chandrababu వార్తలు

ముగ్గురు ప్రాణాలు కోల్పోగా.. 15 మంది తీవ్రంగా గాయపడ్డారు. మరోవైపు ప్రమాదం జరిగిన స్థలంలో శరీరభాగాలు చెల్లాచెదురుగా పడిపోయాయి. 

చేవెళ్ల ఎమ్మెల్యే ఎమ్మెల్యే కాలే యాదయ్య కూడా కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఢిల్లీలో సీఎం రేవంత్ రెడ్డి ఆయనకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ నేపథ్యంలోనే BRS పూర్తిగా కనుమరుగైపోతుందని ఇతర పార్టీలకు చెందిన నేతలు అంటున్నారు. తాజాగా ఈ అంశంపై కేసీఆర్ స్పందించారు. 

దీంతో ప్ర‌భుత్వం అప్ర‌మ‌త్తం అవ్వాల‌ని, ఇలాంటి ఘ‌ట‌న‌లు చోటు చేసుకోకుండా చ‌ర్య‌లు తీసుకోవాల‌ని ప్ర‌జలు కోరుతున్నారు.

మంత్రి పొంగులేటి సారూ తాగడానికి నీళ్లు ఇవ్వండి అంటూ గ్రామస్తులు రోడ్డెక్కారు.

దీంతో వారిని పోలీసులు అడ్డుకునేందుకు ప్రయత్నించారు. ఈ క్రంమలోనే పోలీసులు, విద్యార్థి సంఘాల నాయకుల మధ్య తోపులాట జరిగింది. 

నాటి ప్రపంచ ఆర్థిక విధానాలకు అనుగుణంగా సంస్కరణలు చేపట్టి దేశ ఆర్థిక స్థితిని చక్కదిద్దిన దార్శనికుడు, భరత జాతి ముద్దుబిడ్డ పీవీ నరసింహారావు అని కొనియాడారు. 

నాటి ప్రపంచ ఆర్థిక విధానాలకు అనుగుణంగా సంస్కరణలు చేపట్టి దేశ ఆర్థిక స్థితిని చక్కదిద్దిన దార్శనికుడు, భరత జాతి ముద్దుబిడ్డ పీవీ నరసింహారావు అని కొనియాడారు. 

భారీ వర్షం కారణంగా ఎయిర్ పోర్టు పైభాగం కూలిపోవడంపై పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎయిర్ పోర్టును నిర్మించిన కాంట్రాక్టర్ల నిర్లక్ష్యం కారణంగానే ప్రమాదం జరిగిందని ఆరోపిస్తున్నారు. 

తొలిసారి దక్షిణాది నుంచి దేశానికి ప్రధానిగా నాయకత్వం వహించిన గొప్ప వ్యక్తి అని కొనియాడారు. ఆర్థికంగా అతలాకుతులమై ప్రమాదం అంచున ఉన్న దేశానికి ప్రధానిగా బాధ్యతలు స్వీకరించి కాపాడగలిగిన వ్యక్తి పీవీ అని కేటీఆర్ అన్నారు. పీవీ నరసింహారావుకి ముందు, ఆయన పాలన తర్వాత అన్నతీరుగా దేశ ఆర్థిక ముఖచిత్రాన్ని మార్చారని అన్నారు. 

జులై 7వ తేదీ నుండి జరిగే ఆషాఢ మాస బోనాల ఉత్సవాలకు దేవాలయాల వారీగా సమీక్షా సమావేశాలు కొనసాగుతున్నాయి. జులై 21, 22వ తేదీల్లో జరిగే సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి బోనాల ఉత్సవాలపై మంత్రి పొన్నం ప్రభాకర్ గురువారం సమీక్షా సమావేశం నిర్వహించారు.

ప్రస్తుతం యావత్ దేశాన్ని ఒక ఊపు ఊపేస్తున్న మూవీ అనగానే అందరికీ కల్కి 2898 AD మూవీనే గుర్తుకొస్తుంది.ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా జూన్ 27న విడుదలవడంతో ప్రస్తుతం సినీ ఇండస్ట్రీ మొత్తం ఈ మూవీ గురించే ముచ్చట్లు పెట్టుకుంటున్నారు.ఇక ఈ మధ్యకాలంలో థియేటర్లలో విడుదలైన సినిమాలు మిస్ అయితే ఓటీటి లో చూసే సౌకర్యం వచ్చేసింది. దాంతో చాలామంది థియేటర్లోకి వెళ్ళని వారు ఓటీటిలోకి వచ్చేసాక చూసేస్తున్నారు.అయితే ఈ సినిమా హక్కులని భారీ ధరకు అమెజాన్ ప్రైమ్ మీడియా వాళ్ళు కొనుగోలు చేసినట్టు తెలుస్తోంది. ఎందుకంటే ఈ సినిమా టైటిల్స్ పడే సమయంలో amazon prime ఓటిటి కనిపిస్తుంది. దీంతోఈ సినిమా ఓటిటి పార్ట్నర్ ఫిక్స్ అయిపోయిందని తెలిసిపోయింది

కృష్ణా ఫేజ్-2 పంప్ హౌస్ లో మరమ్మత్తులు జరుగుతున్న నేపథ్యంలో పలు ప్రాంతాలకు నీటి సరఫరా నిలిచిపోనున్నట్లు వెల్లడించింది. కొన్ని చోట్ల పూర్తిగా, మరి కొన్ని ప్రాంతాల్లో పాక్షికంగా సరఫరాకు అంతరాయం కలిగే అవకాశం ఉంది. 

 సమయానికి స్టైఫండ్ ఇవ్వాలని, హాస్టల్స్ లో అన్ని రకాల వసతులు కల్పించాలని ఆందోళన చేపట్టారు. సర్కార్ దిగి వచ్చి తమ డిమాండ్లను నెరవేర్చేవరకు నిరసనలు విరమించేది లేదని స్పష్టం చేశారు. ఈ క్రమంలోనే ఎలక్టివ్ సర్జరీలను బహిష్కరించారు. 
 

బేగంపేట హరిత ప్లాజా హోటల్ లో ఆషాడ మాస బోనాల జాతర మహోత్సవాల ఏర్పాట్లపై అన్ని శాఖల అధికారులతో మంత్రి కొండా సురేఖ బుధవారం సమీక్ష సమావేశం నిర్వహించారు.

రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వుల మేరకు జీహెచ్ఎంసీ ఎన్ఫోర్స్మెంట్, విజిలెన్స్ అండ్ డిజాస్టర్ మేనేజ్మెంట్ నూతన కమిషనర్‌గా నియమించబడిన ఏ.వి. రంగనాథ్ బుధవారం బాధ్యతలను చేపట్టారు

 ఈ పిటిషన్ పై న్యాయస్థానం విచారణ జరిపింది. అక్రమంగా కార్యాలయాలను అధికార పార్టీ కూల్చేస్తుందని వైసీపీ తరఫు లాయర్ వాదించారు. కాగా, ప్రభుత్వం నుండి వివరణ తీసుకున్న తర్వాత న్యాయస్థానానికి నివేదిక ఇస్తామని టీడీపీ తరఫు లాయర్ చెప్పారు. 

ఇలాంటి పరిణామాలు వైఎస్‌ హయాంలో ఎన్నో జరిగాయని, అయినా భయపడలేదని కేసీఆర్‌ గుర్తు చేశారు. కొందరు ఎమ్మెల్యేలు పార్టీ మారినంత మాత్రాన BRSకు వచ్చే నష్టం ఏమీ లేదని తెలిపారు.

ఓ మహిళను ఐటీ మంత్రి శ్రీధర్ బాబు అనుచరుడు మోసం చేశాడని బాధితురాలు మీడియా ముందుకు వచ్చింది.

గురుకులాల్లో బ్యాక్ లాగ్ పోస్టులు ఖాళీగా ఉంచకుండా అన్ని పోస్టులను భర్తీ చేయాలని అభ్యర్థులు గాంధీభవన్ వద్ద నిరసన చేపట్టారు. మొదట సీఎం రేవంత్ ఇంటి వద్ద నిరసన చేపట్టాలని విద్యార్థులు అనుకోగా పోలీసులు అనుమతించలేదు.

సీఎం స్పందించి తమకు పోస్టింగ్స్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. మరికొంత మంది మహిళా అభ్యర్థులు మోకాళ్లపై కూర్చొని కొంగుచాచి తమకు పోస్టింగ్స్ ఇవ్వాలని వేడుకున్నారు. 

దాదాపు సంవత్సరం పాటు ఎదురు చుసిన తర్వాత చాలా ఆలస్యంగా ఈరోజు చెక్కులు అందజేశామని వెల్లడించారు. పలు కారణాలతో చెక్కుల పంపిణీ ఆలస్యమైందని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి BRS తరఫున డిమాండ్ చేశారు. కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకంలో రూ.లక్షతో పాటు తులం బంగారం కాంగ్రెస్‌ ప్రభుత్వం ఇస్తామని హామీ కాంగ్రెస్ నాయకులు హామీ ఇచ్చారు. 

చాలా ఆలస్యమైందని.. ఇప్పటికైనా సీఎం స్పందించి తమకు పోస్టింగ్ ఇవ్వాలని అభ్యర్థులు కోరారు. అయినప్పటికీ ప్రభుత్వం స్పందించకపోవడంతో తాజాగా మరోసారి ఆయన నివాసం వద్ద ఆందోళన చేపట్టారు. బుధవారం రేవంత్ రెడ్డి ఇంటి ఆవరణలో గురుకుల టీచర్ అభ్యర్థులు నిరసన చేపట్టారు. సీఎం స్పందించి తమకు పోస్టింగ్ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. 

ఈ నిధుల విడుదలలో ఆలస్యం కావ‌డంతో అత్య‌వ‌స‌ర వైద్య సేవ‌ల‌కు అంత‌రాయం కలుగుతోందని నడ్డాకు రేవంత్ తెలిపారు. సిబ్బందికి ఇబ్బందులు క‌ల‌గ‌కుండా ఉండేందుకు రాష్ట్ర వాటాతో పాటు కేంద్రం వాటా మొత్తాన్ని కూడా అక్టోబర్ 2023 నుంచి రాష్ట్ర ప్రభుత్వమే విడుద‌ల చేస్తున్న విషయాన్ని కేంద్ర మంత్రి దృష్టికి రేవంత్ రెడ్డి తీసుకెళ్లారు.

సురేష్‌ షెట్కర్‌, రఘునందన్‌రావు, ఈటల, అసదుద్దీన్‌, మల్లు రవి, కుందూరు రఘవీర్‌, చామల కిరణ్‌కుమార్‌ రెడ్డి, కావ్య, బలరాం నాయక్‌, రామసాయం రఘురాం రెడ్డిలు తమ ప్రమాణస్వీకారం పూర్తయిన జై తెలంగాణ నినాదం అని నినాదాలు చేశారు. ఈటల రాజేందర్ జై సమ్మక్క సారలమ్మ అని నినాదం చేశారు. 

బల్కంపేట ఎల్లమ్మ తల్లి కల్యాణ మహోత్సవ వేడుకలు సమీపిస్తున్న నేపథ్యంలో ప్రభుత్వం అన్ని రకాల చర్యలు చేపట్టింది.  జూలై 8, 9, 10 వ తేదీల్లో జరిగే బల్కంపేట ఎల్లమ్మ కళ్యాణం, ఉత్సవాలపై హైదరాబాద్ మంత్రి పొన్నం ప్రభాకర్ దేవాదాయ శాఖ ఉన్నతాధికారులతో రాష్ట్ర స్థాయి సమీక్షా సమావేశాన్ని ఏర్పాటు చేశారు.

రక్షణ శాఖ ఆధ్వర్యంలో సైనిక్ స్కూల్‌లు ఇక ముందు నడప లేమని కేంద్రం విధానపరమైన నిర్ణయం తీసుకున్నందువల్లే ఇబ్బందులు ఏర్పాడ్డాయని అన్నారు. అసలు కేసీఆర్ సైనిక్ స్కూల్ గురించి మాట్లాడలేదని అనడం పచ్చి అబద్ధమని వినోద్ కుమార్ కుండబద్దలు కొట్టారు. 

ఈ అంశంపై విచారణ జరిపించేందుకు ప్రత్యేక కమిషన్ ను కూడా ఏర్పాటు చేశారు. ఈ కమిషన్ కు జస్టిస్ నర్సింహారెడ్డి నేతృత్వంలో నిర్వహించేందుకు సిద్ధమయ్యారు. ఈ మేరకే విచారణకు హాజరుకావాలని కోరుతూ కేసీఆర్ కు నోటీసులు కూడా పంపించారు. అయితే, జస్టిస్ నర్సింహా రెడ్డి విచారణలో ఏమాత్రం పారదర్శకత చూపించలేదని కేసీఆర్ ఆరోపించారు. 

సరైన నిర్వహణ లేకపోవడం, అధికారుల నిర్లక్ష్యం ఈ హాస్టల్ దుస్థితికి కారణమని విద్యార్థి సంఘాల నాయకులు ఆరోపిస్తున్నారు. అద్దె భవనమైనా చూసి విద్యార్థులను అందులోకి చేర్చాలని డిమాండ్ చేస్తున్నారు. 

 విభజన చట్టంలోని ఈ క్లాజ్ గడువు ఈ ఏడాదితో ముగిసిపోయింది. ఇప్పుడు ఉమ్మడి కోటాను రద్దు చేసి, అన్ని మెడికల్ సీట్లను స్థానికులకే కేటాయించాలని విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు. ఈ నెలలో చేపట్టే కౌన్సెలింగ్ ప్రారంభానికి ముందే రూల్స్ మార్చాలని కోరుతున్నారు. లేకుంటే తీవ్రంగా నష్టపోతామని వాపోతున్నారు.

పాడి కౌశిక్ రెడ్డి చేసిన అక్రమాలను ఆధారాలతో సహా బయట పెడతానని హెచ్చరించారు. 

గత కొన్ని రోజులుగా దేశంలో వరుస బాంబు బెదిరింపులు కలకలం సృష్టిస్తున్న విషయం తెలిసిందే. కాగా అదే తరహాలో హైదరాబాద్ నగరంలోని బేగంపేట్‌ విమానాశ్రయానికి (Begumpet Airport) బాంబు బెదిరింపులు (Bomb Threat) వచ్చాయి. ఈ విషయం పోలీసువర్గాల్లో తీవ్ర కలకలం రేపుతోంది. 

ముస్లిం( muslim)  పవిత్ర హజ్( hajj)  యాత్రకు ఎంతోమంది తరలి వెళ్తుంటారు. అయితే ఈ ఏడాది మాత్రం హజ్ యాత్ర లో1300 మందికి పైగా మృతి చెందినట్లు సౌదీ అధికారులు కన్ఫర్మ్ చేశారు. 

నీట్ పరీక్ష రద్దు చేసి మళ్లీ నిర్వహించాలని, NTA రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ, నీట్ విద్యార్థుల పట్ల ప్రభుత్వ వైఖరినీ, కేంద్ర మంత్రి బండి సంజయ్ నీట్ సమస్యపై మాట్లాడకపోవడాన్ని నిరసిస్తూ అదివారం ఉదయం విద్యార్థి, యువజన సంఘాల ఆధ్వర్యంలో కేంద్ర మంత్రి బండి సంజయ్ ఇంటిని ముట్టడించారు. 

పోలీసులకు, ఫారెస్ట్ అధికారులకు సమాచారం అందించామని.. అయినప్పటికీ ఎవరూ చర్యలు తీసుకోవడం లేదని చెబుతున్నారు. 

 గవర్నమెంట్ హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్న రోగులను సత్యకుమార్ పరామర్శించారు. డయేరియా ప్రబలడానికి కారణాలపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. 

 ఈ అంశంపై పోలీసులకు పలు మార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకునే వారే లేకుండా పోయారని గ్రామస్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

తెలంగాణ ప్రతి అభివృద్ధి సూచీలో, ముఖ్యంగా ఆరోగ్య రంగంలో, ఎంతో ముందుంది ఈ సందర్భంగా ఆయన చెప్పారు. 

ఇన్నేళ్లుగా BRSలో ఉన్న ఆయన కేసీఆర్ కు ద్రోహం చేసి కాంగ్రెస్ పార్టీలో చేరాల్సిన అవసరం ఏం వచ్చిందని ప్రశ్నిస్తున్నారు.

 వారంలో రోజుకు ఐదు షోలు ఆడతాయి. వీటికి మాత్రమే పెరిగిన ధరలు వర్తిస్తాయి. 

గుంటూరు జిల్లా కలెక్టర్‌గా ఎస్.నాగలక్ష్మీని నియమించారు. జీఏడీకి రిపోర్టు చేయాలని ఆ జిల్లా కలెక్టర్‌ వేణుగోపాల్‌రెడ్డికి సర్కార్ ఆదేశాలు జారీ చేసింది. 

న్యూస్ లైన్ డెస్క్: సమంత.. ప్రస్తుతం అవకాశాలు లేక జిమ్ లో తెగ కష్టపడుతుంది.అనారోగ్యంతో పేలగా మారిన  తన మొహాన్ని, బాడీ ని ఫిట్ గా గ్లామర్ గా చేసుకోవడం కోసం ఎన్నో కసరత్తులు చేస్తుంది. ఇప్పటికే ఈ ముద్దుగుమ్మ మా ఇంటి బంగారం అనే ఓ లేడీ ఓరియంటెడ్ మూవీని చేస్తోంది. ఇది కూడా తన ఓన్ ప్రొడక్షన్ హౌస్ లో చేస్తోంది. అయితే తాజాగా సమంతకి బాలీవుడ్ లోని ఓ స్టార్ హీరో మూవీలో హీరోయిన్ అవకాశం వచ్చినట్టు  బీటౌన్ లో ఓ రూమర్ చక్కర్లు కొడుతుంది. ఇక గత కొద్ది రోజుల నుండి సమంతా బాలీవుడ్ హీరో తో నటిస్తుంది..

ఈ బాలీవుడ్ హీరో తో నటిస్తుంది.. అని పుకార్లు వినిపిస్తున్నప్పటికి ఇప్పుడు వినిపిస్తున్న పుకారు మాత్రం నిజమే అంటున్నారు బాలీవుడ్ జనాలు. మరి ఇంతకీ సమంత నటించబోయే ఆ స్టార్ హీరో ఎవరా అనుకుంటున్నారా.. ఆయన ఎవరో కాదు బాలీవుడ్ ఎస్ ఆర్ కె..ఎస్ ఆర్ కే అంటే అందరికీ తెల్సిన బాలీవుడ్ కింగ్ ఖాన్ షారుఖ్ ఖాన్..

రాజ్ కుమార్ హిరానీ దర్శకత్వంలో వస్తున్న ఓ దేశభక్తి నేపథ్యంలో తెరకెక్కుతున్న యాక్షన్ అడ్వెంచర్స్  కి సంబంధించిన మూవీలో హీరోగా షారుక్ ఖాన్ ని హీరోయిన్గా సమంతను తీస

తీహార్ జైలు నుండి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి లిక్కర్ స్కాం కేసులో తీహార్ జైల్‌లో ఉన్న సుఖేష్ చంద్రశేఖర్ లేఖ రాశారు.

ఏపీ సీఎం చంద్రబాబునాయుడు( chandrababu naidu)  , భువనేశ్వరి దంపతులది చాలా అన్యోన్యమైన దాంపత్యం . రాజకీయాలు(politics) పక్కనపెడితే జంట చూడముచ్చటగా ఒకరిపై ఒకరికి ప్రేమ, నమ్మకంతో ఇన్నాళ్ల బంధాన్ని నడుపిస్తున్నారు. తన భార్యను నిండు అసెంబ్లీలో అవమానించడాన్ని తట్టుకోలేక చంద్రబాబు ఎమోషనల్ అవడం...  మీడియా ముందు వెక్కివెక్కి ఏడవడమే భువనేశ్వరిపై ఆయనకు ఎంత ప్రేముందో తెలియజేస్తుంది. 

లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం ఈవీఎంల తనిఖీ, వెరిఫికేషన్ కోసం కేంద్ర ఎన్నికల సంఘంకు పలు పార్టీలు దరఖాస్తు చేసుకున్నారు.

 గ్రామస్థులు అగ్నిమాపక అధికారులకు సమాచారం అందించారు. 

ఆంధ్రప్రదేశ్‌లో భారీగా 19 మంది ఐఏఎస్‌ అధికారులను రాష్ట్ర ప్రభుత్వం బదిలీ చేసింది.ఈ మేరకు బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది.

advertisement