dogs వార్తలు
![](https://newslinetelugu.com/cms/postImages/2024-06-29/1719648067_Untitleddesign35.jpg)
ఇప్పటికే ధర్మపురి శ్రీనివాస్ మృతితో రెండు తెలుగు రాష్ట్రాలు శోకసంద్రంలో మునిగిపోయాయి. ఈ నేపథ్యంలోనే మరో కీలక రాజకీయ నాయకుడు తుదిశ్వాస విడిచారు.
![](https://newslinetelugu.com/cms/postImages/2024-06-26//1719391795_Acasehasbeenregisteredagainstthepersonwhoassaultedthejournalist.jpg)
బాబీ దాస్( bobby das) గా పిలుచుకునే మాజీ ఎమ్మెల్యే ప్రణబ్ ప్రకాశ్ దాస్ ( pranab prakash raj) అధికారిక నివాసంలో అక్రమ నిర్మాణాల కూల్చివేత గురించి ప్రశ్నించినందుకే ఈ సంఘటన జరిగింది.
![](https://newslinetelugu.com/cms/postImages/2024-06-25/1719301310_Untitleddesign6.jpg)
ఇండియా కూటమి తీరుపై ఎన్డీయే మండిపడుతోంది. ఏకగ్రీవంగా స్పీకర్ ఎన్నుకుంటే బాగుంటుందని మంత్రి పీయూష్ గోయల్ వ్యాఖ్యానించారు. విపక్షాల అభ్యర్థులను నిలబెట్టడంపై పీయూష్ గోయల్ మాట్లాడుతూ, షరతుల ఆధారంగా మద్దతు ఇచ్చే ఆలోచనను మేము తిరస్కరిస్తున్నామని చెప్పారు.
![](https://newslinetelugu.com/cms/postImages/2024-06-25/1719300995_nivetha.jpg)
న్యూస్ లైన్ డెస్క్: నివేదా థామస్ చైల్డ్ ఆర్టిస్ట్ గా దాదాపు డజన్ కి పైగా సినిమాల్లో నటించిన ఈ ముద్దుగుమ్మ తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది మాత్రం నాని హీరోగా చేసిన జెంటిల్ మెన్ అనే మూవీ తో. ఈ సినిమాలో నివేదా థామస్ తో పాటు మరో నటి సురభి కూడా నటించింది.కానీ ఈ సినిమాలో నివేదా కి మంచి క్రేజ లభించడంతో టాలీవుడ్ లో క్రేజియెస్ట్ హీరోయిన్ గా మారిపోయింది.అలా తెలుగులో నిన్ను కోరి, 118, జై లవకుశ, వకీల్ సాబ్ వంటి సినిమాల్లో హీరోయిన్గా చేసింది.
ఇక ఈమె చివరిగా తెలుగులో రెజీనాతో కలిసి షాకిని డాకిని అనే లేడీ ఓరియంటెడ్ మూవీలో నటించింది.అలాగే మలయాళం లో కూడా ఓ మూవీ లో నటించి ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉంటుంది. అయితే ఆ మధ్యకాలంలో సోషల్ మీడియాలో తన సోదరుడి తో కలిసి నివేదా థామస్ డాన్స్ చేసిన వీడియో చాలా వైరల్ అయింది. అంతేకాదు షర్టు పాయింట్ వేసుకున్న నివేదా చాలా బొద్దుగా కనిపించడంతో సినిమాలు మానేసిన నివేదా చాలా లావుగా అయిపోయింది అని ఆమెపై ట్రోల్స్ చేశారు. ఇదిలా ఉంటే తాజాగా నీవేదా తన ఎక్స్ ఖాతా ద్వారా చాలా రోజులు అయింది కానీ కుదిరింది అంటూ ఒక పోస్ట్ పెట్టింది.
దాంతో ఈ పోస్ట్ చ
![](https://newslinetelugu.com/cms/postImages/2024-06-25//1719300751_Untitleddesign4.jpg)
ఈ ప్రమో కారణంగా అనుసయ మరోసారి తీవ్రమైన ట్రోలింగ్ బారిన పడిందనే చెప్పొచ్చు. ప్రోమోలో బ్లేజర్ తీసేసిన సీన్ చుసిన వారంతా ఆమెకు వ్యతిరేకంగా కామెంట్స్ పెట్టడం మొదలు పెట్టారు. అయితే, ఇందులో ఓ వ్యక్తి పెట్టిన కామెంట్ కు అనసూయ తనదైన స్టయిల్లో రిప్లై ఇచ్చింది.
![](https://newslinetelugu.com/cms/postImages/2024-06-24/1719236181_coco.jpg)
న్యూస్ లైన్ డెస్క్: కొబ్బరినీళ్లు మనిషి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ఈ వాటర్ తరచూ తీసుకోవడం వల్ల గుండెకు సంబంధించిన వ్యాధులు కూడా రావు. అలాంటి కొబ్బరి కాయలోకి నీళ్లు ఎలా వస్తాయనేది చాలామందికి తెలియని ప్రశ్న. అయితే కొబ్బరికాయలోకి నీళ్లు ఏ విధంగా వస్తాయి అనే వివరాలు చూద్దాం.. కొబ్బరి నీళ్లలో అనేక విటమిన్స్ ఉంటాయి. ఇందులో విటమిన్ బి2, విటమిన్ బి3, పాంథోపెనిక్ యాసిడ్, పోలిక్ యాసిడ్, బయోటిన్, సోడియం, పొటాషియం, కార్బోహైడ్రేట్లు, అమైనో ఆమ్లాలు ఉంటాయి. అలాంటి కొబ్బరికాయలోకి మనం తాగే కొబ్బరి నీళ్లు ఎలా వస్తాయి అనేది చాలామంది ఆలోచన చేస్తూ ఉంటారు.
ఈ భూతల ప్రపంచంలోనే నీళ్లు ఉండే ఏకైక పండు కొబ్బరికాయ. అలాంటి ఈ కాయలో ఎండోస్పర్మ్ లేదా ఎంబ్రియో షాక్ అనేది ఉంటుంది. ఇది అభివృద్ధి చెందుతున్నటువంటి పిండానికి అనేక పోషకాలను అందిస్తుంది. అలాగే కొబ్బరి చెట్టు తన కణాల ద్వారా, వేర్ల నుండి నీటిని తీసి కాయకు రవాణా చేస్తుంది. ఈ నీటిలో ఎండోస్ఫర్ము కరిగిపోయినప్పుడు అది మందంగా మారి మొక్కల యొక్క వేర్ల ద్వారా నీరు కణాలను గ్రహించి కొబ్బరిక
![](https://newslinetelugu.com/cms/postImages/2024-06-23/1719130377_amarnathyatra.png)
మరో వారం రోజుల్లో అమర్నాథ్( AMARNATH) యాత్ర ప్రారంభం కానుంది. ఇటీవల జమ్మూ కాశ్మీర్లో( JAMMU KASHMIR) వరుస ఉగ్రవాద ఘటనలు దృష్ట్యా ప్రభుత్వం మరింత సెక్యూరిటీ ని పెంచింది. ఈ నెల 29 వ తేదీన అమర్నాథ్ యాత్ర ప్రారంభం కానుంది. ప్రథమ పూజలో జమ్మూ కాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా పాల్గొంటారు. అమర్నాథ్ యాత్రికులకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు వివరించారు.
![](https://newslinetelugu.com/cms/postImages/2024-06-19/1718806272_cha1.jpg)
న్యూస్ లైన్ డెస్క్: ప్రస్తుతం భూమి మీద ఉన్నటువంటి చాలా జంతువులలో కుక్కలు అత్యధిక విశ్వాసాన్ని కలిగి ఉంటాయట. అందుకే ప్రపంచవ్యాప్తంగా చాలామంది కుక్కలను అల్లారుముద్దుగా పెంచుతూ ఉంటారు. కొంతమంది కుక్కల కోసం కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తూ ఉంటారు. ఆ విధంగా కుక్కలను ఎంతో ప్రేమించే వ్యక్తులు ఇతర దేశాల్లోనే కాకుండా మన ఇండియాలో కూడా ఉన్నారు. అయితే ఈ స్టార్ నటుడు మాత్రం కుక్కల కోసం ఏకంగా రూ:45 కోట్ల ఆస్తులను కేటాయించారు. మరి ఆయన ఎవరు? ఆయన ఎన్ని కుక్కలని పెంచుతారు. ఆ వివరాలు చూద్దాం. మొత్తం ఈయన దగ్గర 116 కుక్కలున్నాయి. వీటిని అల్లరి ముద్దుగా చూసుకుంటారు. ఇంతకీ ఆ హీరో ఎవరయ్యా అంటే బాలీవుడ్ సూపర్ స్టార్ మిథున్ చక్రవర్తి(mithin Chakravarthi)
హిందీలో పెద్ద హీరో. అంతేకాకుండా ఇండియాలోనే అతిపెద్ద డాగ్ లవర్. ఈయనకు ఇండియాలోని వివిధ ప్రాంతాలలో కలిసి మొత్తం 116 కుక్కలున్నాయి. ఈ కుక్కల కోసం మడు ఐలాండ్లో తన 1.5 ఎకరాలు ఆస్తిలో 76 కుక్కలను ఒక దగ్గర పెంచుతున్నారట. ఈయన కేటాయించిన ఆ స్థలం విలువ రూ:45 కోట్లట. ఈ స్థలంలో విలాసవంతమైనటువంటి ఒక బిల్డింగ్ ను నిర్మించి అందులో