకు తడవరాదని...వర్షం నీరు చెత్తను, దుమ్ముని , ధూళిని తీసుకువస్తుందట,.
ఇప్పటికే రాష్ట్రంలోని( STATE) పలు ప్రాంతాల్లో ఎక్కువమంది దగ్గు, జలుబు, విష జ్వరాలతో ఇబ్బందులు పడుతున్నారు.
![](https://newslinetelugu.com/cms/postImages/2024-06-25/1719321273_lokeshvihari.jpg)
ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్ను క్రికెటర్ హనుమ విహారి మంగళవారం మర్యాదపూర్వకంగా క్యాంప్ ఆఫీసులో కలిశారు. జగన్ ప్రభుత్వంలో తనకు జరిగిన అవమానాలు, అన్యాయంపై లోకేష్ దృష్టికి తీసుకెళ్లారు.
![](https://newslinetelugu.com/cms/postImages/2024-06-25/1719321257_SreeLeela2.jpg)
తెలుగు సినిమా ఇండస్ట్రీలో అతి చిన్న వయసు హీరోయిన్లలో శ్రీలీలా కూడా ఒకరు. ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన కొద్ది కాలంలోనే స్టార్ హీరోయిన్ల లిస్టులో చేరిపోయింది. పెళ్లి సందడి అనే చిత్రం ద్వారా తెలుగు సినిమా ఇండస్ట్రీలోకి అరంగేట్రం చేసిన ఈ ముద్దుగుమ్మ అనతి కాలంలోనే ఇండస్ట్రీలో ఉండేటువంటి స్టార్ హీరోలు అందరితో తెరను పంచుకుంది. కేవలం తెలుగులోనే కాకుండా తమిళ్ లో కూడా ఆఫర్లు అందుకుంటుంది.
![](https://newslinetelugu.com/cms/postImages/2024-06-25/1719320023_vijay.jpg)
తెలుగు సినిమా ఇండస్ట్రీలో విజయ్ దేవరకొండ(Vijay devarakonda) ఎంతటి ప్రాచుర్యం పొందారో మనందరికీ తెలుసు. ఈయనకు రౌడీ హీరోగా మంచి పేరు వచ్చింది. అలాంటి విజయ్ దేవరకొండ ఖుషి(Kushi) సినిమా తర్వాత ఇంకా ఏ సినిమాలో నటించలేదు. యంగ్ డైరెక్టర్ రాహుల్ సంకృత్యన్ తో ఓ సినిమా చేయబోతున్నారు. మైత్రి మూవీ మేకర్స్ నిర్మించబోతున్న ఈ మూవీ వీడి14 అనే వర్కింగ్ టైటిల్ తో ప్రీ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటున్నది.
![](https://newslinetelugu.com/cms/postImages/2024-06-25/1719320008_tigershroffhotpicsinmunnamichaelthumbnail.jpg)
ఫిల్మ్ ఇండస్ట్రీలో( FILM INDUSTRY) అంటేనే మాయాలోకం. ఇక్కడ కంటికి కనిపించని ఎన్నో నాటకాలు నడుస్తాయి. మన ముందే నవ్వుతూ ఆడే బొమ్మలు తెర వెనుక ఏం చేయలేక...దిక్కుతోచక గదిలో ఇరుక్కుపోయిన వారందెరో.. ఒక్కోసారి వరుస విజయాలతో తీసుకెళ్ళి ఎక్కడో కూర్చోబెడతారు... వరుస ఫెయిల్యూర్స్( FAILURES) వస్తేమాత్రం.. గట్టిగా కిందకు తోసేసిట్టు పాతాళానికి పడిపోతుంటారు.బాలీవుడ్ యంగ్ , ఎనర్జిటిక్ ...హాట్ ఫిగర్ కు ఇప్పుడు ప్లాపులు కారణ:గా రెమ్యూనిరేషన్ తగ్గించేశారు.
![](https://newslinetelugu.com/cms/postImages/2024-06-25/1719318180_images3.jpg)
సింగపూర్ ( SINGAPORE) లో ఓ వింత సంఘటన జరిగింది. పాపం గెలవక గెలవక ఓ వ్యక్తి క్యాసినోలో 4 మిలియన్లు గెలిచాడు. ఓ గంట సేపు గెలిచిన ఆనందంలో తెగ తబ్బిఉబ్బిపోయాడు. తర్వాత తట్టుకోలేక ...ఆనందం భరించలేక హార్ట్ అటాక్( HEART ATTACK) తో చనిపోయాడు. పాపం జాక్ పాట్ ను అనుభవించకుండానే చనిపోవడంతో బాధపడుతున్నారు .
![](https://newslinetelugu.com/cms/postImages/2024-06-25/1719316350_Untitleddesign13.jpg)
ఈ నిధుల విడుదలలో ఆలస్యం కావడంతో అత్యవసర వైద్య సేవలకు అంతరాయం కలుగుతోందని నడ్డాకు రేవంత్ తెలిపారు. సిబ్బందికి ఇబ్బందులు కలగకుండా ఉండేందుకు రాష్ట్ర వాటాతో పాటు కేంద్రం వాటా మొత్తాన్ని కూడా అక్టోబర్ 2023 నుంచి రాష్ట్ర ప్రభుత్వమే విడుదల చేస్తున్న విషయాన్ని కేంద్ర మంత్రి దృష్టికి రేవంత్ రెడ్డి తీసుకెళ్లారు.
![](https://newslinetelugu.com/cms/postImages/2024-06-25/1719315639_ktrx.jpg)
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రచారంలో నీతులు చెప్పి.. ఇప్పుడు ప్రభుత్వంలోకి వచ్చాక నీతిమాలిన పనులు చేస్తున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు.
![](https://newslinetelugu.com/cms/postImages/2024-06-25/1719314772_Untitleddesign12.jpg)
సురేష్ షెట్కర్, రఘునందన్రావు, ఈటల, అసదుద్దీన్, మల్లు రవి, కుందూరు రఘవీర్, చామల కిరణ్కుమార్ రెడ్డి, కావ్య, బలరాం నాయక్, రామసాయం రఘురాం రెడ్డిలు తమ ప్రమాణస్వీకారం పూర్తయిన జై తెలంగాణ నినాదం అని నినాదాలు చేశారు. ఈటల రాజేందర్ జై సమ్మక్క సారలమ్మ అని నినాదం చేశారు.
![](https://newslinetelugu.com/cms/postImages/2024-06-25/1719313440_Oats.jpeg)
ఏదో ఒక సమయంలో మనం అధిక బరువు ( OVER WEIGHT)పెరిగిపోతూ ఉంటాం. సరైన లైఫ్ స్టైల్( LIFE STYLE) ఫాలో కాకపోవడం, జంక్ ఫుడ్( JUNK FOOD) తినడం లాంటి కారణాలు, అధికంగా తినడం వల్ల కూడా బరువు పెరుగిపోతూ ఉంటాం. ఒక్కసారి పెరిగామా...తగ్గించుకోవడం చాలా కష్టం. తగ్గడానికి మీరు ఎన్ని ప్రయత్నాలు చేసినా ...అప్పుడు మాత్రం మనం ఏం చెయ్యలేం. కాని సరైన డైట్ ఫాలో అయితే తగ్గడం సులువే అంటున్నారు. అందులోను ఓట్స్ మరింత బాగా పనిచేస్తుందట.
![](https://newslinetelugu.com/cms/postImages/2024-06-25/1719313321_acbraids.jpeg)
నెల్లూరు జిల్లాలో అవినీతి నిరోధకశాఖ అధికారులు మంగళవారం సొదాలు నిర్వహించారు.
![](https://newslinetelugu.com/cms/postImages/2024-06-25/1719311992_...jpg)
సాధారణంగా ప్రభుత్వ పథకాల పంపిణీలో ప్రజాప్రతినిధులే పాల్గొని లబ్దిదారులకు చెక్కులను పంపిణీ చేయాలి. కానీ ఎలాంటి పదవి లేకుండా సీఎం రేవంత్ రెడ్డి సోదరుడు తిరుపతి రెడ్డి కల్యాణ లక్ష్మి చెక్కులను పంపిణీ చేస్తున్నారు. మంగళవారం తిరుపతి రెడ్డి తమ నియోజకవర్గంలో కల్యాణ లక్ష్మి చెక్కులను పంపిణీ చేయడంతో దౌల్తాబాద్ జడ్పీటీసీ కోట్ల మహిపాల్ ఆయనపై మండిపడ్డారు. ఎలాంటి పదివి లేకున్నా కేవలం ముఖ్యమంత్రి అన్న అనే కారణంతో కల్యాణ లక్ష్మి చెక్కులు ఎలా పంపిణీ చేస్తారని ప్రశ్నించారు. ప్రోటోకాల్ ప్రకారమే చెక్కులను పంపిణీ చేయాలని కోరారు.
బల్కంపేట ఎల్లమ్మ తల్లి కల్యాణ మహోత్సవ వేడుకలు సమీపిస్తున్న నేపథ్యంలో ప్రభుత్వం అన్ని రకాల చర్యలు చేపట్టింది. జూలై 8, 9, 10 వ తేదీల్లో జరిగే బల్కంపేట ఎల్లమ్మ కళ్యాణం, ఉత్సవాలపై హైదరాబాద్ మంత్రి పొన్నం ప్రభాకర్ దేవాదాయ శాఖ ఉన్నతాధికారులతో రాష్ట్ర స్థాయి సమీక్షా సమావేశాన్ని ఏర్పాటు చేశారు.
![](https://newslinetelugu.com/cms/postImages/2024-06-25/1719311160_images2.jpg)
ఇప్పుడు పెళ్లి( MARRIGE) అంటే ఎంత హ్యాపీగా చేసుకుంటున్నారు..పెళ్లి ముందు పొటోలు ...పెళ్లి తర్వాత ఫొటోలు..అసలు పెళ్లి తంతు అంతా ఫొటోలే. అయితే ఈ సందడి పాతతరం వాళ్లకి లేదు. బ్లాక్ అండ్ ఫొటోస్ ను ఎఐ (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్) టెక్నాలజీతో లేనిది ఉన్నట్టుగా క్రియేట్ చేసుకునే వీలుంది. ఈ టెక్నాలజీ సాయంతో యువత కొత్త కొత్త ప్రయోగాలు చేస్తున్నారు.
![](https://newslinetelugu.com/cms/postImages/2024-06-25/1719308852_5.jpeg)
ప్రజాదర్బార్ వేస్ట్ ప్రజా దర్బార్, వాళ్ల కోసం, వాళ్ల పీఆర్ స్టంట్ల కోసం పెట్టుకున్న దర్బార్ అని ఆగ్రహం వ్యక్తం చేశాడు.
![](https://newslinetelugu.com/cms/postImages/2024-06-25/1719308616_traingavel.jpeg)
రైలులో(TRAIN) సామాను పోయిందా...చాలా వరకు ఆ సామాను రాములోరి ఖాతాలోకి వెళ్లినట్టే. పోలీసులకు కంప్లైంట్ ఇచ్చినా దొరకదు...మన అదృష్టం బాగుండి...సామాను దొరికినా ..అందులో అన్నీ ఉండవు. అయితే రైలులో సామాను పోగొట్టుకొని ...తిరిగి రైల్వే శాఖే ( RAILWAY) లక్ష పరిహారం చెల్లించాలని తీర్పు నిచ్చింది వినియోగదారుల కమిషన్.
![](https://newslinetelugu.com/cms/postImages/2024-06-25/1719308172_pawan.jpg)
న్యూస్ లైన్ డెస్క్: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ డబ్బు కోసం అలాంటి పని చేశారా.. అంత పెద్ద హీరోకి డబ్బు అవసరమా అని చాలామంది నోరెళ్లబెడతారు. అయితే ప్రతి ఒక్కరికి డబ్బు అవసరం అనేది ఉంటుంది. మామూలు జనాలకి వేలలో ఉంటే పెద్ద పెద్ద సెలబ్రిటీలకి లక్షల్లో,కోట్లలో ఉంటుంది. అయితే అప్పట్లో పవన్ కళ్యాణ్ కి కూడా డబ్బు అవసరం పడి ఒక పని చేశారట.ఆ పని ఏంటంటే..ఓ ప్రకటనలో నటించడం. అయితే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇప్పటివరకు ఎలాంటి ప్రకటనలో కూడా నటించడానికి ఒప్పుకోరు.
ఇక గతంలో ఆయన పెప్సీ అనే కూల్ డ్రింక్ యాడ్ లో నటించారు.అది కూడా ఆయన పొలం కొనడానికి కొన్ని డబ్బులు తక్కువ పడడంతో ఆ డబ్బు కోసం ఈ యాడ్ లో నటించారట. అయితే ఆ తర్వాత ఈ కూల్ డ్రింక్ వల్ల ఆరోగ్యానికి హానికరం అనే విషయం తెలుసుకున్న పవన్ కళ్యాణ్ మళ్లీ ఆ యాడ్లో నటించడానికి ఒప్పుకోలేదట. ఇక ఈ యాడ్ లో నటించడానికి బాలీవుడ్ లో ఉన్న స్టార్ హీరోల కంటే అధిక రెమ్యూనరేషన్ ఇస్తానని చెప్పినా కూడా పవన్ రిజెక్ట్ చేశారట.
ఇక అప్పట్లోనే ఆయన పెప్సి యాడ్ లో నటించినప్పుడు స్టార్ హీరో షారుక్ ఖాన్ కి యాడ్స్ లో నటిస్తే ఇచ్చిన దానికంటే 40 ల
![](https://newslinetelugu.com/cms/postImages/2024-06-25/1719308043_Untitleddesign10.jpg)
రక్షణ శాఖ ఆధ్వర్యంలో సైనిక్ స్కూల్లు ఇక ముందు నడప లేమని కేంద్రం విధానపరమైన నిర్ణయం తీసుకున్నందువల్లే ఇబ్బందులు ఏర్పాడ్డాయని అన్నారు. అసలు కేసీఆర్ సైనిక్ స్కూల్ గురించి మాట్లాడలేదని అనడం పచ్చి అబద్ధమని వినోద్ కుమార్ కుండబద్దలు కొట్టారు.
![](https://newslinetelugu.com/cms/postImages/2024-06-25/1719305678_Untitleddesign9.jpg)
ఈ అంశంపై విచారణ జరిపించేందుకు ప్రత్యేక కమిషన్ ను కూడా ఏర్పాటు చేశారు. ఈ కమిషన్ కు జస్టిస్ నర్సింహారెడ్డి నేతృత్వంలో నిర్వహించేందుకు సిద్ధమయ్యారు. ఈ మేరకే విచారణకు హాజరుకావాలని కోరుతూ కేసీఆర్ కు నోటీసులు కూడా పంపించారు. అయితే, జస్టిస్ నర్సింహా రెడ్డి విచారణలో ఏమాత్రం పారదర్శకత చూపించలేదని కేసీఆర్ ఆరోపించారు.
![](https://newslinetelugu.com/cms/postImages/2024-06-25/1719304850_15.jpeg)
పాడి కౌశిక్ రెడ్డి వీణవంక లోనితన ఇంట్లో తడిబట్టలతో, ఎలాంటి అవినీతి చేయలేదని, వెంకటేశ్వర స్వామి సాక్షిగా ప్రమాణం చేశారు.
![](https://newslinetelugu.com/cms/postImages/2024-06-25/1719303741_Untitleddesign8.jpg)
అసైన్డ్ భూములను, పోరంబోకు భూములను వెతికి మరీ కొనుగోళ్ళు జరుపుతున్నట్టుగా తెలుస్తోంది. ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలోని ఆరుట్ల, మంచాల, బొంగుళూరు గేట్, తుక్కుగూడ, కొంగరకలాన్, కందుకూరు, ఫార్మాసిటీ పరిసరాలను జల్లెడ పడుతూ ఆయా భూముల చిట్టాలను సేకరిస్తూ వాటిని కొంటుందట ఈయన టీమ్.
![](https://newslinetelugu.com/cms/postImages/2024-06-25/1719303398_BB1oL2Bf.jpg)
దేశాన్ని అతలాకుతలం చేస్తున్న నీట్( NEET PAPER LEAKAGE) పేపర్ లీకేజ్ వివాదంలో యూపీఎస్సీ( UPSC) చాలా అలర్ట్ అయ్యింది. ఇక పై ఈ తప్పులు జరగకుండా సర్వీస్ కమిషన్ పరీక్షల్లో చీటింగ్ ( CHEATING) కు తావివ్వకుండా పటిష్ట ఏర్పాట్లు చేయాలని నిర్ణయించుకుంది. దీని కోసం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) సాయం తీసుకోవాలని భావిస్తున్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ( AI) ఆధారిత సీసీటీవీ కెమారాతో ఎగ్జామ్ సెంటర్ లో నిఘా పెట్టేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నాయి.
![](https://newslinetelugu.com/cms/postImages/2024-06-25/1719302723_Untitleddesign7.jpg)
సరైన నిర్వహణ లేకపోవడం, అధికారుల నిర్లక్ష్యం ఈ హాస్టల్ దుస్థితికి కారణమని విద్యార్థి సంఘాల నాయకులు ఆరోపిస్తున్నారు. అద్దె భవనమైనా చూసి విద్యార్థులను అందులోకి చేర్చాలని డిమాండ్ చేస్తున్నారు.
![](https://newslinetelugu.com/cms/postImages/2024-06-25/1719301746_WhatsAppImage20240625at12.48.53PM.jpeg)
విభజన చట్టంలోని ఈ క్లాజ్ గడువు ఈ ఏడాదితో ముగిసిపోయింది. ఇప్పుడు ఉమ్మడి కోటాను రద్దు చేసి, అన్ని మెడికల్ సీట్లను స్థానికులకే కేటాయించాలని విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు. ఈ నెలలో చేపట్టే కౌన్సెలింగ్ ప్రారంభానికి ముందే రూల్స్ మార్చాలని కోరుతున్నారు. లేకుంటే తీవ్రంగా నష్టపోతామని వాపోతున్నారు.
![](https://newslinetelugu.com/cms/postImages/2024-06-25/1719301310_Untitleddesign6.jpg)
ఇండియా కూటమి తీరుపై ఎన్డీయే మండిపడుతోంది. ఏకగ్రీవంగా స్పీకర్ ఎన్నుకుంటే బాగుంటుందని మంత్రి పీయూష్ గోయల్ వ్యాఖ్యానించారు. విపక్షాల అభ్యర్థులను నిలబెట్టడంపై పీయూష్ గోయల్ మాట్లాడుతూ, షరతుల ఆధారంగా మద్దతు ఇచ్చే ఆలోచనను మేము తిరస్కరిస్తున్నామని చెప్పారు.
![](https://newslinetelugu.com/cms/postImages/2024-06-25/1719300562_kalki2898adboxofficeday1advancebooking3daystogo001.jpg)
కల్కి( KALKI) సినిమా బుకింగ్స్ తెలుగు రాష్ట్రాల్లో జోరుగా జరుగుతుంటే.. తమిళ్ లో మాత్రం చాలా ఘోరంగా ఉన్నాయి. అక్కడ ఉన్న తెలుగు వారు తప్ప ...మరో తమిళ్ జనాలు ఎవ్వరు బుకింగ్ జోలికి కూడా రావడం లేదు.
![](https://newslinetelugu.com/cms/postImages/2024-06-25//1719300751_Untitleddesign4.jpg)
ఈ ప్రమో కారణంగా అనుసయ మరోసారి తీవ్రమైన ట్రోలింగ్ బారిన పడిందనే చెప్పొచ్చు. ప్రోమోలో బ్లేజర్ తీసేసిన సీన్ చుసిన వారంతా ఆమెకు వ్యతిరేకంగా కామెంట్స్ పెట్టడం మొదలు పెట్టారు. అయితే, ఇందులో ఓ వ్యక్తి పెట్టిన కామెంట్ కు అనసూయ తనదైన స్టయిల్లో రిప్లై ఇచ్చింది.
![](https://newslinetelugu.com/cms/postImages/2024-06-25/1719297460_kalki.jpg)
న్యూస్ లైన్ డెస్క్: ప్రస్తుతం దేశం మొత్తం ఎదురుచూస్తుంది ప్రభాస్ హీరోగా చేసిన కల్కి 2898 AD మూవీ కోసమే..ఈ సినిమా మరో రెండు రోజుల్లో విడుదల కాబోతోంది. ఈ నేపథ్యంలో సినిమా గురించి ఎన్నో ఆసక్తికరమైన విషయాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. అలాగే భారీ తారాగణంతో తెరకెక్కుతున్న ఈ మూవీలో ఇప్పటికే కొంతమంది స్టార్ హీరోలు, హీరోయిన్ల పాత్రలు ఏంటి అనే విషయం బయటపడింది.ఇక మరికొంతమంది స్టార్స్ కూడా ఈ మూవీలో భాగమైనట్టు తెలుస్తోంది.
ఇప్పటికే కమల్ హాసన్, అమితాబ్ బచ్చన్, శోభన,దిశా పఠాని,దీపిక పదుకొనే వంటి స్టార్ల వివరాలు బయటకు వచ్చినప్పటికీ ఇంకా చాలామంది స్టార్ సెలబ్రెటీస్ ఈ మూవీలో చేస్తున్నట్టు తెలుస్తోంది.ఇక రీసెంట్గా విడుదలైన ట్రైలర్ లో హీరోయిన్ మాళవిక నాయర్ ఓ కీలక పాత్రలో నటిస్తున్నట్టు బయటపడింది. అయితే తాజాగా కల్కి మూవీ గురించి మరో ఇంట్రెస్టింగ్ విషయం నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది.అదేంటంటే ఈ మూవీలో ప్రభాస్ కి తల్లిగా ఓ యంగ్ హీరోయిన్ చేస్తుందట. ఆ హీరోయిన్ ఎవరంటే మృనాల్ ఠాకూర్..
ఫ్యామిలీ స్టార్, సీతారామం,హాయ్ నాన్న వంటి సినిమాలతో టాలీవుడ్ లో క్రేజీయెస్ట్ హీరోయిన్ గా
![](https://newslinetelugu.com/cms/postImages/2024-06-25/1719297189_images.jpg)
వికీలీక్స్( WIKI LEAKS) వ్యవస్థాపకుడు జులియన్ అసాంజే ( JULIAN ) ఈ రోజు ఉదయం జైలు నుంచి విడుదల అయ్యారు. అమెరికా ( AMERICA) న్యాయశాఖతో( JUDICIARY ) జరిగిన ఒప్పందంలో భాగంగా ఆయన నేరాన్ని అంగీకరించినట్లు మీడియా కథనాలు చెబుతున్నాయి . ఈ వారం పశ్చిమ ఫసిపిక్లోని యుఎస్ కామన్వెల్త్ ( US COMMON WEALTH) ప్రాంతమైన మరియానా ద్వీపంలో అమెరికా ఫెడరల్ కోర్టు విచారణకు హాజరుకానున్నారు. గూఢచర్యం చట్టం కింద అమెరికా( AMERICA) జాతీయ భద్రతకు సంబంధించిన సమాచారాన్ని చట్ట వ్యతిరేకంగా పొందారని ...దానిని పబ్లిక్ ప్రచురణ జరింగిందనే ఆరోపణతో అసాంజే జైలు కు వెళ్లారు.
![](https://newslinetelugu.com/cms/postImages/2024-06-25/1719296765_Untitleddesign3.jpg)
పాడి కౌశిక్ రెడ్డి చేసిన అక్రమాలను ఆధారాలతో సహా బయట పెడతానని హెచ్చరించారు.
![](https://newslinetelugu.com/cms/postImages/2024-06-25/1719254009_GQ272qsbwAIDaBD.jpeg)
టీ20 ప్రపంచకప్ సూపర్ 8లీగ్లో భాగంగా సోమవారం డారెన్ సామీ క్రికెట్ స్టేడియం వేదికగా జరిగిన భారత్ వర్సెస్ ఆస్ట్రేలియా పోరులో టీమిండియా గ్రాండ్ విక్టరీ నమోదు చేసింది. భారత బ్యాటర్లు రోహిత్ శర్మ ఊచకోత ఇన్నింగ్స్తో చెలరేగగా.. సూర్య కుమార్ యాదవ్ డేంజరస్ బ్యాటింగ్ చేశాడు. దాంతో టీమిండియా, ఆసీస్ జట్టుపై 24 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ విజయంతో భారత్ సెమీ ఫైనల్లో అడుగుపెట్టింది.
![](https://newslinetelugu.com/cms/postImages/2024-06-24/1719249649_DementiaCaregiver750.jpg)
రోజులు ఎలా ఉన్నాయంటే ..లేవడం లేటు ..ఆ రోజు ఎలా ముగుస్తుందో అలా అయిపోతుంది. మెకానికల్ లైఫ్. ప్రస్తుత ఆధునిక జీవితంలో కొద్ది వయస్సు పెరగగానే డిమెన్షియా (మతిమరుపు) వ్యాధి కామన్ అయిపోయింది. వయసైన వాళ్లు ఉన్నారంటే చాధస్తం మాటలు ఎక్కువ అంటారు. చాదస్తం కాదు...మతిమరుపు.
ఈ మతిమరుపు కారణంగా నిమిషం కిందట తామేమి చేశారో అది గుర్తు ఉండదు.
![](https://newslinetelugu.com/cms/postImages/2024-06-24/1719239720_images5.jpg)
ఆంధ్రా, తెలంగాణ లో ప్రయాణాలు చేసే వారు ప్రతి ఒక్కరికి ..జన్మభూమి తెలిసిందే.. విశాఖ-లింగంపల్లి జన్మభూమి( janmabhumi) ఎక్స్ ప్రెస్ ను రైల్వే శాఖ ( railway department) మళ్లీ అందుబాటులోకి తీసుకువస్తున్నట్లు తెలిపింది రైల్వే శాఖ. విజయవాడ( vijayawada) డివిజన్ లో ఆధునికీకరణ పనులు చేపట్టడంతో దక్షిణ మధ్య రైల్వే పలు రైళ్లను తాత్కాలికంగా రద్దు చేసింది.
టీమిండియా వర్సెస్ ఆస్ట్రేలియా జట్ల మధ్య డారెన్ సామీ స్టేడియం వేదికగా మ్యాచ్ జరుగుతుంది. ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన ఆసీస్ సారథి మిచెల్ మార్ష్ బౌలింగ్ ఎంచుకున్నాడు.
![](https://newslinetelugu.com/cms/postImages/2024-06-24/1719236181_coco.jpg)
న్యూస్ లైన్ డెస్క్: కొబ్బరినీళ్లు మనిషి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ఈ వాటర్ తరచూ తీసుకోవడం వల్ల గుండెకు సంబంధించిన వ్యాధులు కూడా రావు. అలాంటి కొబ్బరి కాయలోకి నీళ్లు ఎలా వస్తాయనేది చాలామందికి తెలియని ప్రశ్న. అయితే కొబ్బరికాయలోకి నీళ్లు ఏ విధంగా వస్తాయి అనే వివరాలు చూద్దాం.. కొబ్బరి నీళ్లలో అనేక విటమిన్స్ ఉంటాయి. ఇందులో విటమిన్ బి2, విటమిన్ బి3, పాంథోపెనిక్ యాసిడ్, పోలిక్ యాసిడ్, బయోటిన్, సోడియం, పొటాషియం, కార్బోహైడ్రేట్లు, అమైనో ఆమ్లాలు ఉంటాయి. అలాంటి కొబ్బరికాయలోకి మనం తాగే కొబ్బరి నీళ్లు ఎలా వస్తాయి అనేది చాలామంది ఆలోచన చేస్తూ ఉంటారు.
ఈ భూతల ప్రపంచంలోనే నీళ్లు ఉండే ఏకైక పండు కొబ్బరికాయ. అలాంటి ఈ కాయలో ఎండోస్పర్మ్ లేదా ఎంబ్రియో షాక్ అనేది ఉంటుంది. ఇది అభివృద్ధి చెందుతున్నటువంటి పిండానికి అనేక పోషకాలను అందిస్తుంది. అలాగే కొబ్బరి చెట్టు తన కణాల ద్వారా, వేర్ల నుండి నీటిని తీసి కాయకు రవాణా చేస్తుంది. ఈ నీటిలో ఎండోస్ఫర్ము కరిగిపోయినప్పుడు అది మందంగా మారి మొక్కల యొక్క వేర్ల ద్వారా నీరు కణాలను గ్రహించి కొబ్బరిక
![](https://newslinetelugu.com/cms/postImages/2024-06-24/1719235054_ramanna.webp)
రాష్ట్రంలో జరుగుతున్న నేతన్నలవి ఆత్మహత్యలు కాదని, అవి ముమ్మాటికీ ప్రభుత్వ హత్యలే అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు.
![](https://newslinetelugu.com/cms/postImages/2024-06-24/1719234851_nag.jpg)
న్యూస్ లైన్ డెస్క్: తెలుగు సినిమా ఇండస్ట్రీలో నందమూరి, అక్కినేని ఫ్యామిలీ అంటే ఎంతో గౌరవం ఉంటుంది. అలాంటి ఈ ఫ్యామిలీ నుంచి బాలకృష్ణ నాగార్జున స్టార్ హీరోలుగా ఎదిగారు. అలాంటి బాలకృష్ణ నాగార్జున కలిసి ఒక చిత్రంలో నటించారు. ఆ సినిమా ఏంటి ఆ వివరాలు చూద్దాం. బాలకృష్ణ, నాగార్జున మధ్య గొడవలు ఉన్నాయని అనేక వార్తలు వినిపిస్తూ ఉంటాయి. మరి వీరి మధ్య ఈ గ్యాప్ ఎందుకు వచ్చింది అందులో నిజం ఎంత అనే విషయానికి వస్తే..నాగార్జున మరియు బాలకృష్ణ కలిసి ఒక చిత్రం చేశారు. ఆ చిత్రం పేరు త్రిమూర్తులు.
ఈ మూవీలో బాలకృష్ణ నాగార్జున కలిసి కనిపించారు. వెంకటేష్ హీరోగా చేసినటువంటి ఈ మూవీలో బాలకృష్ణ గెస్ట్ రోల్ లో చేసినట్టు తెలుస్తోంది. 1987లో ఈ మూవీ విడుదల అయింది. ఈ చిత్రంలో చిరంజీవి, నాగార్జున, బాలకృష్ణ, కృష్ణ, శోభన్ బాబు, విజయశాంతి, చంద్రమోహన్, మురళీమోహన్, పద్మనాభం, రాధా, భాను, శారదా, జయమాలిని, అనురాధ ఇలా చాలామంది గెస్ట్ లుగా వచ్చారు. కానీ ఈ చిత్రం వారు అనుకున్నంత స్థాయిలో విజయం సాధించలేదు. అలాంటి ఈ చిత్రంలో వీరిద్దరూ కలిసి నటించారు.
![](https://newslinetelugu.com/cms/postImages/2024-06-24/1719234011_damodar.webp)
సంవత్సరాల నుంచి చాలీచాలని వేతనాలు తీసుకుంటూ ప్రజల కాపాడటంలో ప్రాణాలను అత్యంత కీలకమైన పాత్ర పోషిస్తున్నాయా ఎన్హెచ్ఎం ఉద్యోగులు అందరిని రెగ్యులరైజ్ చేయాలని నేషనల్ హెల్త్ మిషన్ రాష్ట్ర జనరల్ సెక్రెటరీ రామ రాజేష్ ఖన్నా అన్నారు.
కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్తో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమావేశం అయ్యారు.
![](https://newslinetelugu.com/cms/postImages/2024-06-24/1719229440_konda.jpeg)
సింగరేణి గనుల వేలం ఆపాలని, వీలైతే మరిన్ని గనులను సింగరేణికి కేటాయించాలని ప్రొఫెసర్ కోదండరాం అన్నారు.
![](https://newslinetelugu.com/cms/postImages/2024-06-24/1719229314_Vijaya.png)
ఈ రోజు ఫేమస్ విజయశాంతి ( vijayasanthi) ర్స్ ఓ పోస్టర్ తో పాటు పవర్ ఫుల్ గ్లింప్స్ ను విడుదల చేశారు. నందమూరి కళ్యాణ్ రామ్ ( kalyan ram) ఆఫీసర్ గా నటిస్తున్నారు. 'ఎన్కేఆర్21' ( NKR 21)ఈ చిత్రం ద్వారా ప్రదీప్ చిలుకూరి దర్శకుడిగా పరిచయమవుతున్నారు.
రాష్ట్రంలో 2 లక్షల ఉద్యోగాల భర్తీకి వెంటనే ఉద్యోగ నోటిఫికేషన్లు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ విద్యార్థి, నిరుద్యోగ సమాఖ్య తెలంగాణ విద్యార్థి నిరుద్యోగ యువజన జేఏసీ ఆధ్వర్యంలో ఓయూ విద్యార్థి నాయకులు, పలు సంఘాలు టీజీపీఎస్సీని ముట్టదించాయి.
![](https://newslinetelugu.com/cms/postImages/2024-06-24/1719227430_rains.jpg)
రాష్ట్రంలో మరో మూడు రోజులు తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ కేంద్రం హెచ్చరించింది.
![](https://newslinetelugu.com/cms/postImages/2024-06-24/1719225829_images2.jpg)
ఈ వారం ప్రభాస్ ‘కల్కి 2898 ad ‘ సినిమా రిలీజ్ కాబోతోంది. దీంతో అందరి చూపు దీనిపైనే ఉంది. కాబట్టి.. పోటీగా మరో సినిమా రిలీజ్ కావడం లేదు. అది ప్రభాస్ స్టామినా...ఓటీటీ రిలీజ్ చేయడానికి కూడా భయపడుతున్నారు. అయితే ఓటీటీలో రిలీజ్ అవుతున్న ఆ 13 సినిమాలు ఏంటో చూద్దాం.
![](https://newslinetelugu.com/cms/postImages/2024-06-24/1719225383_cmamrapali.jpg)
జీహెచ్ఎంసీ కమిషనర్గా ఆమ్రపాలికి అదనపు బాధ్యతలు అప్పగించారు. ఇప్పటివరకు ఆ స్థానంలో కొనసాగిన రొనాల్డ్ రోస్ను విద్యుత్ శాఖ కమిషనర్గా ట్రాన్స్ఫర్ చేశారు.
![](https://newslinetelugu.com/cms/postImages/2024-06-24/1719224277_images1.jpg)
ప్రపంచంలో ఒంటరి మొక్కను గుర్తించారు శాస్త్రవేత్తలు. ఆ మొక్కను పునరుత్పత్తి చేయడానికి శాస్త్రవేత్తలు ప్రయత్నిస్తున్నారు. దీని కోసం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్( Ai) టున్నారు. ఇప్పుడు శాస్త్రవేత్తలకు ఇదే పెద్ద తలకాయనొప్పి. ఈ ఒంటరి మొక్కకు జంటను వెతికే పనిలో పడ్డారు.
మొక్కను పరిశీలించి ఇది మగ ( MALE TREE) ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాయం తీసుకుంటున్నారు. ఈ అరుదైన మొక్క పేరు ఎన్సెఫాలార్టోస్ వూడీ. ఇది సైకాడ్ జాతికి చెందినది. వీటి గురించి తెలుసుకున్న శాస్త్రవేత్తలు ఆశ్చర్యపోతున్నారు.
సోమవారం మధ్యాహ్నం ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి కొణిదెల పవన్ కల్యాణ్ ప్రముఖ టాలీవుడ్ నిర్మాతలతో విజయవాడలోని క్యాంప్ ఆఫీసులో సమావేశం నిర్వహించారు
చివరి నిమిషంలో నీట్ పీజీ పరీక్ష రద్దు చేయడం వల్ల ఎంతో మంది విద్యార్థులు నష్టపోయారని మాజీ ఎంపీ వినోద్ కుమార్ అన్నారు.
![](https://newslinetelugu.com/cms/postImages/2024-06-24/1719222492_mlcjeevan.jpg)
కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి బీజేపీలో చేరనున్నారు. బీజేపీ నాయకులు బండి సంజయ్, ఈటెల రాజేందర్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డిని కలువనున్నారు.
![](https://newslinetelugu.com/cms/postImages/2024-06-24/1719220951_congressmla.jpg)
మరో బీఆర్ఎస్ ఎమ్మెల్యే కాంగ్రెస్ గూటికి చేరారు. జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు.
![](https://newslinetelugu.com/cms/postImages/2024-06-24/1719217939_14.jpeg)
గత కొన్ని రోజులుగా దేశంలో వరుస బాంబు బెదిరింపులు కలకలం సృష్టిస్తున్న విషయం తెలిసిందే. కాగా అదే తరహాలో హైదరాబాద్ నగరంలోని బేగంపేట్ విమానాశ్రయానికి (Begumpet Airport) బాంబు బెదిరింపులు (Bomb Threat) వచ్చాయి. ఈ విషయం పోలీసువర్గాల్లో తీవ్ర కలకలం రేపుతోంది.
![](https://newslinetelugu.com/cms/postImages/2024-06-24/1719217159_kalkirajasekhar24062024c.jpg)
మరో రెండు రోజుల్లో కల్కీ 2898ఏడీ (Kalki 2898 Ad) విడుదలపై భారీగా అంచనాలు ఉన్నాయి. సినిమా టికెట్లు హాట్ కేకుల్లా అమ్ముడయిపోతున్నాయి. టికెట్ రేటు కూడా పెంచుతున్నారు. అయితే ఈ టైంలోనే కల్కీ కి పెద్ద స్కెచ్ వేశారు మరో హీరో. ఎవరంటారా ...ఈ సినిమా సందట్లో మెల్లగా మార్కెట్లోకి వచ్చింది రాజశేఖర్ నటించిన కల్కి సినిమా. 2019లో విడుదలైన ఈ సినిమా ఇప్పుడు మళ్లీ రీ రిలీజ్ అయ్యింది. టికెట్లు అయిపోతాయేమో అని తొందరలో కొందరు ప్రభాస్(Prabhas) కల్కి మూవీ టికెట్లను బుక్(Ticket Bookings) చేసుకో
![](https://newslinetelugu.com/cms/postImages/2024-06-24/1719216216_12.jpeg)
ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని.. నర్సయ్యను అనే రైతు జనగామ కలెక్టర్ కార్యాలయం పైకెక్కి ఆత్మహత్యాయత్నం చేశారు.
![](https://newslinetelugu.com/cms/postImages/2024-06-24/1719213182_images.jpg)
ముస్లిం( muslim) పవిత్ర హజ్( hajj) యాత్రకు ఎంతోమంది తరలి వెళ్తుంటారు. అయితే ఈ ఏడాది మాత్రం హజ్ యాత్ర లో1300 మందికి పైగా మృతి చెందినట్లు సౌదీ అధికారులు కన్ఫర్మ్ చేశారు.
![](https://newslinetelugu.com/cms/postImages/2024-06-24/1719212200_bala.jpg)
న్యూస్ లైన్ డెస్క్: తెలుగు సినిమా ఇండస్ట్రీలో నందమూరి ఫ్యామిలీ అంటే ఎంతటి గౌరవం ఉంటుందో మనందరికీ తెలుసు. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ ఫ్యామిలీకి సంబంధించి ఎంతో మంది అభిమానులు ఉన్నారు. అలాంటి నందమూరి ఫ్యామిలీ నుంచి హీరోలుగా సెట్ అయింది మాత్రం బాలకృష్ణ ఆ తర్వాత జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్రామ్ అని చెప్పవచ్చు. కానీ ఇందులో జూనియర్ ఎన్టీఆర్ మాత్రం గ్లోబల్ స్టార్ గా మారారు. ఆయన ఇంతటి స్థాయికి చేరుకోవడానికి నందమూరి ఫ్యామిలీ సపోర్ట్ అని చాలామంది అనుకుంటారు. కానీ అది ఏది లేకుండా ఆయన తన సొంత టాలెంట్ తో అంతటి స్థాయికి వచ్చారు.
అలాంటి ఎన్టీఆర్ కు మరియు నందమూరి బాలకృష్ణకు మధ్య వైరం ఉందని ఇప్పటికే అనేక వార్తలు వినిపిస్తూ ఉంటాయి. కానీ ఇదంతా అబద్ధమని, జూనియర్ ఎన్టీఆర్ ఒక ఈవెంట్ లో చెప్పేశారు. బాబాయ్ గురించి చెబుతూ ఎమోషనల్ అయ్యారు. అదుర్స్ చిత్రం జూనియర్ ఎన్టీఆర్ కెరియర్ లోనే చాలా స్పెషల్ చిత్రమని చెప్పవచ్చు. ఈ మూవీలో ఎన్టీఆర్ డ్యూయల్ రోల్ లో చేశారు. అయితే ఈ చిత్రం నందమూరి అభిమానులకు ఒక స్పెషల్ ఎక్స్పీరియన్స్ అ
![](https://newslinetelugu.com/cms/postImages/2024-06-23/1719161991_chapathi.jpg)
న్యూస్ లైన్ డెస్క్:ప్రస్తుత కాలంలో చిన్నపిల్లలు ఆహారం తినాలంటే, మారం చేస్తూ ఉంటారు. వారి నాలుకకు రుచిగా ఉంటే ఏదైనా లాగించేస్తారు. ఆ విధంగా పిల్లల గ్రోత్ అద్భుతంగా పెరగాలంటే ఈ ఫుడ్ మంచిదని అంటున్నారు. అదే బెల్లంతో తయారుచేసిన 'గుర్ కి రోటి'. మరి దీన్ని ఎలా తయారు చేయాలి.
కావలసిన పదార్థాలు:
రెండు కప్పుల గోధుమపిండి, ఒక కప్పు మజ్జిక, అరకప్పు బెల్లం తురుము, కావలసినంత ఉప్పు, రెండు స్పూన్ల నెయ్యి కావాలి.
తయారు చేసే విధానం :
గోధుమపిండిని ఒక గిన్నెలో తీసుకొని చిటికెడు ఉప్పు, ఒక స్పూన్ నెయ్యి, ఒక కప్పు మజ్జిగ వేసి బాగా కలపాలి. దీన్ని చపాతి పిండిలా బాగా కలుపుకొని పైన కాసేపు మూత పెట్టి ఉంచాలి. పావుగంట తర్వాత దాన్ని చేత్తో ఒత్తుకోవాలి. ఆ తర్వాత బెల్లం తురుము చల్లుకొని, మళ్లీ చపాతీని మడత పెట్టి ఒత్తాలి. స్టవ్ మీద పెనం పెట్టి నెయ్యి రాసి ఆ చపాతిని రెండువైపులా కాల్చాలి. దీంతో అద్భుతమైన టేస్టు కలిగినటువంటి బెల్లం తురుము చపాతి రెడీ అయినట్టే
![](https://newslinetelugu.com/cms/postImages/2024-06-23/1719158284_pawankalyan.jpg)
సోమవారం మధ్యాహ్నం ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి కొణిదెల పవన్ కల్యాణ్ను ప్రముఖ టాలీవుడ్ నిర్మాతలు విజయవాడలోని క్యాంప్ ఆఫీసులో కలవనున్నారు
సౌతాఫ్రికా మహిళలతో జరుగుతున్న వన్డే సిరీస్లో భాగంగా ఆదివారం చిన్నస్వామి స్టేడియం వేదికగా జరిగిన మూడో వన్డే మ్యాచ్లో భారత మహిళ జట్టు ఘన విజయం సాధించింది.
![](https://newslinetelugu.com/cms/postImages/2024-06-23/1719148234_adani1123.jpg)
న్యూస్ లైన్ డెస్క్: దేశంలో అత్యంత సంపన్నమైన వ్యక్తుల జాబితాలో గౌతమ్ ఆదాని రెండవ స్థానంలో నిలిచారు. ఈయనకు ఎన్నో ఆస్తులున్నాయి. అలాంటి ఆయన ఆదాని గ్రూప్ సంస్థ చైర్మన్ గా కొనసాగుతున్నారు. ప్రస్తుతం ఈయన ప్రపంచంలోనే టాప్ బీలియనీర్ల జాబితాలో కూడా ఉన్నారు.ఈయన వ్యాపార సామ్రాజ్యం ఎడిబుల్ నుంచి మొదలు ఓడరేవుల వరకు విస్తరించబడింది. ఈ విధంగా వ్యాపారంలో అగ్రగామిగా ఉన్నటువంటి గౌతమ్ ఆదాని జీతం తెలిస్తే మాత్రం అందరూ ఆశ్చర్యపోతారు.
![](https://newslinetelugu.com/cms/postImages/2024-06-23/1719147782_kalki23.jpg)
న్యూస్ లైన్ డెస్క్: ప్రస్తుతం సోషల్ మీడియాలో కానీ,మెయిన్ మీడియాలో కానీ ఎక్కడ చూసినా కల్కి కల్కి కల్కి అనే పేరు వినిపిస్తోంది. అప్పట్లో వచ్చినటువంటి త్రిబుల్ ఆర్, బాహుబలి మూవీ తర్వాత అంతకంటే ఎక్కువ హైప్ పొందిన మూవీ అంటే కల్కి మూవీ అని చెప్పవచ్చు. ప్రస్తుతం ఈ చిత్రంపై దేశవ్యాప్తంగా ఎన్నో అంచనాలు ఉన్నాయి. సినిమా కోసం ప్రభాస్ అభిమానులంతా కళ్ళల్లో వత్తులు వేసుకుని ఎదురుచూస్తున్నారు. ఇంకా నాలుగు రోజుల్లో చిత్రం థియేటర్లోకి రానుంది. అలాంటి మూవీకి సంబంధించి తెలుగు రాష్ట్రాల్లో టికెట్ల రేట్లు కాస్త ఆశ్చర్య పరుస్తున్నాయి.
ప్రస్తుతం ఈ మూవీకి సంబంధించి టికెట్ల రేట్లు ఫిక్స్ చేసిన విధానం చూస్తే మాత్రం చర్చనీయాంశంగా మారనుంది. తెలంగాణ రాష్ట్రంలో రెగ్యులర్ షోలకు సింగిల్ స్క్రీన్ అయితే 75, మల్టీప్లెక్స్ అయితే 100 రూపాయల రేటు పెంచారు. తెల్లవారుజామున షో అయితే ఏకంగా 200 రూపాయల అదనపు రేటు ఫిక్స్ చేశారట. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇదే పాలసీ పాటిస్తున్నారట. కల్కి లాంటి విజువల్ వండర్ చిత్రానికి ఎక్కువమంది రావడానికి అవకాశం ఉంది. కానీ వారి అంచనాలక
![](https://newslinetelugu.com/cms/postImages/2024-06-23/1719147464_reva.webp)
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోమవారం ఢిల్లీ వెళ్లనున్నారు.
![](https://newslinetelugu.com/cms/postImages/2024-06-23/1719146003_Untitleddesign2.jpg)
నీట్ పరీక్ష రద్దు చేసి మళ్లీ నిర్వహించాలని, NTA రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ, నీట్ విద్యార్థుల పట్ల ప్రభుత్వ వైఖరినీ, కేంద్ర మంత్రి బండి సంజయ్ నీట్ సమస్యపై మాట్లాడకపోవడాన్ని నిరసిస్తూ అదివారం ఉదయం విద్యార్థి, యువజన సంఘాల ఆధ్వర్యంలో కేంద్ర మంత్రి బండి సంజయ్ ఇంటిని ముట్టడించారు.
![](https://newslinetelugu.com/cms/postImages/2024-06-23/1719143478_akira.jpg)
న్యూస్ లైన్ డెస్క్: తెలుగు సినిమా ఇండస్ట్రీ నుంచి ఎంతోమంది హీరోలు రాజకీయాల్లో అడుగు పెట్టారు. కానీ ఇందులో సక్సెస్ఫుల్ గా దూసుకెళ్లింది మాత్రం ఆనాటి సీనియర్ ఎన్టీఆర్ అని చెప్పవచ్చు. ఇక ఆయన తర్వాత తెలుగు రాష్ట్రాల్లో అంతటి ఘనత సాధించింది పవన్ కళ్యాణ్ మాత్రమే. జనసేన పార్టీని స్థాపించి దాదాపు పది సంవత్సరాలపాటు ఎంతో కష్టపడి 2024 ఎలక్షన్స్ లో పార్టీని ఓ గాడిన పెట్టారు. పోటీ చేసినటువంటి 21 అసెంబ్లీ స్థానాలకు 21 గెలుచుకొని తన టాలెంట్ ఏంటో నిరూపించుకున్నాడు పవన్ కళ్యాణ్.
చివరికి చంద్రబాబు క్యాబినెట్లో మంత్రి పదవి కూడా పొంది ప్రజాసేవలో లీనమైపోయాడు. అలాంటి పవన్ కళ్యాణ్ పిఠాపురంలో ప్రచారంలో ఉన్నప్పటి నుంచి తన కొడుకు అకిరా నందన్ ను వెంటేసుకొని తిరుగుతున్నాడు. ఎన్నడూ కూడా బయటకు రాని తన తండ్రి గెలుపులో కూడా పాత్ర వహించారని చెప్పవచ్చు. అంతేకాకుండా ప్రధాని మోడీ దగ్గరికి వెళ్ళినప్పుడు అకిరాను మరియు తన కూతురు ఆధ్యాను కూడా తీసుకెళ్లారు. అలాగే చంద్రబాబు దగ్గర కూడా వీరిద్దరూ ఆయన వెంట ఉన్నారు.
ఈ విధంగా తాను చేసే ప్రతి పనిలో అకిరానందన్ ను
![](https://newslinetelugu.com/cms/postImages/2024-06-23/1719143199_BWAZAF140429071003460F0.jpg)
పోలీసులకు, ఫారెస్ట్ అధికారులకు సమాచారం అందించామని.. అయినప్పటికీ ఎవరూ చర్యలు తీసుకోవడం లేదని చెబుతున్నారు.