monsoon: కేరళను తాకిన నైరుతి రుతుపవనాలు..వానలొచ్చేసాయ్ !

నైరుతి రుతుపవనాల ముందస్తు ప్రవేశం వల్ల రాష్ట్రాలు వర్షాలు పొందే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని వాతావరణ శాఖ వెల్లడించింది.


Published May 24, 2025 02:46:00 PM
postImages/2025-05-24/1748078220_images1.jpg

న్యూస్ లైన్ , స్పెషల్ డెస్క్ : ఈ ఏడాది నైరుతి రుతుపవనాలు సాధారణ కాలం కంటే 8 రోజుల కంటే కేరళను తాకాయి. ప్రతి సంవత్సరం జూన్ 1వ తేదీ నుంచి రుతుపవనాలు కేరళలో ప్రవేశిస్తాయి. ఈ సారి మే నెల చివరలోనే అక్కడికి చేరుకోవడం విశేషం.  ఈ క్రమంలో దేశంలో వర్షాల సీజన్ ప్రారంభానికి తెరలేచినట్లయింది. నైరుతి రుతుపవనాల ముందస్తు ప్రవేశం వల్ల రాష్ట్రాలు వర్షాలు పొందే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని వాతావరణ శాఖ వెల్లడించింది.

newsline-whatsapp-channel
Tags : newslinetelugu rains kerala

Related Articles