AP: రైల్వేస్టేషన్‌ లిఫ్టులో మూడు గంటల పాటు ఇరుక్కుపోయిన ప్రయాణికులు..!

పరిమితికి మించి ఎక్కడంతో  ఆగిపోయింది లిఫ్ట్. ప్రయాణికులు లిఫ్ట్ లో ఉండగా తలుపులు తెరుచుకోకపోవడంతో.. దాదాపు 3 గంటలు అందులోనే ఉండిపోయింది.  ప్రయాణికులు కేకలు విని లిఫ్ట్ వద్దకు వచ్చారు పోలీసులు.


Published Feb 02, 2025 12:12:00 PM
postImages/2025-02-02/1738479132_metropano.jpg

న్యూస్ లైన్ , స్పెషల్ డెస్క్:  రైల్వేస్టేషన్ లిఫ్ట్ లో ఇరుక్కుపోయిన ప్రయాణికులు ..3 గంటలు నరకయాత పడ్డారు. ఈ సంఘటన ఏపీ లో జరిగింది. ప్రకాశం జిల్లా మార్కాపురం రైల్వే స్టేషన్  ప్లాట్ ఫారం మారేందుకు 14 మంది ప్రయాణికులు లిఫ్ట్ ఎక్కారు . పరిమితికి మించి ఎక్కడంతో  ఆగిపోయింది లిఫ్ట్. ప్రయాణికులు లిఫ్ట్ లో ఉండగా తలుపులు తెరుచుకోకపోవడంతో.. దాదాపు 3 గంటలు అందులోనే ఉండిపోయింది.  ప్రయాణికులు కేకలు విని లిఫ్ట్ వద్దకు వచ్చారు పోలీసులు. టెక్నిషియన్స్  అందుబాటులో లేకపోవడంతో దాదాపు మూడు నుంచి నాలుగు గంటలు లిఫ్ట్ లో ఇరుక్కుపోయారు.  దీంతో చేసేది లేక పోలీసులు రంగంలోకి దిగి ప్రయాణికులను కాపాడారు పోలీసులు. 

newsline-whatsapp-channel
Tags : andhrapradesh newslinetelugu railwaystation

Related Articles