mithun-chakravarthi వార్తలు

ఇండియన్ రైల్వే( RAILWAY)  రోజు కొన్ని లక్షల మంది ప్రయాణికులు వాళ్లు వెళ్లాలనుకునే ప్లేస్ కి వెళ్తుంటారు. అయితే చాలా మందికి ఈ రైల్వే ఫ్లాట్ ఫారమ్ టికెట్ ( PLATFORM) ధర కాస్త ఇబ్బందికరంగా మారింది. అందుకే రైల్వేశాఖ ప్రయాణికులకు శుభవార్త చెప్పనుంది. ప్లాట్‌ఫారం టికెట్ ధర తగ్గించాలనుకుంటుంది రైల్వే.

పాలకుర్తి  కొడకండ్ల మండలం గిర్ణి తండాలో ఉన్న మహాత్మా జ్యోతిబా ఫూలే బాలికల వసతి గృహంలో పదిరోజుల నుంచి నీళ్లు లేక బాలికలు ఇబ్బందులు పడుతున్నారు

హుజూరాబాద్‌లో  యువ నాయకుల మధ్య సవాల్ ప్రతి సవాళ్ల నేపథ్యంలో బుధవారం ఫిల్మ్ నగర్ వేంకటేశ్వర దేవాలయం  సాక్షిగా ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి  బ్లాక్ బుక్ ఓపెన్ చేశారు.  

దీనిపై విచారణ జరిపిన న్యాయస్థానం మంత్రి పొన్నం ప్రభాకర్ తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.  చెక్కులను పంపిణీ చేయకుండా ఎందుకు అడ్డుకుంటున్నారని అధికారులను కోర్టు ప్రశ్నించింది. 

 రేణు దేశాయ్  ఒకప్పుడు తెలుగు సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా వెలుగు వెలిగింది. పవన్ కళ్యాణ్ తో బద్రి సినిమాలో ఎప్పుడైతే నటించిందో అప్పటినుంచి వీరి మధ్య మంచి బాంటింగ్ కుదిరింది. అంతేకాకుండా అది ప్రేమగా మారింది. చివరికి ఇద్దరు పెళ్లి చేసుకుని ఇద్దరు పిల్లలకు జన్మ కూడా ఇచ్చారు. కానీ వీరి మధ్య ఏమైందో ఏమో విడాకులు తీసుకొని విడిపోయారు. ఇక  అప్పటి నుంచి తన ఇద్దరు పిల్లలను చూసుకుంటూ  ఒంటరిగానే ఉంటుంది.  కానీ పవన్ కళ్యాణ్ మరో దేశస్తురాలు అయినటువంటి అన్నా లేజినోవాను పెళ్లి చేసుకున్నారు.

పాడి కౌశిక్ రెడ్డి  వీణవంక లోనితన ఇంట్లో తడిబట్టలతో, ఎలాంటి అవినీతి చేయలేదని, వెంకటేశ్వర స్వామి సాక్షిగా ప్రమాణం చేశారు. 

ఈ ప్రమో కారణంగా అనుసయ మరోసారి తీవ్రమైన ట్రోలింగ్ బారిన పడిందనే చెప్పొచ్చు. ప్రోమోలో బ్లేజర్ తీసేసిన సీన్ చుసిన వారంతా ఆమెకు వ్యతిరేకంగా కామెంట్స్ పెట్టడం మొదలు పెట్టారు. అయితే, ఇందులో ఓ వ్యక్తి పెట్టిన కామెంట్ కు అనసూయ తనదైన స్టయిల్లో రిప్లై ఇచ్చింది. 
 

న్యూస్ లైన్ డెస్క్: ప్రస్తుతం దేశం మొత్తం ఎదురుచూస్తుంది ప్రభాస్ హీరోగా చేసిన కల్కి 2898 AD మూవీ కోసమే..ఈ సినిమా మరో రెండు రోజుల్లో విడుదల కాబోతోంది. ఈ నేపథ్యంలో సినిమా గురించి ఎన్నో ఆసక్తికరమైన విషయాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. అలాగే భారీ తారాగణంతో తెరకెక్కుతున్న ఈ మూవీలో ఇప్పటికే కొంతమంది స్టార్ హీరోలు, హీరోయిన్ల పాత్రలు ఏంటి అనే విషయం బయటపడింది.ఇక మరికొంతమంది స్టార్స్ కూడా ఈ మూవీలో భాగమైనట్టు తెలుస్తోంది.

ఇప్పటికే కమల్ హాసన్, అమితాబ్ బచ్చన్, శోభన,దిశా పఠాని,దీపిక పదుకొనే వంటి స్టార్ల వివరాలు బయటకు వచ్చినప్పటికీ ఇంకా చాలామంది స్టార్ సెలబ్రెటీస్ ఈ మూవీలో చేస్తున్నట్టు తెలుస్తోంది.ఇక రీసెంట్గా విడుదలైన ట్రైలర్ లో హీరోయిన్ మాళవిక నాయర్ ఓ కీలక పాత్రలో నటిస్తున్నట్టు బయటపడింది. అయితే తాజాగా కల్కి మూవీ గురించి మరో ఇంట్రెస్టింగ్ విషయం నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది.అదేంటంటే ఈ మూవీలో ప్రభాస్ కి తల్లిగా ఓ యంగ్ హీరోయిన్ చేస్తుందట. ఆ హీరోయిన్ ఎవరంటే మృనాల్ ఠాకూర్..

ఫ్యామిలీ స్టార్, సీతారామం,హాయ్ నాన్న వంటి సినిమాలతో టాలీవుడ్ లో క్రేజీయెస్ట్ హీరోయిన్ గా

వికీలీక్స్( WIKI LEAKS)  వ్యవస్థాపకుడు జులియన్ అసాంజే ( JULIAN ) ఈ రోజు ఉదయం జైలు నుంచి విడుదల అయ్యారు. అమెరికా ( AMERICA)  న్యాయశాఖతో( JUDICIARY )  జరిగిన ఒప్పందంలో భాగంగా ఆయన నేరాన్ని అంగీకరించినట్లు మీడియా కథనాలు చెబుతున్నాయి .  ఈ వారం పశ్చిమ ఫసిపిక్‌లోని యుఎస్‌ కామన్వెల్త్‌ ( US COMMON WEALTH) ప్రాంతమైన మరియానా ద్వీపంలో అమెరికా ఫెడరల్‌ కోర్టు విచారణకు హాజరుకానున్నారు. గూఢచర్యం చట్టం కింద అమెరికా( AMERICA)  జాతీయ భద్రతకు సంబంధించిన సమాచారాన్ని చట్ట వ్యతిరేకంగా పొందారని ...దానిని పబ్లిక్  ప్రచురణ జరింగిందనే ఆరోపణతో అసాంజే జైలు కు వెళ్లారు.

పాడి కౌశిక్ రెడ్డి చేసిన అక్రమాలను ఆధారాలతో సహా బయట పెడతానని హెచ్చరించారు. 

న్యూస్ లైన్ డెస్క్: కొబ్బరినీళ్లు  మనిషి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ఈ వాటర్ తరచూ తీసుకోవడం వల్ల గుండెకు సంబంధించిన వ్యాధులు కూడా రావు.  అలాంటి కొబ్బరి కాయలోకి నీళ్లు  ఎలా వస్తాయనేది చాలామందికి  తెలియని ప్రశ్న. అయితే కొబ్బరికాయలోకి నీళ్లు ఏ విధంగా వస్తాయి అనే వివరాలు చూద్దాం.. కొబ్బరి నీళ్లలో అనేక విటమిన్స్ ఉంటాయి. ఇందులో విటమిన్ బి2, విటమిన్ బి3, పాంథోపెనిక్ యాసిడ్, పోలిక్ యాసిడ్, బయోటిన్, సోడియం, పొటాషియం, కార్బోహైడ్రేట్లు, అమైనో   ఆమ్లాలు  ఉంటాయి. అలాంటి కొబ్బరికాయలోకి మనం తాగే కొబ్బరి నీళ్లు ఎలా వస్తాయి అనేది చాలామంది ఆలోచన చేస్తూ ఉంటారు.

ఈ భూతల ప్రపంచంలోనే నీళ్లు ఉండే ఏకైక పండు కొబ్బరికాయ. అలాంటి ఈ కాయలో ఎండోస్పర్మ్ లేదా ఎంబ్రియో షాక్  అనేది ఉంటుంది. ఇది అభివృద్ధి చెందుతున్నటువంటి పిండానికి అనేక పోషకాలను అందిస్తుంది. అలాగే కొబ్బరి చెట్టు తన కణాల ద్వారా, వేర్ల నుండి నీటిని తీసి కాయకు రవాణా చేస్తుంది. ఈ నీటిలో ఎండోస్ఫర్ము కరిగిపోయినప్పుడు  అది మందంగా మారి మొక్కల యొక్క వేర్ల ద్వారా నీరు కణాలను గ్రహించి కొబ్బరిక

మరో వారం రోజుల్లో అమర్‌నాథ్( AMARNATH)  యాత్ర ప్రారంభం కానుంది. ఇటీవల జమ్మూ కాశ్మీర్‌లో( JAMMU KASHMIR) వరుస ఉగ్రవాద ఘటనలు దృష్ట్యా ప్రభుత్వం మరింత సెక్యూరిటీ ని పెంచింది. ఈ నెల 29 వ తేదీన అమర్‌నాథ్ యాత్ర ప్రారంభం కానుంది. ప్రథమ పూజలో జమ్మూ కాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా పాల్గొంటారు. అమర్‌నాథ్ యాత్రికులకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు వివరించారు.

న్యూస్ లైన్ డెస్క్: ప్రస్తుతం భూమి మీద ఉన్నటువంటి చాలా జంతువులలో  కుక్కలు అత్యధిక విశ్వాసాన్ని కలిగి ఉంటాయట. అందుకే ప్రపంచవ్యాప్తంగా చాలామంది కుక్కలను అల్లారుముద్దుగా పెంచుతూ ఉంటారు. కొంతమంది కుక్కల కోసం కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తూ ఉంటారు. ఆ విధంగా కుక్కలను ఎంతో ప్రేమించే వ్యక్తులు  ఇతర దేశాల్లోనే కాకుండా మన ఇండియాలో కూడా ఉన్నారు. అయితే ఈ స్టార్ నటుడు మాత్రం కుక్కల కోసం ఏకంగా రూ:45 కోట్ల ఆస్తులను కేటాయించారు. మరి ఆయన ఎవరు? ఆయన ఎన్ని కుక్కలని పెంచుతారు. ఆ వివరాలు చూద్దాం. మొత్తం ఈయన దగ్గర 116  కుక్కలున్నాయి. వీటిని అల్లరి ముద్దుగా చూసుకుంటారు. ఇంతకీ ఆ హీరో ఎవరయ్యా అంటే బాలీవుడ్ సూపర్ స్టార్ మిథున్ చక్రవర్తి(mithin Chakravarthi)

హిందీలో పెద్ద హీరో. అంతేకాకుండా ఇండియాలోనే అతిపెద్ద డాగ్ లవర్. ఈయనకు ఇండియాలోని వివిధ ప్రాంతాలలో కలిసి మొత్తం 116 కుక్కలున్నాయి. ఈ కుక్కల కోసం మడు ఐలాండ్లో తన 1.5 ఎకరాలు ఆస్తిలో 76 కుక్కలను ఒక దగ్గర పెంచుతున్నారట. ఈయన కేటాయించిన ఆ స్థలం విలువ రూ:45 కోట్లట. ఈ స్థలంలో విలాసవంతమైనటువంటి ఒక బిల్డింగ్ ను నిర్మించి అందులో

advertisement