నైరుతి రుతుపవనాల ముందస్తు ప్రవేశం వల్ల రాష్ట్రాలు వర్షాలు పొందే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని వాతావరణ శాఖ వెల్లడించింది.
న్యూస్ లైన్ , స్పెషల్ డెస్క్ : ఈ ఏడాది నైరుతి రుతుపవనాలు సాధారణ కాలం కంటే 8 రోజుల కంటే కేరళను తాకాయి. ప్రతి సంవత్సరం జూన్ 1వ తేదీ నుంచి రుతుపవనాలు కేరళలో ప్రవేశిస్తాయి. ఈ సారి మే నెల చివరలోనే అక్కడికి చేరుకోవడం విశేషం. ఈ క్రమంలో దేశంలో వర్షాల సీజన్ ప్రారంభానికి తెరలేచినట్లయింది. నైరుతి రుతుపవనాల ముందస్తు ప్రవేశం వల్ల రాష్ట్రాలు వర్షాలు పొందే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని వాతావరణ శాఖ వెల్లడించింది.